Home Search
బిజెపి - search results
If you're not happy with the results, please do another search
చైతన్యపురి పోలీసుల అత్యుత్సాహం
బిజెపి నాయకుడిపై దాడి..!
పాస్ల కోసం వచ్చిన వలస కార్మికులపై ఝుళిపించిన లాఠీ!
బయటపడ్డ ఎస్ఐ ఫోన్లో బూతు పురాణం!
మనతెలంగాణ/ ఎల్.బి.నగర్ : తెలంగాణ రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ అభాసుపాలవుతోంది. రాష్ట్రాధినేత కెసిఆర్ రైతులపక్షాన నిలబడి...
శ్రీశైలం నీటిని తరలిస్తే తీవ్రంగా స్పందిస్తాం
ఈ అక్రమ తరలింపును అడ్డుకుంటాం
అపెక్స్ కమిటీ తీర్మానం లేనిది ఆంధ్ర కొత్త ప్రాజెక్టులు ఎలా నిర్మిస్తుంది
సుప్రీంకోర్టుకు వెళ్లి ఆంధ్ర కుటిల నీతిని బయటపెడతాం
ఏపి సర్కార్ను హెచ్చరించిన తెలంగాణ మంత్రులు
హైదరాబాద్: తెలంగాణ జల ప్రయోజనాలకు...
రాష్ట్రాల హక్కులను హరించే చట్టాలు
కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం కేంద్రీకృత విధానాలను అమలు చేస్తుంది. వారి ఆరు సంవత్సరాల పాలన చూశాకే నేను ఈమాట అనాల్సి వస్తుంది.
ప్రధానిగా మోడీ బాధ్యతలు చేపట్టిన నాటి నుండి వేస్తున్న...
75 శాతం కేసుల్లో కరోనా లక్షణాలు లేవు : కేజ్రీవాల్ వెల్లడి
న్యూఢిల్లీ : ఢిల్లీలో నిర్ధారణ అయ్యే కరోనా కేసుల్లో దాదాపు 75 శాతం వ్యాధి లక్షణాలు కనిపించడం లేదని, కొందరిలో స్వల్ప లక్షణాలు మాత్రమే కనిపిస్తున్నాయని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆదివారం వెల్లడించారు....
ఆగస్టు 31నాటికి బాబ్రీ విధ్వంసం తుది తీర్పు
లక్నో సిబిఐ కోర్టుకు సుప్రీంకోర్టు ఆదేశం
నిందితులుగా అద్వానీ, సింఘాల్, జోషి తదితర ప్రముఖులు
న్యూఢిల్లీ : బాబ్రీ మసీదు విధ్వంసం కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలను జారీచేసింది. బాబ్రీ మసీదు కూల్చివేత కేసును ఆగస్ట్...
29 దాకా లాక్డౌన్
రాష్ట్రంలో మరోసారి పొడిగింపు
కేంద్రం సడలింపులు నేటి నుంచి అమలు, కర్ఫూ యథాతథం
15న లాక్డౌన్పై మళ్లీ సమీక్షిస్తాం, ప్రజా రవాణాపై అప్పుడే నిర్ణయం
ఆగస్టులో వ్యాక్సిన్
అదే జరిగితే మనమే దేశానికి ఆదర్శం
కరోనా కొత్త కేసులు 11...
మటన్లో బీఫ్.. తప్పుడు ప్రచారం: మంత్రి తలసాని
మాంసం షాపులపై నిరంతర తనిఖీలు.. నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు
జిహెచ్ఎంసి పరిధిలో మటన్, స్లాటర్లపై సమగ్ర సమాచారం
ప్రతిపక్షాల ఆరోపణలు బాధ్యతరాహిత్యం : మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
మన తెలంగాణ/హైదరాబాద్: మటన్లో బీఫ్ కలుపుతున్నారన్న...
కాంగ్రెస్ నేతలు ఇవాళ నిద్ర నుంచి లేచారా: తలసాని
హైదరాబాద్: కరోనా నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యలను కేంద్ర బృందం ప్రశంసించిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా తలసాని మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ నేతలు నెలన్నర తరువాత...
21 రోజుల్లో 21 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు: గంగుల
కరీంనగర్: కాళేశ్వరం నీళ్లు 24 గంటల కరెంట్ సరఫరాతో పంట దిగుబడి పెరిగిందని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. కొత్తపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఈ...
మాఫీల మతలబు
ప్రభుత్వరంగ బ్యాంకులు ఉన్నదెందుకంటే ప్రజాధనాన్ని కార్పొరేట్ పారిశ్రామిక, వాణిజ్య సంస్థల యాజమాన్యాలకు కట్టబెట్టి వాటి సేవలో తరించడానికే అని తడుముకోకుండా చెప్పవచ్చు. అవి వేల కోట్ల రూపాయల అప్పులు తీసుకొని ఎగవేయడం, అందువల్ల...
భగవత్ ఉద్బోధ
ఎడారిలో వాన చినుకులా, బొత్తిగా ఎదురు చూడని వైపు నుంచి అమృత బిందువు వంటి ఒక మంచి పలుకు కరోనాను మించిన మహమ్మారిలా దేశంలో వ్యాపించి జాతి సమైక్యతను బలి తీసుకుంటున్న విద్వేష...
తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు కెసిఆర్ కృషి: ఎర్రబెల్లి
వరంగల్ అర్బన్: టిఆర్ఎస్ శ్రేణులందరికీ ఆ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. టిఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హన్మకొండలో అమర వీరుల స్థూపానికి మంత్రి...
తెలంగాణలో పకడ్బందీగా లాక్ డౌన్ నిర్వహిస్తున్నాం
ప్రతినెల ఒక్కోక్కరికి 12 కిలోల బియ్యం, ఒక్కో కుటుంబానికి రూ. 1500
పారిశుద్ధ కార్మికులకు రూ.5 వేల ప్రోత్సాహాకాన్ని అందచేశాం
స్వయం సహాయక సంఘాల ద్వారా 50 లక్షలకు పైగా మాస్కులను పంపిణీ చేశాం
కేంద్రమంత్రి...
ప్రథమ మహిళ సవితా కోవింద్.. ఫేస్ మాస్క్లు కుట్టిన రాష్ట్రపతి భార్య
హైదరాబాద్: కరోనా వైరస్(కోవిడ్-19)పై పోరాటంలో తనవంతు సాయంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ భార్య సవితా కోవింద్ మాస్క్లు కుట్టారు. ఏప్రిల్ 22(నిన్న), ఢిల్లీలో ప్రెసిడెంట్ ఎస్టేట్లోని శక్తి హాత్లో ముఖానికి ధరించే మాస్కులను...
రక్తదానానికి యువమోర్చా కార్యకర్తలు తరలిరండి: బండి సంజయ్
హైదరాబాద్ : కరోనా వైరస్ కట్టడికి చేపట్టిన లాక్డౌన్ వల్ల రాష్ట్రంలోని ఆసుపత్రులలో పూర్తిగా రక్తనిల్వలు తగ్గిపోయి అనేక మందికి అత్యవసరంలో రక్తం అందడం లేదని, ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో రక్తదానానికి బిజెపి...
రాజాసింగ్ వ్యాఖ్యలను ఖండించిన చైనా
మన తెలంగాణ/హైదరాబాద్ : హైదరాబాద్ ధూల్పేటలో బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్.. ప్రధాని మోదీ పిలుపు మేరకు ఈ నెల 5వ తేదీన జ్యోతి ప్రజ్వలన కావించి చైనీస్ వైరస్ గో బ్యాక్ అంటూ...
పాటిమట్లలో ప్రజలకు పండ్లు, కూరగాయలు పంపిణీ…
మన తెలంగాణ/మోత్కూరు: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వాలు లాక్ డౌన్ విదించడంతో గురువారం మోత్కూరు మండలంలోని పాటిమట్ల గ్రామంలోని ప్రజలకు స్థానిక ఎంపిటిసి రచ్చ కల్పన లక్ష్మీనర్సింహ్మారెడ్డి , పారిశ్రామిక వేత్త...
తబ్లీఘీ: లౌకికవాదుల తప్పులు
ఢిల్లీలో నిజాముద్దీన్ ప్రాంతంలో తబ్లీఘీ జమాఅత్ సమావేశం వల్ల ప్రజారోగ్యానికి వాటిల్లిన నష్టం మన ముందుకు వచ్చింది. ఈ విషయంలో మనం స్పష్టంగా అర్థం చేసుకోవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి. ఈ అవకాశాన్ని...
కరోనా నుంచి దేశాన్ని కాపాడడమే నా లక్ష్యం: మోడీ
ఢిల్లీ: కరోనా వైరస్ నుంచి దేశ ప్రజలను కాపాడడమే తన లక్ష్యమని ప్రధాని మోడీ తెలిపారు. బిజెపి 40వ వార్షికోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ సందేశం ఇచ్చారు. కరోనా కట్టడికి కేంద్రం...
ఓవైసీ అజ్ఞాని, మూర్ఖుడు.. బండి సంజయ్ ధ్వజం
హైదరాబాద్ ః కరోనా వైరస్ వ్యాధికి చికిత్స చేస్తున్న వైద్యులకు కృతజ్ఞతలు తెలియజేయని మూర్ఖుడు, అజ్ఞాని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ అని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపి బండి సంజయ్...