Home Search
సంగారెడ్డి - search results
If you're not happy with the results, please do another search
తెలంగాణలో మరో 461 మందికి కరోనా
జిహెచ్ఎంసి పరిధిలో 108, జిల్లాల్లో 353 మందికి పాజిటివ్
వైరస్ దాడిలో మరో ముగ్గురు మృతి
2,86,815కు చేరిన కోవిడ్ బాధితుల సంఖ్య
సూర్యాపేట్లో ఒకే కుటుంబంలో 22 మందికి కోవిడ్ నిర్ధారణ
హైదరాబాద్: రాష్ట్రంలో మరో 461...
2.86 లక్షలు దాటిన కరోనా కేసులు
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 2.86 లక్షలు దాటింది. మార్చి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల 86 వేల 354 మందికి వైరస్ సోకినట్లు ఆరోగ్యశాఖ గణాంకాలను...
ఫ్రూట్ మార్కెట్ హత్య కేసులో ఆరుగురి అరెస్ట్
హైదరాబాద్: ఈ నెల 25వ తేదీన కొత్తపేట ఫ్రూట్ మార్కెట్లో జరిగిన హత్య కేసులో ఆరుగురు నిందితులను చైతన్యపురి పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్...
తెలంగాణలో మరో 397 మందికి కరోనా
హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా మరో 397 మందికి వైరస్ సోకింది. వీరిలో జిహెచ్ఎంసి పరిధిలో 92 మంది ఉండగా ఆదిలాబాద్లో 7, భద్రాద్రి 15 , జగిత్యాల 9, జనగాం 5, భూపాలపల్లి...
ప్రాదేశిక ప్రాంతాలు
19 ఇరిగేషన్ ప్రాదేశిక ప్రాంతాలు
ఒక్కో ప్రాదేశిక ప్రాంతానికి ఆరుగురు ఇఎన్సిలు
నీటిపారుదల రంగంలో వచ్చిన భారీ మార్పులకు అనుగుణంగా పునర్వవస్థీకరణ
అన్ని రకాల జలవనరుల వ్యవహారాలకు ఒకే పర్యవేక్షణ అధికారి
ప్రధాన ప్రాజెక్టులలో భాగంగా ఉన్న కొద్ది...
ఒకరిలో కొత్త కరోనా?
బ్రిటన్ నుంచి వచ్చిన 1060 మందిని 3 రోజుల్లో గుర్తింపు
కొత్తగా మరొకరిలో కరోనా.. 21కి పెరిగిన బాధితులు
ఒకరిలో కొత్త స్ట్రెయిన్?
బ్రిటన్ నుంచి వచ్చిన వారు తమంతట తాముగా ముందుకు రావాలి: హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస...
రూ.559 కోట్లు జమ
18.69లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రూ.559 కోట్లు జమ
రైతుబంధు పంపిణీ షురూ.. ముందుగా ఎకరం రైతులకు
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి చేదోడుగా ఉంటు న్న టీఆర్ఎస్ సర్కారు యాసంగి పంటల సాగు...
బ్రిటన్ నుంచి వచ్చిన వారిలో మరి ఇద్దరికి కొవిడ్
యూకే రిటర్నీస్లో మరో ఇద్దరికి వైరస్..
20కి చేరిన మొత్తం బాధితుల సంఖ్య
1216లో 970 శాంపిల్స్ టెస్టులు పూర్తి
మరో 154 మందిని గుర్తించాల్సి ఉందిః ఆరోగ్యశాఖ
మన తెలంగాణ/హైదరాబాద్: యూకే నుంచి మన రాష్ట్రానికి వచ్చిన...
67 లక్షలు దాటిన కరోనా పరీక్షలు
హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా టెస్టుల సంఖ్య 67 లక్షలు దాటింది. మార్చి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 67 లక్షల 23 వేల 710 మందికి టెస్టులు చేసినట్లు ఆరోగ్యశాఖ...
రక్త రస్తాలు
రాష్ట్రంలో వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో తొమ్మిది మంది దుర్మరణం
వికారాబాద్ జిల్లా మోమిన్పేట మండల పరిధిలో పొగమంచులో దూసుకుపోయిన లారీ కింద ఐదుగురు పత్తి కూలీలు దుర్మరణం
కూలీలు కూర్చుని ఉన్న ఆటోను, ఆర్టిసి బస్సును...
బ్రిటన్ నుంచి వచ్చిన వారిలో మరి ఇద్దరికి కొవిడ్
18కి చేరిన బాధితుల సంఖ్య
ఈ నెల 9 తర్వాత యుకె నుంచి వచ్చిన వారు 04024651119 నంబర్కి ఫోన్ చేసి లేదా 9154170960 నంబర్కి వాట్సప్ ద్వారా తెలియజేయాలని ఆరోగ్యశాఖ విజ్ఞప్తి
ఇళ్లకు వెళ్లి...
యుకె నుంచి వచ్చిన వారిలో మరో ఇద్దరికి పాజిటివ్
హైదరాబాద్: యుకె నుంచి వచ్చిన వాళ్లలో మరో ఇద్దరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇప్పటివరకు యుకె నుంచి తెలంగాణకు వచ్చినవారిలో 18 మందికి కరోనా సోకింది. పాజిటివ్ వచ్చిన ప్రైమరీ కాంటాక్టుల్లో...
పార్టీని ముంచుతాడు
టిపిసిసి అధ్యక్ష పదవి రేవంత్రెడ్డికి ఇస్తే టిడిపిని ముంచినట్టే కాంగ్రెస్ను కూడా
అంతం చేస్తాడు, ఆయనకు కట్టబెడితే నేను తప్పుకుంటా : విహెచ్ ఫైర్
మన తెలంగాణ/హైదరాబాద్ : రేవంత్కు పిసిసి ఇస్తే తాను...
బ్రిటన్ నుంచి వచ్చినవారిలో మరి 8 మందికి కరోనా
16 కు చేరుకున్న మొత్తం బాధితుల సంఖ్య
పాజిటివ్ శాంపిల్స్ను సిసిఎంబికి పంపిన వైద్యశాఖ
రెండ్రోజుల్లో నివేదికలు వచ్చే అవకాశం
76 మంది క్లోజ్ కాంటాక్ట్లను ట్రేస్ చేసిన అధికారులు
మన తెలంగాణ/హైదరాబాద్ : యూకే ట్రావెల్ హిస్టరీ...
2.75 లక్షలు మంది కోలుకున్నారు
హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బారిన పడిన వారిలో ఇప్పటి వరకు రెండు లక్షల 75 వేల 708 మంది ఆరోగ్యవంతులుగా మారారు. దీంతో రికవరీ రేట్ కూడా 97.05 శాతానికి పెరిగింది....
66 లక్షలు దాటిన కరోనా పరీక్షలు
జిహెచ్ఎంసి పరిధిలో 109, జిల్లాల్లో 465 మందికి వైరస్
2,83,556కు చేరిన కోవిడ్ బాధితుల సంఖ్య
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా టెస్టుల సంఖ్య 66 లక్షలు దాటింది. మార్చి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా...
తెలంగాణలో మరో 635 మందికి వైరస్
హైదరాబాద్: రాష్ట్రంలో మరో 635 మందికి వైరస్ సోకింది. వీరిలో జిహెచ్ఎంసి పరిధిలో 115 మంది ఉండగా, ఆదిలాబాద్లో11, భద్రాద్రి 25, జగిత్యాల 19, జనగాం 11, భూపాలపల్లి 6, గద్వాల 3,...
ఆహారం వికటించి ముగ్గురు మృతి
ఆహారం వికటించి ముగ్గురు మృతి
సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలం పల్వట్లలో ఘటన
మన తెలంగాణ/వట్పల్లి : ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఆహారం వికటించి మృతి చెందిన సంఘటన సంగారెడ్డి జిల్లా...
65 లక్షలు దాటిన కరోనా పరీక్షలు
కొత్తగా మరో 617 పాజిటివ్లు, ముగ్గురు మృతి
జిహెచ్ఎంసి పరిధిలో 103, జిల్లాల్లో 514 మందికి వైరస్
2,82,347కు చేరిన కోవిడ్ బాధితుల సంఖ్య
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా టెస్టుల సంఖ్య 65 లక్షలు దాటింది. మార్చి...
జొన్న రొట్టెలు తిని ముగ్గురు మృతి… ఇద్దరి పరిస్థితి విషమం
పల్వట్ల: సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలం పల్వట్లలో మంగళవారం ఉదయం విషాదం చోటుచేసుకుంది. కలుషిత ఆహారం తిని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృత్యువాతపడ్డారు. ఇద్దరు పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్స కోసం...