Monday, June 17, 2024
Home Search

బిజెపి - search results

If you're not happy with the results, please do another search
Heavy betting on Dubbaka results

దుబ్బాక ‘ఫలితాల’పై భారీ బెట్టింగ్‌లు

  టిఆర్‌ఎస్, బిజెపి అభ్యర్థులపై పందేలు n సర్వే రిపోర్టుల ఆధారంగా సాగుతున్న వైనం n కాంగ్రెస్ పార్టీపై కట్టేవారు కరువు మనతెలంగాణ/హైదరాబాద్ : దుబ్బాక ఉపపోరు ఎన్నికల ఫలితాలపై టిఆర్‌ఎస్, బిజెపి పార్టీలపై భారీగా...
Minister KTR Fires on Congress and BJP Leaders

ప్రధానికి రాసిన ఉత్తరాలకు దిక్కులేదు: మంత్రి కెటిఆర్

హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ముఖ్యమంత్రి కెసిఆర్ వరదసాయం కోసం ఉత్తరాలు రాస్తే ఇప్పటి వరకు దిక్కులేదని కెటిఆర్ దుయ్యబట్టారు. వరదలతో రాష్ట్రంలో రూ.8 వేల868 కోట్ల నష్టం వాటిల్లిందని తక్షణ సహాయం...
KCR Government is a Government of Mind says KTR

కెసిఆర్ ప్రభుత్వం మనసున్న ప్రభుత్వం

హైదరాబాద్: కెసిఆర్ ప్రభుత్వం మనసున్న ప్రభుత్వమని ఐటి పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. ప్రజల బాధలు తెలిసిన ముఖ్యమంత్రి కెసిఆర్ భారీ వర్షం కురుస్తుండగానే ఎక్కడికక్కడ అధికారులను, ప్రజాప్రతినిధులను అప్రమత్తంచేసి క్షేత్రస్థాయిలో...
KTR to lay foundation stone for satellite bus terminal

మోడీ…. హైదరాబాద్ పై వివక్ష ఎందుకు : కెటిఆర్

హైదరాబాద్: అధికారుల దగ్గరకు వెళ్లి బెదిరింపులకు పాల్పడుతూ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మంత్రి కెటిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం కెటిఆర్ మీడియాతో మాట్లాడారు. పరిహారం ఇచ్చిన వారితో కూడా రోడ్డుపై ధర్నాలు...
Telangana GHMC Elections 2020

కార్పొరేటర్ టికెట్‌పై ఎవరి ధీమా వారిదే

ఈసారి తనకే దక్కుతుందని అనుచరులతో ఆశావహుల నమ్మకం బస్తీ, కాలనీ, కుల సంఘాల పెద్దలను మచ్చిక చేసుకుంటున్న రేసు గుర్రాలు నాయకుల సొంత ప్రచారాలతో ఇబ్బందులు పడుతున్న కార్యకర్తలు హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు అధికారులు...
Minister Talasani Distributed money to Flood Affected Families

ప్రతి బాధిత కుటుంబాన్ని ఆదుకుంటాం: మంత్రి తలసాని

హైదరాబాద్: ప్రతి వరద బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కుండపోత వర్షాల కారణంగా నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డ ప్రజలకు అండగా ఉండాల్సిన...
municipal elections in telangana 2020

గ్రేటర్ పోరుకు గెలుపు గుర్రాల వేట

హైదరాబాద్: గ్రేటర్ పోరుకు అధికారులు ఏర్పాట్లు వేగం చేయడంతో ఆయాపార్టీలకు చెందిన పార్టీ అధినేతలు ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించేందుకు ముందుగా గుర్రాల వేటలో పడ్డారు. నగరంలో 150 డివిజన్లు ఉండటంతో డివిజన్‌కు...
Minister Errabelli Fire on Central government

అవార్డులే తప్ప… నిధులు ఇవ్వరా!

  మిషన్ భగీరథపై ప్రశంసలు కురిపిస్తూనే తెలంగాణకు కేంద్రం మొండి చేయి చూపిస్తోంది ప్రాజెక్టు ప్రారంభించని రాష్ట్రాలకు నిధులు కేటాయిస్తోంది 80శాతం పనులు పూర్తి చేసిన తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు బిజెపియేతర రాష్ట్రాలపై మోడీ సర్కార్...

ఆర్నాబ్ అరెస్టు!

  ఒక భవన నిర్మాణ, రూపాలంకరణ శిల్పి ఆత్మహత్యకు కారణమయ్యాడన్న కేసులో రిపబ్లిక్ టివి అధినేత, సంపాదకుడు ఆర్నాబ్ గోస్వామిని బుధవారం నాడు ముంబై పోలీసులు అరెస్టు చేశారు. గతంలో మూసివేసిన ఆ కేసును...
Dubbaka polling ended peacefully

దుబ్బాక ప్రశాంతం

  82.61% పోలింగ్ పోలింగ్ కేంద్రాలకు బారులుతీరిన ఓటర్లు 89 సమస్యాత్మక కేంద్రాల్లో పటిష్ట భద్రత చివరి గంటలో పిపిఇ కిట్లు ధరించి ఓటేసిన కొవిడ్ రోగులు, 10న కౌంటింగ్ మన తెలంగాణ/హైదరాబాద్ : దుబ్బాక ఎన్నికల్లో తీవ్ర ఉద్రిక్తత...
Fake news propaganda in the name of TV9

ఉప పోరులో ‘నకిలీ’ హోరు

  కాంగ్రెస్ అభ్యర్థి టిఆర్‌ఎస్ గూటికి వెళుతున్నారంటూ పోలింగ్ సమయంలో ప్రచారం సైబర్‌క్రైమ్‌లో టివి9 ప్రతినిధుల ఫిర్యాదు, అసత్యవార్తలు ప్రసారం చేయలేదని స్పష్టీకరణ మనతెలంగాణ/హైదరాబాద్‌ : దుబ్బాక ఉప ఎన్నికలను ప్రభావితం చేయడానికి కొందరు నకిలీ మీడియా ప్రతినిధులు...
54 per cent voting in 2nd Phase Polls of Bihar

బీహార్‌లో ముగిసిన రెండోదశ పోలింగ్

బీహార్‌లో ముగిసిన రెండోదశ పోలింగ్ 94 స్థానాల్లో 54.15 శాతం ఓటింగ్ మధ్యప్రదేశ్‌లో 66.37, నాగాల్యాండ్‌లో 83.69 శాతం ఓటింగ్ న్యూఢిల్లీ: బీహార్‌లో మంగళవారం నిర్వహించిన రెండో దశ పోలింగ్‌లో 54.15 శాతంమంది తమ ఓటు...
Modi election campaign in Bihar

తప్పుడు హామీలిచ్చినందునే కాంగ్రెస్‌కు ప్రజలు బుద్ధి చెప్పారు

  బీహార్ ప్రచార ర్యాలీల్లో ప్రధాని మోడీ సహర్స: తప్పుడు హామీలిచ్చినందునే కాంగ్రెస్‌కు ప్రజలు శిక్ష విధించారని, దాంతో ఆ పార్టీ బలం పార్లమెంట్‌లో 100కు దిగువకు జారిపోయిందని ప్రధాని మోడీ అన్నారు. బీహార్‌లో మంగళవారం...
NDA strength in Rajya Sabha reaches 104

రాజ్యసభలో ఎన్‌డిఎ @ 104

  38కి పడిపోయిన కాంగ్రెస్ బలం న్యూఢిల్లీ : రాజ్యసభలో ఎన్‌డిఎ బలం అమాంతం పెరిగింది. కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పురి సహా 9 మంది సోమవారం ఏకగ్రీవంగా ఎన్నికవడంతో రాజ్యసభలో ఆ కూటమి బలం...
Violinist T N Krishnan passess away at 92

ప్రముఖ వయొలిన్ విద్వాంసుడు టిఎస్ కృష్ణన్ కన్నుమూత..

ప్రముఖ వయొలిన్ విద్వాంసుడు టిఎస్ కృష్ణన్ కన్నుమూత ప్రధాని, ఉపరాష్ట్రపతి, కేంద్ర హోంమంత్రి సంతాపం చెన్నై: ప్రముఖ వయొలిన్ విద్వాంసుడు టిఎన్ కృష్ణన్ సోమవారం నాడిక్కడ కన్నుమూశారు. వృద్ధాప్య అనారోగ్య సమస్యలతో మరణించిన 92 సంవత్సరాల...

వారిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలి: మంత్రి కొప్పుల

హైదరాబాద్: ఎంఎల్‌ఎ క్రాంతికిరణ్, మాజీ ఎంఎల్‌ఎ వీరేశంలపై బిజెపి నేతల దాడిని మంత్రి కొప్పుల ఈశ్వర్ తీవ్రంగా ఖండించారు. బడుగు, బలహీన వర్గాల పట్ల బిజెపి ఎలా వ్యవహరిస్తుందో ఈ ఘటనతో అర్థమైందన్నారు....
Harish rao consult kranthi kiran in Telangana

క్రాంతికిరణ్‌ను పరామర్శించిన హరీష్ రావు

హైదరాబాద్: ఎంఎల్‌ఎ క్రాంతికిరణ్‌ను మంత్రి హరీష్ రావు పరామర్శించారు. సోమవారం రాత్రి జరిగిన ఘటనపై మంత్రి ఆరా తీశారు. ఎంఎల్‌ఎ క్రాంతి కిరణ్, మాజీ ఎంఎల్‌ఎ వేముల వీరేశంపై బిజెపి కార్యకర్తలు దాడి...
Dubbaka polling start in Telangana

దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభం…

సిద్ధిపేట: దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్‌ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు కరోనా‌ బాధితుల...
Polling start in Bihar

బీహార్‌లో నేడే రెండో దశ పోలింగ్

తేజస్వీ నాయకత్వానికి పరీక్ష,  94 స్థానాలు, 1500 మంది అభ్యర్థులు   పాట్నా : గంగా పరివాహక ప్రాంతం, రాజకీయంగా ఉద్విగ్నభరిత రాష్ట్రం అయిన బీహార్‌లో మంగళవారం రెండో దశ పోలింగ్ జరుగుతుంది. ఈ విడతలో...
Minister Harish Rao Responds to Dubaka's defeat

ఈ దాడి హేయమైన చర్య: హరీష్ రావు

సిద్దిపేట: ఎంఎల్‌ఎ క్రాంతికిరణ్, మాజీ ఎంఎల్‌ఎ వేముల వీరేశంపై బిజెపి కార్యకర్తలు దాడి హేయమైన చర్య అని, ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని మంత్రి హరీష్ రావు తెలిపారు. పథకం ప్రకారమే బిజెపి...

Latest News