Home Search
- search results
If you're not happy with the results, please do another search
‘రొమాంటిక్’ లిప్ లాక్
‘రొమాంటిక్’ మూవీతో తనయుడు ఆకాష్ పూరికి బ్లాక్ బస్టర్ ఇచ్చేందుకు డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. సినిమా ప్రొడక్షన్ ప్రారంభమైన దగ్గరి నుంచి మంచి ప్రచార వ్యూహాలతో...
వాలెంటైన్స్ డే రోజున మ్యూజికల్ ప్రివ్యూ
నాగచైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల డైరెక్షన్లో తెరకెక్కుతున్న మూవీ ‘లవ్ స్టోరీ’. ఈ సినిమాను ఏమిగోస్ క్రియేషన్స్, సునీల్ నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి బ్యానర్పై నారాయణ్...
విజేత ఆస్ట్రేలియా
ఫైనల్లో భారత్ ఓటమి, మహిళల ముక్కోణపు టి20 సిరీస్
మెల్బోర్న్: ముక్కోణపు మహిళల ట్వంటీ20 టోర్నమెంట్లో ఆస్ట్రేలియా విజేతగా నిలిచింది. బుధవారం జరిగిన ఫైనల్లో ఆతిథ్య ఆస్ట్రేలియా మహిళా జట్టు 11 పరుగుల తేడాతో...
విషాహార కోణంలో కేసు దర్యాప్తు
బేగంపేట్ : నగరంలోని మానస సరోవర్ హోటల్లో కలుషిత ఆహరం తినడం వల్లే విహాన్ (2) అనే బాలుడు మృతి చెందాడన్న కోణంలో దర్యాప్తు వేగవంతం చేశామని, కిమ్స్వైద్యుల నివేదిక ఆధారంగా విచారణ...
నాన్వెజ్ అమ్మకాలపై కరోనా ఎఫెక్ట్
హైదరాబాద్ : కరోనా వైరస్ ఎఫెక్ట్ నాన్ వెజ్ అమ్మకాలపై పడింది. జంతువుల వల్లే వైరస్ వస్తుందని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంతో మాంసాహారం తినేవారు భయపడుతున్నారు. ఉన్నపళంగా చికెన్, మటన్తో పాటు...
సచివాలయం కూల్చివేతపై హైకోర్టులో విచారణ
హైదరాబాద్ : క్యాబినెట్ ఫైనల్ నిర్ణయం తీసుకునే వరకు ఎలాంటి కూల్చివేతలు చేపట్టొద్దని, సచివాలయం పై తదుపరి అదేశలు ఇచ్చేంత వరకు సచివాలయంలో ఉన్న భవనాలను కూల్చివేయారదని బుధవారం నాడు ప్రభుత్వాన్ని హైకోర్టు...
శంషాబాద్లో 1725 గ్రాముల బంగారం పట్టివేత
మనతెలంగాణ/హైదరాబాద్:శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ప్రయాణీకులు ఓ మిక్సీలో బంగారం అమర్చుకుని వస్తుండగా బుధవారం డిఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. దుబాయ్ నుంచి హైదరాబాద్ వస్తున్న ప్రయాణికుడి దగ్గర 1725 గ్రాముల బంగారాన్ని డిఆర్ఐ అధికారులు స్వాధీనం...
రాష్ట్రంలో జిఎస్టి వసూళ్ళు భేష్
హైదరాబాద్ : రాష్ట్రంలో జిఎస్టి వసూళ్ళు మెరుగ్గా జరుగుతున్నాయని 15వ ఆర్ధిక సంఘం సభ్యుడు అజయ్ నారాయణ్ ఝా ప్రశంసించారు. బుధవారం హైదరాబాద్కు వచ్చిన ఆయన బిఆర్కెఆర్ భవన్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన...
ముక్కోణపు టి20 సిరీస్: ఫైనల్లో భారత్ పై ఆసీస్ విజయం
మెల్బోర్న్: ముక్కోణపు మహిళల ట్వంటీ20 టోర్నమెంట్లో ఆస్ట్రేలియా విజేతగా నిలిచింది. బుధవారం జరిగిన ఫైనల్లో ఆతిథ్య ఆస్ట్రేలియా మహిళా జట్టు 11 పరుగుల తేడాతో భారత్ను ఓడించింది. ఇదిలావుండగా ఈ మ్యాచ్లో భారత్...
ఎపి ప్రాజెక్టులు, హోదాపై ప్రధానితో జగన్ భేటి
మనతెలంగాణ/హైదరాబాద్ః ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా, ప్రాజెక్టులకు నిధులు, విభజన హామీల సాధన కోసం బుధవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. ఎపి రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన...
కరోనా వైరస్ కొత్త పేరు ‘కోవిడ్-19’
జెనీవా : ప్రాణాంతక కరోనా వైరస్కు ప్రపంచ ఆరోగ్య సంస్థ ‘కోవిడ్ 19’ అనే కొత్త పేరును అధికారికంగా నిర్ణయించినట్టు ప్రకటించింది. సంస్థ అధినేత టెడ్రోస్ అధనోమ్ గెబ్రియేసస్ జెనీవాలోని పాత్రికేయులకు ఈ...
ఇళ్లల్లో పనివాళ్లుగా చేరి.. దోచేస్తున్న అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్
మన తెలంగాణ/హైదరాబాద్: పనివాళ్లుగా ఇళ్లల్లో చేరి దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను నగర పోలీసు అరెస్టు చేశారు. ఆరుగురు సభ్యుల ఉన్న భయంకరమైన ముఠా నుంచి రూ.1.50 కోట్ల విలువ చేసే...
సిఎం కప్ క్రికెట్ టోర్నమెంట్ను ఘనంగా నిర్వహిస్తాం
సిఎం కెసిఆర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని
జెర్సీ, విన్నర్, రన్నర్ ట్రోఫీల ఆవిష్కరణలో మంత్రి శ్రీనివాస్గౌడ్
మనతెలంగాణ/హైదరాబాద్: సిఎం కెసిఆర్ జన్మదినోత్సవాన్ని (ఫిబ్రవరి 17) ను పురస్కరించుకొని తెలంగాణ క్రీడా శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సిఎం...
మార్చి 9 నుంచి ఐసెట్ దరఖాస్తులు
హైదరాబాద్ : ఎంబిఎ, ఎంసిఎ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఐసెట్ దరఖాస్తుల స్వీకరణను మార్చి 9 నుంచి చేపట్టనున్నారు. బుధవారం ఉన్నత విద్యామండలి కార్యాలయంలో నిర్వహించిన ఐసెట్ కమిటీ సమావేశంలో ప్రాథమిక షెడ్యూల్ను...
ప్రజలకు అందుబాటులో విజయ డెయిరీ ఉత్పత్తులు
పెద్ద ఎత్తున ఔట్లెట్లను ఏర్పాటు చేస్తున్నాం
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
మనతెలంగాణ/హైదరాబాద్: విజయ డెయిరీ ఉత్పత్తులను ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకెళ్లేందుకు పెద్దఎత్తున ఔట్లెట్లను ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమాభివృద్ధి,...
తుపాకుల గూడెం బ్యారేజికి ‘సమ్మక్క’ పేరుగా నామకరణం
హైదరాబాద్ : గోదావరి నది మీద నిర్మితమౌతున్న తుపాకుల గూడెం బ్యారేజీకి తెలంగాణ ఆదివాసి వీరవనిత, వనదేవత “సమ్మక్క” పేరు పెట్టాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ మేరకు తుపాకులగూడెం...
భారత కోకిల పుట్టినిల్లు …
హైదరాబాదు నడి బొడ్డున, నాంపల్లి రైల్వే స్టేషన్కు సమీపంలో గోల్డెన్ త్రెషోల్డ్ అనే భవనం సరోజినీ నాయుడు నివాస గృహం.
ఈ చారిత్రాత్మక బంగళాలో సరోజినీ నాయుడు తండ్రి అఘోరనాథ్ ఛటోపాథ్యాయ నివాసముండేవారు. అఘోరనాథ్...
గ్యాస్ ధరల మంటలు
వంటగ్యాస్ ధర ఒకేసారి రూ. 144.5 పెంపు
అదే సమయంలో రూ. 153.86
నుంచి రూ.291.48కి పెరిగిన
సబ్సిడీ n సబ్సిడీ లేని సిలిండర్
ధర భారీగా పెరుగుదల
న్యూఢిల్లీ: వంట గ్యాస్ ధరలు భారీ ఎత్తున...
ఓయూ ఎబివిపి జెఎస్గా ఇంజనీరింగ్ విద్యార్థిని కీర్తి ఎన్నిక
మనతెలంగాణ/ ఉస్మానియాయూనివర్సిటీః ఓయూ ఎబివిపి నూతన కమిటిలో పలువురు ఇంజనీరింగ్ విద్యార్థులకు చోటు దక్కింది. కాగా ఇంజనీరింగ్ తృతీయ సంవత్సరానికి చెందిన కీర్తిని జాయింట్ సెక్రటరీగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా కీర్తి మాట్లాడుతూ.....
భూముల వివరాలు శాటిలైట్తో అనుసంధానం ?
రానున్న రోజుల్లో ప్రతి అంగుళం భూమిపై స్పష్టత
‘జియో’ రిఫరెన్స్ విధానంతో రానున్న రోజుల్లో భూముల చిరునామా క్షణాల్లో లభ్యం
మనతెలంగాణ/హైదరాబాద్: ప్రభుత్వ పథకాలు అమలు సులభతరం చేయడంతో లబ్ధిదారుల వివరాలను క్షణాల్లో తెలుసుకునేలా ప్రభుత్వం...