Home Search
ఆయుర్వేద - search results
If you're not happy with the results, please do another search
అశ్వగంధ ఔషధంపై బ్రిటన్, భారత్ సంయుక్త అధ్యయనం
బ్రిటన్లో 2 వేల మంది కొవిడ్ రోగులపై ట్రయల్స్కు సన్నాహాలు
న్యూఢిల్లీ : అశ్వగంధ ఓషధి నుంచి తయారు చేసిన ఔషధం కరోనా రోగులు వేగంగా కోలుకోడానికి ఉపయోగపడగలదన్న లక్షంతో ఆయుష్ మంత్రిత్వశాఖ బ్రిటన్...
ఆనందయ్యకు ఎంఎల్సి పదవి ఇవ్వండి: ఎపి గవర్నర్కు వినతి
మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు చెందిన ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్యకు ఎంఎల్సి పదవి ఇవ్వాలంటూ వెన్నెల ఫౌండేషన్ అనే సంస్థ ఎపి గవర్నర్కు విజ్ఞప్తి చేసింది. కరోనా రోగులకు ఆయుర్వేద వైద్యంతో...
ఆనందయ్య మందు వాడాను
మనతెలంగాణ/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ కృష్ణపట్నం ఆనందయ్య కరోనా మందుపై సినీ నటుడు జగ్గూ భాయ్ మరోసారి స్పందించాడు. తాను ఆనందయ్య మందు వాడానని, తనకు కరోనా రాలేదని చెప్పుకొచ్చాడు. ఇటీవలే ఎపి సర్కార్...
క్షామం నుంచి.. సంక్షేమంలోకి
ఏడేళ్లలో సబ్బండ వర్గాల అభివృద్ధే లక్షంగా పాలన
కెసిఆర్ విప్లవాత్మక సంస్కరణలు దేశానికే ఆదర్శం
మనతెలంగాణ/హైదరాబాద్: స్వరాష్ట్ర ఆకాంక్ష సిద్ధించి ఏడేళ్లు గడిచింది. సుదీర్ఘ ఉద్యమం, పోరాటాల అనంతరం వివిధ పరిణామాలు, ప్రక్రియలను దాటుకుంటూ తెలంగాణ...
ఆనందయ్య మందు… హెడ్ మాస్టర్ మృతి
అమరావతి: ఆనందయ్య మందు తీసుకున్న తరువాత కరోనా వ్యాధి తగ్గిందన్న హెడ్మాస్టర్ కోటయ్య సోమవారం చనిపోయాడు. కరోనా వైరస్ సోకడంతో జిజిహెచ్ లోని వెంటిలేటర్పై చికిత్స పొందుతూ సోమవారం మార్నింగ్ మృతి చెందాడు....
ప్రియమైన ప్రధాన మంత్రి గారూ!
నరేంద్ర మోడీ ఒకప్పుడు తనకు సహాయపడిన ప్రతి వంతెనను కూల్చారు. ప్రతి సూక్ష్మ పరిశీలనను విరోధం చేసుకున్నారు. ప్రతి సంస్థకు శిరచ్ఛేదం చేశారు. ఇప్పడు వాటితోనే సయోధ్య నెరపవలసిన అగత్యం ఏర్పడింది. నరేంద్ర...
భయాందోళనలో భాగ్యనగరం!
గ్రేటర్లో ఒక్కరోజే 400 పాజిటివ్ కేసులు
మరింత పెరిగే అవకాశమున్నట్లు వైద్యశాఖ హెచ్చరికలు
కేసుల నమోదయ్యే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టిన అధికారులు
ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా రోగుల చికిత్స కోసం ఏర్పాట్లు వేగం
నగర ప్రజలు జాగ్రత్తలు...
మళ్లీ క్వారంటైన్ సెంటర్లు
హైదరాబాద్లోని ఆసుపత్రులను సందర్శించిన కలెక్టర్ శ్వేతా మహంతి
హైదరాబాద్ : తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కొత్తగా 1078 కరోనా కేసులు నమోదు కాగా ఆరుగురు మృతి చెందారు. రాష్ట్రంలో...
కరోనాపై కదనం
గతానుభవాల వెలుగులో పకడ్బందీ జాగ్రత్తలు
అప్పుడు చికిత్స అందించిన ఆసుపత్రులన్నీ పూర్తిస్థాయి కొవిడ్ దవాఖానాలుగా మార్పు
33 జిల్లా కేంద్రాల్లోని హాస్పిటల్స్లో కరోనా వార్డులు, ఐసోలేషన్ సెంటర్లు
22 చోట్ల లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకులు
24 గంటలపాటు అందుబాటులో...
రాష్ట్రానికి ఆఫ్రికన్ మెడికల్ టూరిస్టులే అధికం..!
ఢిల్లీ, ముంబై కంటే హైదరాబాద్లో 25 శాతం తక్కువతో వైద్యం
ప్రతి సంవత్సరం సగటున 24 వేల మందికి హెల్త్ స్టాంపింగ్
నేషనల్ మెడికల్ అండ్ వెల్నెస్ రిపోర్టులో వెల్లడి
మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణకు...
ఔషధ మొక్కల గార్డెన్ ప్రారంభించిన ప్రధాని
కేవదీయ/అహ్మదాబాద్: శుక్రవారం ప్రధాని మోడీ గుజరాత్లో ‘ఆరోగ్యవ్యాన్’ పేరుతో ఏర్పాటు చేసిన ఔషధ మొక్కల గార్డెన్ను ప్రారంభించారు. నర్మదా జిల్లాలోని ఐక్యతా స్తూపం సమీప గ్రామం కేవదీయలో 17 ఎకరాల స్థలంలో ఈ...
పేషెంట్లే మనకు విఐపిలు
వారికి అన్ని సౌకర్యాలు సమకూర్చాల్సిన బాధ్యత ఉంది
ప్రతి హాస్పిటల్ని పరిశుభ్రంగా ఉంచాలి
90 శాతం మందికి పిహెచ్సిలు, జిల్లా ఆసుపత్రుల్లోనే వైద్యం అందాలి
పెద్ద జబ్బులకు మాత్రమే గాంధీ, ఉస్మానియాకు రిఫర్ చేయాలి
ఆరోగ్యశాఖను పూర్తిస్థాయిలో బలోపేతం...
కరోనా టీకా
కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తిని అరికట్టడంలో లాక్డౌన్ విఫలమైనప్పటి నుండి ఆశ ఇప్పుడు సంభావ్య టీకా వైపుకు తిరిగింది. ఇది వ్యాధి నుండి రోగ నిరోధక శక్తిని అందిస్తుంది, ప్రపంచాన్ని సాధారణ స్థితికి...
హరిత భావజాల విస్తృతి
ఉద్యమ సమయంలో తెలంగాణలో ఎక్కువగా వినిపించిన పదం భావజాల వ్యాప్తి. తెలంగాణ వెనుకబాటుకు కారణాలను విశ్లేషిస్తూ, నీళ్లు, నిధులు, నియామకాల్లో అన్యాయాన్ని వివిధ రూపాల్లో జనంలోకి తీసుకువెళ్లిన విధానమే తెలంగాణ భావజాల వ్యాప్తి....
భారత ప్రాచీన వైద్య విధానానికి తెలంగాణ మద్ధతు: ఈటల
మన తెలంగాణ/హైదరాబాద్: భారత ప్రాచీన వైద్య విధానానికి ప్రోత్సాహం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. కేంద్ర సహయ మంత్రి శ్రీపాద నాయక్ గురువారం నిర్వహించిన...
విశాల్కు కరోనా పాజిటివ్..
తమిళ్ స్టార్ హీరో విశాల్కు కరోనా సోకింది. తనకు, తన తండ్రికి, మేనేజర్కి కరోనా పాజిటివ్ వచ్చిందని విశాల్ స్వయంగా ప్రకటించి షాకిచ్చాడు. తన తండ్రికి సహాయకుడిగా ఉన్నందుకు తనకు కరోనా వచ్చిందని...
జిల్లాల్లోనూ వైద్యం
700 వెంటిలేటర్లు సిద్ధంగా ఉన్నాయి
రెండు రోజుల్లో ప్రభుత్వ ఆసుపత్రులకు
అన్ని రకాల మందులు పంపిస్తాం
మల్లారెడ్డి, మమత, కామినేని
మెడికల్ కాలేజీల్లో ఉచిత వైద్యం
జిహెచ్ఎంసి పరిధిలో 95 ప్రైవేటు
ఆసుపత్రుల్లో చికిత్సకు అనుమతి
ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు...
రాజ్భవన్కూ తాకిడి
28 మంది భద్రతా సిబ్బంది, రాజ్భవన్లో పనిచేసే మరో 20 మందికి కరోనా పాజిటివ్
395 మందికి పరీక్షలు...347 మందికి నెగెటివ్
గవర్నర్, ఇతర సీనియర్ అధికారులు సేఫ్
రెడ్జోన్లో ఉన్న వారు కచ్చితంగా కరోనా పరీక్షలు...
1269 కొత్త కేసులు
8 మంది మృతి, జిహెచ్ఎంసిలో 800, జిల్లాల్లో 469 మందికి వైరస్
ప్రభుత్వ ఆసుపత్రుల్లో 90% బెడ్లు ఖాళీ : వైద్య ఆరోగ్యశాఖ
మన తెలంగాణ/హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తి రాజ్భవన్కు చేరుకుంది. రాజ్భవన్లో పనిచేస్తున్న...
శాంపిళ్ల సేకరణ
ఒక్కో కరోనా చికిత్స కేంద్రంలో 250 చొప్పున...
హైదరాబాద్ సహా చుట్టు పక్కల జిల్లాల్లో 50వేల పరీక్షల్లో ఇప్పటికే 40వేలు పూర్తి
రాబోయే రోజుల్లో టెస్టుల సామర్థం మరింత పెంచుతాం : వైద్య ఆరోగ్య...