Wednesday, May 29, 2024
Home Search

కెసిఆర్ - search results

If you're not happy with the results, please do another search

948 ఆటోలు సీజ్

  లాక్‌డౌన్ నిబంధనలు బేఖాతరు, పోలీసుల సీరియస్ మూడు కమిషనరేట్ల పరిధిలో 2,480 వాహనాలు సీజ్ జిల్లాల్లోనూ పెద్ద ఎత్తున వాహనాలు స్వాధీనం లాక్‌డౌన్ అమలు తీరుపై ప్రధాని మోడీ, సిఎం కెసిఆర్ అసహనం, వేగంగా స్పందించిన అధికారులు మన...
Telangana Lock down

లాక్‌డౌన్ సక్సెస్ చేద్దాం

తెలంగాణ చరిత్రలో ఆదివారం అద్భుతమైన, అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. తెలంగాణ రాష్ట్రంలో కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలు జనతా కర్ఫూను విజయవంతం చేశారు. హైదరాబాద్ మొదలుకొని మారుమూల గ్రామాల వరకు ప్రధాన రహదారులతో...

ఈనెల 31వరకు తెలంగాణ లాక్ డౌన్

హైదరాబాద్ : కరోనా పై సిఎం కెసిఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ..  చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జనతా కర్ఫ్యూకు ప్రజలు స్పందించారని సిఎం కెసిఆర్ తెలిపారు....

దండం పెడతా… 24గంటలు ఇంట్లోనే ఉండండి

  కరోనా కట్టడికి నేటి ఉదయం నుంచి రేపు ఉదయం వరకు జనతా కర్ఫూ పాటించాలి అవసరమైతే రూ.10వేల కోట్లైనా ఖర్చు చేస్తాం, అన్నీ బంద్ చేస్తాం, పరిస్థితిని బట్టి నిత్యావసర సరుకులు ఇళ్లకు సరఫరా...

మహా సరిహద్దు మూత

  మన తెలంగాణ/హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలోనే నమోదు కావడంతో తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల నుంచి రాష్ట్రానికి ఎవరూ రాకుండా అదనంగా మరో 12 పోలీసు చెక్‌పోస్టులు...

రైతాంగానికి కల్వకుర్తి జీవాధారం.. భూసేకరణ పనులు త్వరగా చేయాలి

  మన తెలంగాణ/హైదరాబాద్: రైతాంగానికి కల్వకుర్తి జీవాధారం - మిగిలిపోయిన భూసేకరణ పనులు త్వరగా చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఆదేశించారు. అధికారులు పెండింగ్ పనులను వెంటనే గుర్తించాలన్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల...

రేపు మెట్రో రైళ్లు, ఆర్టీసి బస్సులు బంద్

హైదరాబాద్: రాష్ట్రంలో రేపు మెట్రో రైళ్లు, ఆర్టీసి బస్సులను బంద్ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కెసిఆర్ స్పష్టం చేశారు. ప్రజలందరూ జనతా కర్ఫ్యూ పాటించి కరోనాపై పోరాటం చేయాలని ప్రధాని మోడి పిలుపు మేరకు...

24 గంటలు జనతా కర్ఫ్యూ పాటిద్దాం

  హైదరాబాద్: తెలంగాణలో 24 గంటలు జనతా కర్ఫ్యూ పాటిద్దామని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. ఆదివారం కరోనాపై ప్రజలందరూ జనతా కర్ఫ్యూ పాటించాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చిన నేపథ్యంలో సిఎం కెసిఆర్ ప్రగతి...

కలిసి తరిమేద్దాం

  కరోనాపై ప్రధాని మోడీతో వీడియో ముఖాముఖీలో సిఎం కెసిఆర్ హైదరాబాద్‌లోని సిసిఎంబిని వైరస్ నిర్ధారణకు ఉపయోగించాలి. ఒకేసారి 1000 శాంపిల్స్ పరీక్షించొచ్చు. విదేశీ విమానాలను నిలిపివేయాలి. అతి పెద్ద నగరాలైన ఢిల్లీ, కోల్‌కతా, ముంబయి,...

కరోనా కట్టడిలో పోలీసుల కీలక పాత్ర

  ఇండోనేషియా, వియత్నాం బృందాలపై ఆరా.! నకిలీ శానిటైజర్ కంపెనీలపై నిఘా వైరస్‌పై అవగాహన కోసం పోలీసుల పల్లెబాట ప్రతి గ్రామానికి ఓ అధికారి నియామకం మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో క్రమంగా కరోనా పాజిటివ్‌కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో...

భూమి మార్కెట్ విలువ పెంపు?

  100 నుంచి 200 శాతం పెంచాలని నిర్ణయం ఐటి కారిడార్లు, భూముల విలువ అధికంగా ఉన్న చోట భారీగా పెంపు ఏప్రిల్ లేదా మే నుంచి అమల్లోకి రానున్న కొత్త చార్జీలు మనతెలంగాణ/హైదరాబాద్ : స్థిరాస్తుల...

అంగన్‌వాడిలలో అత్యంత శ్రద్ధ తీసుకోవాలి: మంత్రి సత్యవతి రాథోడ్

  మన తెలంగాణ/హైదరబాద్: పిల్లలు, బాలింతలు, గర్భిణీలుండే అంగన్‌వాడి కేంద్రాలలో, మినీ అంగన్‌వాడిలలో కరోనా వైరస్ నివారణ చర్యలు పటిష్టంగా నిర్వహించాలని, ఎలాంటి నిర్లక్ష్యానికి తావివ్వకూడదని రాష్ట్ర గిరిజన సంక్షేమ, మహిళా - శిశు...
etela

విదేశాల నుంచి వచ్చిన వారికే కరోనా ఉంది: ఈటెల

  హైదరాబాద్: కరోనా నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. తెలంగాణలో ఇప్పటి వరకు కరోనా పాజిటివ్ కేసులు 18కి చేరాయి. పాజిటివ్ వచ్చిన వాళ్లంతా విదేశాల నుంచి వచ్చిన వారేనని ఆరోగ్య...
CM KCR

ముందు జాగ్రత్తలే శరణ్యం

గుమిగూడొద్దు, జనంలోకి వెళ్ళొద్దు, నిర్లక్షం అసలే వద్దు కరోనాకు 18 చెక్‌పోస్టులు.. ఎపి, చత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, కర్నాటక, సరిహద్దులో ఏర్పాటు * ఉగాది, శ్రీరామనవమి బహిరంగ వేడుకలు రద్దు * అన్ని మతాల ప్రార్థన మందిరాలలోకి అనుమతి...

బహుముఖ బాణం

  కరోనా కట్టడికి మరిన్ని చర్యలు నేడు మంత్రులు, అధికారులతో సిఎం అత్యవసర భేటీ కరీంనగర్‌లో ఏడుగురు ఇండోనేషియన్లకు కరోనా పాజిటివ్ గంగుల అధ్యక్షతన అత్యవసర సమావేశం రాష్ట్రవ్యాప్తంగా అప్రమత్తంగా ఉండాలని సిఎం కెసిఆర్ పిలుపు విదేశాల నుంచి...

కౌన్సిల్‌కు కవిత నామినేషన్

  అనంతరం నిజామాబాద్‌కు బయలుదేరిన మాజీ ఎంపి దారిపొడవునా స్వాగతాలు, మంగళ హారతులు మనతెలంగాణ/హైదరాబాద్: పూర్వ నిజమాబాద్ జిల్లా స్థానిక సంస్థల శాసనమండలి అభ్యర్థిగా టిఆర్‌ఎస్ పార్టీ నుంచి కల్వకుంట్ల కవిత నామినేషన్ దాఖలు చేశారు. నిజమాబాద్...

కెకె, సురేష్‌రెడ్డి ఏకగ్రీవం

  మనతెలంగాణ/హైదరాబాద్: రాజ్యసభకు టిఆర్‌ఎస్ అభ్యర్థులు కె. కేశవరావు, సురేష్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు బుధవారం ముగిసిన వెంటనే రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్ శశాంక్ గోయల్ ఈ...
Corona

కరోనా వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలి

గిరిజనులకు కరోనాపై అవగాహన కల్పించండి విద్యార్థుల పరీక్షల పట్ల శ్రద్ధ వహించండి విద్యాలయాల్లో కరోనా వైరన్ నివారణ చర్యలు పటిష్టంగా నిర్వహించండి ఐటిడిఎ కొత్త ప్రాజెక్ట్ ఆఫీసర్లందరికీ శుభాకాంక్షలు ప్రభుత్వ పథకాలు సత్వరం అంది...
Kavitha

తెలంగాణ ఉద్యమంలో కవిత కీలక పాత్ర: కర్నె

    హైదరాబాద్: నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా ఎంఎల్‌సి టికెట్ కవితకు ఇవ్వడం హర్షణీయమని ప్రభుత్వ విప్ కర్నె ప్రభాకర్ తెలిపారు. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎంఎల్‌సి అభ్యర్థిగా కల్వకుంట్ల కవిత నామినేషన్ వేశారు....

రైతు రుణ మాఫీ మార్గదర్శకాలు.. రూ.లక్ష వరకు వర్తింపు

  గ్రామీణ ప్రాంతాల్లో బంగారంపై తీసుకున్న పంట రుణాలకూ వర్తింపు అకౌంట్ పే చెక్కుల రూపంలో.. రైతు కుటుంబం యూనిట్‌గా రుణమాఫీ.. కుటుంబంలో ఒక్కరి కంటే ఎక్కువ మంది అర్హులుంటే మాఫీ మొత్తం సమానంగా పంపిణీ 2014...

Latest News