Home Search
- search results
If you're not happy with the results, please do another search
కరోనా వైరస్ ప్రభావంతో పెట్రోలు, డీజిల్ ధరల తగ్గుదల
న్యూఢిల్లీ : కరోనా వైరస్ ప్రభావానికి అంతర్జాతీయ ముడి చమురు మార్కెట్లలో డిమాండ్ మందగించడంతో బడ్జెట్ ప్రవేశపెట్టిన మరునాడు ఆదివారం పెట్రోలు, డీజిలు ధరల్లో తగ్గుదల కనిపించింది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వెబ్సైట్...
సోనియా గాంధీకి స్వల్ప అస్వస్థత
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆదివారం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఉదరకోశ సంబంధిత సమస్యతో ఆమెను ఆదివారం ఉదయం సర్ గంగారామ్ ఆస్పత్రిలో చేర్చారు. ఆస్పత్రిలో ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు....
విషవాయువు పీల్చి కార్మికుడు మృతి
మన తెలంగాణ/కుత్బుల్లాపూర్: రసాయానాలను ఓ డ్రమ్ములోంచి మరో డ్రమ్ములోకి మార్చుతుండగా వాటి నుంచి వెలువడిన విష వాయువులను పీల్చి ఆస్వస్థతకు గురైన ఓ కార్మికుడు ఆసుపత్రిలో చికిత్స పోందుతూ మృతి చెందిన సంఘటన...
టాంజానియా చర్చిలో తొక్కిసలాటలో 20 మంది మృతి
దార్ ఎస్సలామ్ : టాంజానియా లోని ఆరు బయలు క్రైస్తవ చర్చిలో శనివారం తొక్కిసలాట జరిగి 20 మంది మృతి చెందారు. 16 మంది గాయపడ్డారు. ప్రఖ్యాత మతబోధకుడు బొనిఫేస్ మ్వంపోసా ఆధ్వర్యంలో...
రాష్ట్రపతికి ఘనంగా వీడ్కోలు
మనతెలంగాణ/హైదరాబాద్ః నగరానికి వచ్చిన రాష్ట్రపతి రామ్నాద్ కోవింద్ తన పర్యటన పూర్తిచేసుకుని ఆదివారం తిరిగి ఢిల్లీకి వెళ్లారు. బేగంపేట విమానాశ్రయంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి కెసిఆర్ రాష్ట్రపతికి ఘనంగా వీడ్కోలు పలికారు....
దీపం లబ్దిదారులకు గ్యాస్ సిలిండర్లు
హైదరాబాద్ : గ్రేటర్ నగరంలో పేద కుటుంబాలు వంట చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఉజ్వల యోజన పథకం (దీపం ) పథకం ద్వారా గ్యాస్సిలిండర్ల పంపిణీ చేసేందుకు పౌరసరఫరాల శాఖ...
ఆశ్వత్థామరెడ్డికి ఆర్టిసి షోకాజ్ నోటీసు..
మన తెలంగాణ/హైదరాబాద్: ఆర్టిసి యూనియన్ల కన్వీనర్ ఇ.అశ్వత్థామరెడ్డికి ఆర్టిసి యాజమాన్యం షోకాజ్ నోటీసు జారీ చేసింది. దీర్ఘకాలంగా విధులకు హాజరుకాకపోవడంపై వారంలోగా వివరణ ఇవ్వాలని పేర్కొంటూ అశ్వత్థామరెడ్డికి మహాత్మాగాంధీ బస్స్టేషన్ కార్యాలయం నోటీసు...
హైకోర్టును ఆశ్రయించనున్న సమత కేసు దోషులు?
హైదరాబాద్ : సమత కేసులో ప్రత్యేక కోర్టు విధించిన మరణశిక్షను సవాల్ చేస్తూ ముగ్గురు దోషులు హైకోర్టును ఆశ్రయించనున్నారు. ఈ మేరకు న్యాయవాదులతో దోషుల కుటుంబ సభ్యులు ఆదివారం నాడు సంప్రదింపులు జరుపుతున్నారు....
మేడారం వెళ్లిన వారి ఇళ్లను టార్గెట్ చేసిన దొంగలు..
హైదరాబాద్: మేడారం జాతరకు వెళ్లిన వారి ఇళ్లను దొంగలు టార్గెట్ చేసుకున్నారు. అల్వాల్ పరిధిలోని కృష్ణానగర్లో తాళాలు వేసిన ఇళ్లల్లో దొంగలు వరుసగా చోరీలు చేస్తున్నారు. మచ్చబొల్లారం కృష్ణానగర్లోని బాలయ్య గత నెల...
ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు దుర్మరణం
చండీగఢ్: హర్యానాలోని కైతాల్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. పుండ్రీ ధంద్ రహదారిలో వీరు ప్రయాణిస్తున్న ఎస్యువి వాహనాన్ని మరో వాహనం ఢీకొనడంతో ప్రమాదం జరిగిందని జిల్లా పోలీసులు...
మహిళపై అత్యాచారం.. గొంతుకోసి చంపిన దుండగులు
నాగర్కర్నూల్: ఓ మహిళపై అత్యాచారం చేసిన దుండగులు ఆ తరువాత ఆమె గొంతుకోసి చంపిన ఘటన నాగర్కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని అమ్రాబాద్ మండలం, బట్టవర్లపల్లి అటవీప్రాంతం వద్ద ఓ...
ఈనెల 7వ తేదీన మేడారానికి సిఎం కెసిఆర్ !
హైదరాబాద్ : కుటుంబసమేతంగా ఈ నెల 7వ తేదీన కెసిఆర్ మేడారంలో పర్యటించనున్నట్టుగా తెలిసింది. 7వ తేదీ ఉదయం 10.30 గంటలకు ఆయన సమ్మక్క-సారక్క దేవతలకు మొక్కులు చెల్లించుకుంటారని ఆయనతో పాటు పలువురు...
విషాదం.. తల్లీ, కొడుకు ఆత్మహత్య..
మహబూబ్నగర్: తల్లి మందలించడంతో మనస్తాపానికి గురైన యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కొడుకు మరణాన్ని తట్టుకోలేక ఆ తల్లి కూడా పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మహబూబ్...
చరిత్ర సృష్టించిన భారత్.. 5-0తో టీ20 సిరీస్ క్లీన్ స్వీప్
సొంత గడ్డపై న్యూజిలాండ్ జట్టును చావు దెబ్బ కొట్టిన టీమిండియా తన సత్తా ఏంటో చూపించింది. ఐదు టి20 మ్యాచుల సిరీస్ ను భారత్ క్లీన్ స్వీప్ చేసిింది. న్యూజిలాండ్ గడ్డపై భారత్...
చెన్నకేశవులు భార్యను కలిసిన రామ్ గోపాల్ వర్మ
హైదరాబాద్: ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో సంచలన చిత్రాన్ని తీయబోతున్నట్టు ప్రకటించారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ ఘటన ఆధారంగా సిన్మాను తెరకెక్కిస్తున్నట్టు తెలిపారు. ఈ నేపథ్యంలోనే దిశ...
మేడారం జాతర…
అటవీ ప్రాంతమైన మేడారంలో నాలుగు రోజుల పాటు గిరిజనులు జరుపుకొనే జాతర. రాష్ట్రంలోని భక్తులే కాక దేశంలో ఉన్న వివిధ రాష్ట్రాల నుండి లక్షల సంఖ్యలో భక్తులు జాతరలో పాల్గొంటారు. మేడారం అనే...
విశ్వహిందూ మహాసభ చీఫ్ దారుణ హత్య
లక్నో: ఉత్తర్ ప్రదేశ్ లో మరోసారి హిందూ ప్రతినిధుల పై దుండగులు కాల్పులకు తెగబడ్డారు. విశ్వహిందూ మహాసభ చీఫ్ రంజిత్ బచ్చన్ ను దుండగులు కాల్పిచంపారు. ఈ ఘటన లక్నోలో తీవ్ర కలకలం...
యాంకర్ ప్రదీప్ పై పోలీసులకు ఫిర్యాదు..
హైదరాబాద్: ప్రముఖ బుల్లితెర యాంకర్, నటుడు ప్రదీప్ మాచిరాజు మరో వివాదంలో చిక్కుకున్నారు. సునిశిత్ అనే యువ డైరెక్టర్ ప్రదీప్ పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. సెంట్రల్ బోర్డు...