Home Search
- search results
If you're not happy with the results, please do another search
కంగనా ‘తలైవి’ కొత్త స్టిల్స్….
హైదరాబాద్: నటీమణి, దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ ఆధారంగా తెరకెక్కిస్తున్న 'తలైవి' సినిమాలో కంగనా రనౌత్ నటించారు. ఈ సినిమాలో కంగనా స్టిల్స్ ను విడుదల చేశారు. కంగనా నాట్యం చేస్తున్న...
గాంధీ మహాత్ముడెలా అవుతాడు: బిజెపి ఎంపి వ్యాఖ్యలు
బెంగళూరు:మహాత్మాగాంధీ సారథ్యంలో జరిగిన దేశ స్వాతంత్య్ర ఉద్యమాన్ని ఒక నాటకంగా మాజీ కేంద్ర మంత్రి, బిజెపి ఎంపి అనంతకుమార్ హెగ్డే అభివర్ణించారు. అటువంటి వ్యక్తులను భారతదేశంలో మహాత్మ అని ఎలా పిలుస్తారని అంటూ...
దృశ్యం స్ఫూర్తితో చంపి ఉప్పు పాతరేశారు
నాగపూర్: హీరో వెంకటేష్ నటించిన దృశ్యం సినిమా స్ఫూర్తితో కొందరు వ్యక్తులు ఒక వ్యక్తిని హత్య చేసి శవాన్ని పూడ్చిపెట్టిన సంఘటన మహారాష్ట్రలోని నాగపూర్లో చోటుచేసుకుంది. ఈ సినిమాను హిందీలో అజయ్ దేవగణ్...
శారద పీఠాన్ని సందర్శించిన జగన్
అమరావతి: విశాఖ పట్నంలో శారద పీఠాన్ని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సందర్శించారు. జగన్ను పూర్ణకుంభంతో వేదపండితులు స్వాగతం పలికారు. విశ్వశాంతి మహాయాగంలో జగన్ పాల్గొన్నారు. శారద పీఠం వార్షికోత్సవాల సందర్భంగా విశ్వశాంతి...
బస్సు డ్రైవర్గా టిఆర్ఎస్ ఎంఎల్ఎ… కండక్టర్గా ఎంపి కవిత
మహబూబాబాద్: టిఆర్ఎస్ ఎంఎల్ఎ బానోతు శంకర్ నాయక్ మేడారం జాతరకు వెళ్లె బస్సును డ్రైవ్ చేయగా ఎంపి మాలోతు కవిత కండక్టర్ గా అవతారమెత్తి ప్రయాణికులకు టికెట్లు ఇచ్చింది.మహబూబాబాద్ బస్టాండ్ లో శ్రీ...
సైనైడ్ ఇచ్చి భార్యను చంపిన బ్యాంక్ మేనేజర్
అమరావతి: బ్యాంక్ మేనేజర్ తన భార్యకు సైనైడ్ ఇచ్చి చంపేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... రవి చైతన్య అనే యువకుడు ఆమని అనే అమ్మాయిని...
భార్య తలతో పోలీస్ స్టేషన్ కు….. జనగణమన అంటూ…
లక్నో: ఓ వ్యక్తి తన భార్యను చంపి అనంతరం ఆమె తలతో పోలీస్ స్టేషన్కు చేరుకున్న సంఘటన ఉత్తర ప్రదేశ్లోని బారాబంకీ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... బహదూర్పూర్ గ్రామానికి...
ఒకే కుటుంబంలో నలుగురు హత్య?… భర్త పరార్
భోపాల్: ఒకే కుటుంబంలో నలుగురు అనుమానాస్పదంగా చనిపోయిన సంఘటన మధ్యప్రదేశ్లోని అకల్పూర్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... లక్ష్మి బాయ్, ఆమె కూతుళ్లు ముగ్గురు విగతజీవులై కనిపించడంతో స్థానికులు పోలీసులకు...
తెలుగులో తొలి సరళవైజ్ఞానిక రచనలు
మొదటి నుండి శాస్త్రజ్ఞుడికి, సామాన్యుడికి, మధ్య చాలా దూరం ఉంటుంది. శాస్త్రవేత్త తన ప్రయోగాల్ని, ఫలితాల్ని ప్రచురిస్తాడు. కానీ అవి జాతీయ, అంతర్జాతీయ సైన్స్ జర్నల్స్లో ఉంటాయి. అవి సామాన్యులకు అందుబాటులో ఉండవు....
అంతరంగ అక్షర యాత్రికుడు రిల్కే
The only journey is the one within రిల్కే.
నేను భౌమ్యావరణం మీదుగా విస్తరిస్తున్న వర్తుల రేఖా వలయాల మీద జీవిస్తుంటాను. వేల ఏళ్లుగాపరమాత్ముని చుట్టు, సనాతన కోటకొమ్ముల చుట్టు పరిభ్రమిస్తున్నాను; అయినా...
ఆరు బడ్జెట్లలో అదనంగా ఒక్క పైసియ్యలేదు
కేంద్రం వైఖరిపై కెటిఆర్ ధ్వజం
ఫార్మా సిటీకి రూ. 3వేల కోట్లు అడిగితే 3 పైసలివ్వలేదు
సికింద్రాబాద్-వరంగల్ పారిశ్రామిక కారిడార్కు మొండిచేయి చూపించారు
హైదరాబాద్-నాగపూర్,
హైదరాబాద్-బెంగళూర్
కారిడార్పైనా స్పందించలేదు
నీతిఆయోగ్ చెప్పినా వినలేదు
డైలాగులు...
కనువిందు చేసిన జనమేడారం
హైదరాబాద్, వరంగల్ : వరంగల్ జిల్లాలోని మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు భక్త జనసందోహం పోటెత్తింది. ఆదివారం కావడంతో జాతరకు హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్ నుంచి భక్తులు మేడారానికి చేరుకొని జంపన్న...
విశ్వశాంతిని ఆకాంక్షించడమే భారతీయ సంస్కృతి
హైదరాబాద్ సమీపంలోని కన్హా శాంతివనం
ధ్యాన కేంద్రం నుంచి రామ్నాథ్కోవింద్
రామచంద్రమిషన్ 75వ వసంతోత్సవంలో వేలాది మంది అభ్యాసీలను ఉద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి
మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రపంచమంతా సుఖసంతోషాలతో ఉండాలని కోరు కోవడం మన...
కెటిఆర్కు హార్వర్డ్ వర్శిటీ ఆహ్వానం
హైదరాబాద్ : రాష్ట్ర పరిశ్రమలు, ఐటి, పురపాలక శాఖ మంత్రి కె .తారకరామారావుకు మరోసారి ప్రముఖ అంతర్జాతీయ ఆహ్వానం అందింది. ఈసారి హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి ప్రత్యేక ఆహ్వానం అందింది. అఁదులో హార్వర్డ్...
కరోనా హై అలర్ట్
హైదరాబాద్ : కరోనా వైరస్పై రాష్ట్ర ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. ఈ విషయంపై ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆదివారం టెలికాన్ఫరెన్స్ ద్వారా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు....
33.29 కిలోల బంగారం స్వాధీనం
హైదరాబాద్ : గడచిన మూడు రోజుల్లో చెన్నై, విజయవాడ, హైదరాబాద్, వరంగల్ రైల్వేస్టేషన్లలో డిఆర్ఐ అధికారులు నిర్వహించిన తనిఖీలలో 33.29 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు డిఆర్ఐ అదనపు డైరెక్టర్ ప్రసాద్ తెలిపారు....
భారీగా ఐఎఎస్ల బదిలీలు, పోస్టింగ్లు
జిల్లా కలెక్టర్లు సహా అన్ని స్థాయిల్లోని 65 మందికి స్థాన చలనం
సిసిఎల్ఎ డైరెక్టర్గా రజత్కుమార్ షైనీ
ఆర్థిక శాఖ కార్యదర్శిగా శ్రీదేవి
బిసి సంక్షేమ శాఖ కార్యదర్శి బి. వెంకటేశం
వ్యవసాయ కార్యదర్శి, కమిషనర్గా జనార్థన్ రెడ్డి
విద్యా...
మాజీ ఎంపి, తొలిదశ తెలంగాణ ఉద్యమ నేత నారాయణ రెడ్డి కన్నుమూత
పౌర సన్మానానికి సిద్ధమవుతుండగా హఠాన్మరణం
సిఎంకెసిఆర్ సంతాపం
హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ తొలిదశ ఉద్యమ నేత, మాజీ పార్లమెంట్ సభ్యులు ఎం. నారాయణ రెడ్డి(88) అనారోగ్యంతో నిజమాబాద్లోని ప్రైవేటు ఆసుపత్రిలో ఆదివారం తుది శ్వాస...
నిర్భయ దోషుల ఉరిపై ఉత్కంఠ
తీర్పు రిజర్వ్ చేసిన ఢిల్లీ హైకోర్టు
దిశ హత్యాచారం నిందితుల ఎన్కౌంటర్ను ప్రస్తావించిన కేంద్రం
ఆలస్యం చేస్తే న్యాయ వ్యవస్థపై నమ్మకం పోతుందని వాదన
దోషులు ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తున్నారన్న సొలిసిటర్ జనరల్
తోసిపుచ్చిన దోషుల తరఫు...