Home Search
హర్యానా - search results
If you're not happy with the results, please do another search
గడగడలాడించే రికార్డు
ఒక్కరోజే 28,071 కోవిడ్ కేసులు
మొత్తం మరణాలు 23,174
24 గంటల్లో 500 మంది బలి
తీవ్రస్థాయి రోగుల సంఖ్య ఎక్కువే
రికవరీ రేటు 63 శాతం దాటింది
న్యూఢిల్లీ: దేశంలో ఒక్కరోజే రికార్డు స్థాయిలో...
నవ వధువును చంపి…. ప్రియుడు ఆత్మహత్య….
ఛండీగఢ్: నవ వధువును చంపేసి అనంతరం ప్రియుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన హర్యానాలోని గురుగ్రామ్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నాన్ కౌన్ గ్రామంలో రాజేశ్(30)కు పెళ్లై ముగ్గురు పిల్లలు ఉన్నారు....
సంపాదకీయం: సంక్షోభంలో యువత
పూర్తి ఆన్లైన్ చదువుల విదేశీ విద్యార్థులను దేశం నుంచి తరిమేయాలని అమెరికా తీసుకున్న నిర్ణయం అక్కడికి వెళ్లి బాగుపడాలనే భారతీయ విద్యార్థులపై తీవ్ర వ్యతిరేక ప్రభావం చూపుతుంది. కువైట్లో ఉద్యోగాలు చేస్తూ స్థిరపడిన...
దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు: ఐఎండి
ఢిల్లీ: దేశ వ్యాప్తంగా పలు చోట్ల ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండి తెలిపారు. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తర పంజాబ్, ఉత్తర ప్రదేశ్, బీహార్, హర్యానా, పశ్చిమ బెంగాల్,...
వికాస్ దుబే మరో అనుచరుడి ఎన్కౌంటర్..
కాన్పూర్ః గ్యాంగ్స్టర్ వికాస్ దుబే మరో అనుచరుడు ప్రభాత మిశ్రాను యుపి పోలీసులు ఎన్కౌంటర్లో హతమార్చారు. బుధవారం కాన్పూర్లోని ఫరీదాబాద్లో ప్రభాత్ మిశ్రాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, పోలీసుల కట్టడీ నుంచి...
ఆడ శిశువుల భ్రూణ హత్యలు..
ఎగుడు దిగుడుల అసమ సమాజంలో ధనికులకు, పేదలకు మధ్య దూరం చాంతాడులా పెరిగిపోతున్న వర్తమానంలో సాధారణ కుటుంబాల్లో పుట్టడమే ముళ్ల కంప మీద అడుగు పెట్టడం వంటిదైతే, ఆడ శిశువు ఈ నేల...
టిక్టాక్లో పాపులారిటీ ఆమె ప్రాణం తీసింది…..
ఛండీగఢ్: టిక్టాక్లో పాపులారిటీ రావడంతో టిక్టాక్ స్టార్ను హత్య చేసిన సంఘటన హర్యానాలోని సోనిపాట్ ప్రాంతం కుండ్లిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బ్యూటీషియన్ శివాని(20) తన సోదరి, నీరజ్తో కలిసి...
ఢిల్లీపై మిడతల దండయాత్ర…. పైలట్లకు పలు సూచనలు
ఢిల్లీ: రాజస్థాన్, హర్యానా నుంచి ఢిల్లీలోని గురుగ్రామ్కు మిడతలు చేరుకోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఢిల్లీలోని సైబర్ హబ్ ప్రాంతంలో కోట్లాది మిడతలు చేరుకోవడంతో ఇండ్ల కిటికీలు, తలుపులు ప్రజలు స్వచ్చందంగా మూసుకుంటున్నారు. పాత్రలతో...
రెండు వారాలు ముందే దేశమంతా విస్తరించిన రుతుపవనాలు : ఐఎండి
న్యూఢిల్లీ : ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు అంచనాకన్నా రెండు వారాల ముందే యావత్ దేశాన్ని తాకాయని భారత వాతావరణశాఖ తెలిపింది. సాధారణంగా జూన్ 1న కేరళను తాకే రుతుపవనాలు 45 రోజుల...
20 రోజులు.. 2 లక్షల కేసులు
న్యూఢిల్లీ : దేశంలో కోవిడ్19 కేసులు 24 గంటల్లో 14,516 నమోదయ్యాయి. గత తొమ్మిది రోజులుగా కేసుల సంఖ్య వరుసగా 10 వేలకుపైగా నమోదవుతోంది. శనివారం ఉదయం 8 గంటల వరకు 24...
మర్యాద పాటించని న్యాయవాదికి సుప్రీం కోర్టు మందలింపు
క్షమాపణ చెప్పిన న్యాయవాది
న్యూఢిల్లీ : వీడియో కాన్ఫరెన్సు ద్వారా సుప్రీం కోర్టు విచారణ సాగిస్తున్న సమయంలో ఒక న్యాయవాది మంచంపై టి షర్టుతో పడుకుని కనిపించడాన్ని ధర్మాసనం తప్పు పట్టింది. విచారణ సమయంలో...
బిజెపి నేత సొనాలీ ఫొగత్ అరెస్టు
హిసార్ (హర్యానా): హిసార్ మార్కెట్ కమిటీ సెక్రటరీ సుల్తాన్ సింగ్ను చెప్పుతో కొట్టినట్టు వచ్చిన ఫిర్యాదుపై బిజెపి నాయకురాలు, టిక్టాక్ స్టార్ సొనాలీ ఫొగత్ను పోలీసులు అరెస్టు చేశారు. కోర్టులో హాజరు పర్చిన...
ఒక్కరోజే 2003 కరోనా మరణాలు
మహారాష్ట్రలో అత్యధికంగా 1409 మంది మృత్యువాత
ఢిల్లీలో కొత్తగా మరో 437 మంది బలి
తాజాగా 10,974 పాజిటివ్ కేసులు నమోదు
దేశంలో మొత్తం పాజిటివ్ కేసులు: 3,54,065
న్యూఢిల్లీ : దేశంలో మొట్టమొదటిసారి అత్యధికంగా 2003 కరోనా...
రానున్న 48 గంటల్లో భారీ వర్షాలు..
మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ, కర్ణాటక, గోవాల్లో రానున్న 24 గంటల నుంచి 48 గంటల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం(ఐఎండి) హెచ్చరికలు జారీ చేసింది. ఈ రాష్ట్రాలతో పాటు...
ప్రియునితో కుమార్తె పరారీ : తండ్రి కక్షకు ఇద్దరు బలి
ఝుంఝూను (రాజస్థాన్): భర్తను విడిచిపెట్టి తన కుమార్తె ప్రియునితో పరారైందన్న కక్షతో ప్రియుని సోదరుడిని, అతని స్నేహితుడిని గొడ్డలితో 40 ఏళ్ల వ్యక్తి హత్యచేశాడు. నిందితుడు అనిల్జాట్ను బుధవారం పోలీసులు రాజస్థాన్ ఝుంఝూన్...
రాష్ట్రాల వారీగా కరోనా వివరాలు…..
ఢిల్లీ: అమెరికాలో తరువాత భారత్ లో కరోనా వైరస్ వారం రోజుల నుంచి వేగంగా వ్యాపిస్తోంది. ప్రతి రోజూ పది వేల కేసులు నమోదు కావడంతో భారతీయులు ఆందోళనకు గురవుతున్నారు. అమెరికా తరువాత...
రాష్ట్రాల వారీగా కరోనా వివరాలు…..
ఢిల్లీ: భారత్ లో కరోనా వైరస్ కలవర పెడుతోంది. గత వారం రోజుల నుంచి కరోనా కేసుల సంఖ్య ప్రతి రోజులు తొమ్మిది వేలకు పైగా పెరుగుతూనే ఉన్నాయి. గత 24 గంటల్లో...
ఇండియాలో కరోనా విలయతాండవం… రెండున్నర లక్షలు దాటిన కేసులు..
న్యూఢిల్లీ: ఇండియాలో కరోనా పాజిటీవ్ కేసులు రోజురోజుకూ భారీగా పెరుగుతున్నాయి. దేశంలో గత 24 గంటల్లో 9,983 కొత్త కరోనా కేసులు నమెదు కాగా, 206 మంది ప్రాణాలు కోల్పోయారు.దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు...
అమర్త్యసేన్ – అట్లాస్ సైకిల్!
కఠోర లాక్డౌన్ కాలంలో అనారోగ్యంతో బాధపడుతున్న తండ్రిని ఢిల్లీ నుంచి బీహార్లోని దర్భంగాకు (1200 కి.మీ.) సైకిల్ తొక్కుకుంటూ వారం రోజుల్లో తీసుకొచ్చిన దుర్గా కుమారి అనే 15 ఏళ్ల బాలిక వాసికెక్కిన...
ఓ అధికారిని చెప్పుతో కొట్టిన టిక్టాక్ స్టార్ (వైరల్ వీడియో)
చండీగఢ్ : బిజెపి నాయకురాలిగా మారిన టిక్టాక్ స్టార్ సోనాలీ ఫోగట్ ఓ అధికారిని చెప్పుతో కొట్టిన వీడియో వైరల్ అయింది. హర్యానాలోని హిసార్లో ఈ సంఘటన జరిగింది. హిసార్ మార్కెట్ కమిటీ...