Home Search
- search results
If you're not happy with the results, please do another search
పిహెచ్ఎల్ చైర్మన్గా జగన్ మోహన్ రావు
హైదరాబాద్: ప్రీమియర్ హ్యాండ్బాల్ లీగ్ (పిహెచ్ఎల్) గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్గా జగన్ మోహన్ రావును ఎంపిక చేశారు. జగన్ మోహన్ రావు భారత హ్యాండ్బాల్ సమాఖ్యకు అసోసియేట్ ఉపాధ్యక్షుడిగా పని చేస్తున్నారు. తాజాగా...
లాలూఛీ
కాంగ్రెస్, బిజెపిలది పైకి ఫైటింగ్.. లోపల ఫిక్సింగ్
మన తెలంగాణ ప్రత్యేక ఇంటర్వూలో టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్
మున్సిపోల్స్లో టిఆర్ఎస్కు అఖండ విజయం ఖాయం
రూ.18వేల కోట్లతో డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలు...
మారెను స్టైలే
పురపోరులో సోషల్ మీడియా వేదికగా హైటెక్ ప్రచారం
లోకల్గా వాట్సాప్ గ్రూప్లు.. ఫేస్బుక్ లైవ్లో మాట్లాడుతున్న అభ్యర్థులు
సోషల్ ప్రచారంపై నిఘా ఉంచిన రాష్ట్ర ఎన్నికల సంఘం
హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు...
సకల సౌకర్యాలు
మేడారం జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు
భక్తులకు ఇబ్బందిలేకుండా చూడాలి : అధికారులకు సిఎస్ ఆదేశాలు
హైదరాబాద్ : వచ్చే నెలలో మేడారంలో జరిగే సమ్మక్క, సారాలమ్మ జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు...
అవయవ మార్పిడి రోగులకు బాసట!
ట్రాన్స్ప్లాంటేషన్కే కాదు.. రోగ నిరోధక మందులకు సాయం
ఆరోగ్యశ్రీ పథకం కింద పూర్తి సంరక్షణ ప్యాకేజీ అమలు
ఉచితంగా రోగ నిరోధక మందులు సరఫరా
జీవితకాలం ఆర్ధిక చేయూత ఇవ్వాలని సూత్రప్రాయ నిర్ణయం
హైదరాబాద్ : అవయవ మార్పిడి...
లండన్లో నిమ్స్ డాక్టర్కు గుండెపోటు
పరిస్థితి విషమం.. వెంటిలేటర్పై చికిత్స
హైదరాబాద్ : సీనియర్ న్యూరాలజిస్ట్, ప్రొఫెసర్, న్యూరాలజీ విభాగం, నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(నిమ్స్) డాక్టర్ ఎకె మీనా పరిస్థితి విషమంగా ఉంది. వెంటిలేటర్ మద్దతుతో చికిత్స...
ఆధార్తోనే సాయం
ఉగ్రవాద, మత ఘర్షణల బాధితులకు తోడ్పాటుపై కేంద్రం ప్రకటన
కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్
న్యూఢిల్లీ : ఉగ్రవాదం, మతఘర్షణల బాధితులకు కేంద్రం ఇచ్చే ఆర్థిక సాయం పొందేందుకు ఆధార్ కార్డు తప్పనిసరి...
ఎల్.వి.ప్రసాద్ సినిమానే జీవితంగా మార్చుకున్నారు
మూకీ యుగం నుండి డిజిటల్ మూవీస్ వరకు నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్గా, ఎగ్జిబిటర్గా, ఫిలిం ల్యాబ్ అధినేతగా ఎంతో పేరు తెచ్చుకున్న ఎల్.వి.ప్రసాద్ 112వ జయంతి శుక్రవారం హైదరాబాద్లోని ప్రసాద్ లాబ్స్లో...
రమ్ పమ్ బమ్
మాస్ మహారాజ రవితేజ హీరోగా ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఒక్క క్షణం సినిమాల ఫేం విఐ ఆనంద్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘డిస్కో రాజా’ సినిమాని రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు. నభా నటేశ్, పాయల్...
రేపు పోలియో చుక్కల కార్యక్రమం
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా 19న పోలియో చుక్కల కార్యక్రమం నిర్వహించనున్నట్టు ఆరోగ్యశాఖ ప్రకటించింది. అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి ఐదేండ్లలోపు వయసున్న 38,36,505 మంది పిల్లలకు చుక్కలు వేయడానికి ఏర్పాట్లు చేశామని శుక్రవారం ఓ...
20 నుంచి ‘పింక్’ రీమేక్లో
బాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘పింక్’ మూవీని తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్తో కలిసి దిల్ రాజు ఈ సినిమాని రూపొందిస్తున్నారు. ఈ సినిమా తొలి షెడ్యూల్...
కిమ్స్లో అరుదైన శస్త్ర చికిత్స
హైదరాబాద్ : ఓ గర్భిణికి అరుదైన శస్త్ర చికిత్స నిర్వహించిన కిమ్స్ వైద్యులు తల్లితోపాటు శిశువు ప్రాణాలను కాపాడారు. నందిని (27) నాలుగు నెలల గర్భిణి కాగా ఆమెకు అండాశయలో కణితి ఉన్నట్లు...
దైవచింతన తగ్గిపోతుంది
హైదరాబాద్: మనుషుల్లో దైవ చింతన కరువై పోతుందని రాష్ట్ర గవర్నర్ తమిళిసై అన్నారు. శంషాబాద్లో ప్రసిద్ధ అమ్మపల్లి సీతారామచంద్రస్వామి దేవవాలయాన్ని శుక్రవారం గవర్నర్ తమిళిసై సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆలయ...
పోలీస్ శాఖకు సిఎస్ఐ ఎక్సలెన్స్ అవార్డు
హైదరాబాద్ : రాష్ట్రంలో మహిళలు, పిల్లల భద్రతకు పోలీస్ శాఖ రూపొందించిన హాక్.ఐ యాప్ను ప్యాసింజర్ క్యాబ్ సర్వీసులైన ఓలా, ఊబెర్ తదితర ప్రైవేట్ క్యాబ్ సర్వీసుల మొబైల్ యాప్లకు అనుసంధానం చేయడం...
తెలంగాణ పిసిసి అధ్యక్ష పదవికి సిద్ధం: విహెచ్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పిసిసి అధ్యక్షుడి పదవికి తాను సిద్ధంగా ఉన్నట్లు మాజి ఎంపి హనుమంతరావు వెల్లడించారు. తాను రాజీవ్ గాంధీ సిఫాయిగా పేర్కొంటూ, పిసిసి అధ్యక్ష పదవి రేసులు ఉన్నామని వివరించారు....
ప్రతి ఉద్యోగి కొత్త టెక్నాలజీని ఒడిసి పట్టుకోవాలి
హైదరాబాద్ : ప్రతి ఉద్యోగి కొత్త టెక్నాలజీని ఒడిసి పట్టుకోవాలని, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అన్ని విషయాలపై అవగాహన పెంచుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్కుమార్ పేర్కొన్నారు. కొత్తగా ఉద్యోగానికి ఎంపికైన ఏసిటిఓల శిక్షణా...
హాజీపూర్ హత్యల కేసు.. ఈ నెల 27న తుది తీర్పు
హైదరాబాద్ : యాదాద్రి జిల్లా హాజీపూర్ గ్రామంలో చోటుచేసుకున్న వరుస హత్య కేసుల్లో ఈ నెల 27న తీర్పును వెలువరించనున్నట్లు పోక్సో కోర్టు న్యాయమూర్తి వెల్లడించారు. ముగ్గురు బాలికలను హత్య చేసినట్లు ఆరోపణలు...
కుటుంబంలో ఐదుగురిని గొంతు నులిమి చంపి… ఆపై ఆత్మహత్యాయత్నం
పాట్నా: బిహార్ రాష్ట్రం ముంగర్ ప్రాంతంలో ఓ వ్యక్తి తన కుటుంబంలో ఐదుగురు సభ్యులను గొంతు నులిమి హత్య చేసిన అనంతరం భవనం పైనుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. దీంతో గ్రామస్థులు అతడిని...
అశ్లీల ఫొటోలు పోస్టు చేస్తున్న యువకుడి అరెస్టు
హైదరాబాద్ : తన క్లాస్ మేట్ ఫొటోలను సేకరించి మార్ఫింగ్ చేసి సోషల్మీడియాలో పోస్టింగ్ చేస్తున్న ఓ యువకుడిని రాచకొండ సైబర్ క్రైం పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం......
బంగారం ధర పైపైకి
మళ్లీ బంగారం ధర పెరుగుతోంది. వరుసగా మూడు రోజులుగా గోల్డ్ రేట్ పెరుగుతూనే ఉంది. హైదరాబాద్లో శుక్రవారం 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.50 పెరిగింది. ప్రస్తుత ధర రూ.41,050. ఇక...