Home Search
కామారెడ్డి - search results
If you're not happy with the results, please do another search
మూడు వేలు దాటిన కరోనా కేసులు
వందకు చేరువలో మరణాలు
కొత్తగా 129 కేసులు నమోదు.. మరో ఏడుగురు మృతి
రాష్ట్రానికి చెందిన 127 మందికి, ఇద్దరు వలస కార్మికులకు వైరస్
జిహెచ్ఎంసిలో 108, జిల్లాల్లో 21 మందికి సోకిన కోవిడ్...
వ్యవసాయాన్ని పండగలా మార్చిన ఘనత కెసిఆర్దే: పోచారం
కామారెడ్డి: తెలంగాణ ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు అని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం పోచారం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ అభివృద్ధికి సిఎం కెసిఆర్...
చిరంజీవి కుటుంబంపై తేనెటీగలు దాడి
దోమకొండ: కామారెడ్డి జిల్లా దోమకొండలో చిరంజీవి కుటుంబంపై తేనెటీగలు దాడి చేశాయి. దోమకొండ కోటలో రిటైర్డ్ ఐఎఎస్ అధికారి కామినేని ఉమాపతిరావు అంత్యక్రియలకు చిరంజీవి, రాంచరణ్, ఉపాసన హాజరయ్యారు. తేనెటీగల దాడిలో ఎవరికీ...
రాష్ట్ర వ్యాప్తంగా గాలివాన బీభత్సం
నెలకొలరిగిన స్తంభాలు...తడిసిపోయిన ధాన్యపురాశులు
పిడుగుపాటుకు ఎద్దు మృతి
జూన్ 9, 10 తేదీల్లో తెలుగు రాష్ట్రాలకు నైరుతి రుతుపవనాల రాక
మనతెలంగాణ/హైదరాబాద్ : పశ్చిమ విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు, తెలంగాణ మీదుగా 0.9 కిలోమీటర్ల ఎత్తున...
భానుడి ఉగ్రరూపం
వడగాల్పుల తీవ్రత.. ఉక్కపోత అధికం...
బయటకు వెళ్లలేక.. ఇంట్లో ఉండలేక...
కూలర్లు, ఏసీలు ఉన్నా ప్రయోజనం నిల్
సేద దీరేదెలా? భానుడి ప్రకోపం చల్లారేదెన్నడూ...!?
హైదరాబాద్ : అటు దేశ, ఇటు రాష్ట్రవ్యాప్తంగా భానుడు ఉగ్రరూపం కొనసాగుతోంది. రోజు...
ముగింపు దశకు ధాన్యం కొనుగోళ్లు
86 శాతానికి చేరిన కొనుగోళ్లు
ఒకే రోజు రూ. 600 కోట్లు విడుదల
పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్ : యాసంగిలో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి బుధవారం ఒక్కరోజే రూ. 600...
బావిలో దూకి తల్లీకూతురు ఆత్మహత్య
తాడ్వాయి: కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం ఎర్రపాడ్లో విషాదం చోటుచేసుకుంది. వ్యవసాయ బావిలో దూకి తల్లి కూతురు ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాలను బయటకు తీశారు....
అదుపు తప్పి బావిలో పడిన ట్రాక్టర్
మనతెలంగాణ/రాజంపేట: పంట పొలం వద్ద దుక్కి దున్ని పక్కన పెట్టిన ట్రాక్టర్ను డ్రైవింగ్ రాని యువకుడు తీసి ముందుకు గేర్ వేయబోయి వెనక గేరు వేయడంతో ఆకస్మాత్తుగా వెళ్లి బావిలో పడిన సంఘటన...
రైలుకు ఎదురెళ్లి ప్రేమజంట బలవన్మరణం
మల్కాజిగిరి: రైలు కింద పడి ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన మండల పరిధిలోని మాసాయిపేట గ్రామ సమీపంలో 44 వ జాతీయ రహదారి పక్కన ఉన్న రైలు పట్టాలపై చోటు...
ఇలా ‘సాగు’దాం
నియంత్రిత పంటలకు జిల్లాలవారీ వ్యవసాయ కార్డులు
అమలు బాధ్యత కలెక్టర్లకు
సిద్ధమైన పంటల పటం
ఆమోదించిన సిఎం?
వరి విస్తీర్ణంలో 95వేల ఎకరాలు మైనస్!
పత్తి 10లక్షల ఎకరాలు అధికం!
అన్ని జిల్లాల్లోనూ పెరగనున్న కంది సాగు
మన తెలంగాణ/హైదరాబాద్ : నియంత్రిత...
పెనుగాలికి కుప్పకూలిన టోల్గేట్
రైతు దంపతుల దుర్మరణం
రాష్ట్ర వాప్తంగా, హైదరాబాద్ నగరంలో భారీ వర్షం
విరిగిపడిన విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్లు, చెట్లు
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన వర్షంతో పాటు ఈదురుగాలులు పలుచోట్ల బీభత్సం సృష్టించాయి....
రాష్ట్రంలో మరి 40 కేసులు
జిహెచ్ఎంసి పరిధిలో 33, ఏడుగురు వలస కార్మికులకూ వైరస్, 13 మంది డిశ్చార్జి
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కొత్తగా మరో 40 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా, 13 మంది డిశ్చార్జ్ అయ్యారు.
శుక్రవారం...
ఐసిఎంఆర్ సీరమ్ సర్వే షురూ…
కామారెడ్డి, నల్గొండ, జనగాం జిల్లాల్లో ప్రారంభం
మూడు జిల్లాల్లో 600 నమూనాలు సేకరణ
ర్యాండమ్ టెస్టులపై ముందస్తుగా అవగాహన కల్పించిన అధికారులు
శాంపిల్ సేకరణకు సహకరించిన ప్రజలు
చెన్నై ల్యాబ్లో నమూనాలు నిర్ధారణ
మన తెలంగాణ/హైదరాబాద్ :...
79 కొత్త కేసులు
పాజిటివ్లన్నీ జిహెచ్ఎంసి పరిధిలోనివే
ఒక్క జియాగూడలోనే 26 పాజిటివ్లు
భయాందోళనలో చుట్టుప్రక్కల ప్రాంతాల ప్రజలు
50 మంది డిశ్చార్జ్, 444 మందికి చికిత్స
14 రోజులుగా 26 జిల్లాల్లో కేసులు సున్నా
మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా వైరస్ హైదరాబాద్...
33 కొత్త కేసులు
గ్రీన్జోన్ జిల్లా యాదాద్రి భువనగిరిలోనూ ఉనికిని చాటిన కరోనా, 4 కేసులు నమోదు
జిహెచ్ఎంసి పరిధిలో 26, మంచిర్యాలలో 3
14 రోజులుగా 24 జిల్లాల్లో కేసులు నిల్
రాష్ట్రంలో 1196కు చేరిన కరోనా పాజిటివ్లు
మన తెలంగాణ/హైదరాబాద్...
తండ్రీకొడుకుల ప్రాణం తీసిన చేపల వేట
చేపల వేటకు వెళ్లి తండ్రికొడుకుల మృతి
మనతెలంగాణ/కామారెడ్డిరూరల్: చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో పడి తండ్రి కొడుకులు మృతి చెందిన సంఘటన కామారెడ్డి జిల్లాలో ఆదివారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలపిన వివరాల...
పందిని తప్పించబోయి…. బైక్ పైనుంచి కిందపడి యువకుడి మృతి
మనతెలంగాణ/భిక్కనూరు: కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం బస్వాపూర్ గ్రామానికి చెందిన జొన్నల లక్ష్మన్(32) అనే యువకుడు ఆదివారం తెల్లవారుజామున చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కుటుంబీకులు తెలపిన...
రాష్ట్రంలో అకాల వర్షాలు.. రైతు కన్నీరు
మనతెలంగాణ/హైదరాబాద్: అకాల వర్షం రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలో పంటనష్టానికి గురిచేస్తోంది. ఆరుగాలం శ్రమించిన రైతులను ఈ వర్షాలు ఆవేదనకు గురిచేశాయి. శనివారం పలుచోట్ల కురిసిన వర్షానికి రహదారులపై విద్యుత్ స్తంభాలు, చెట్లు...
వలసలు రివర్స్
సిఎం కెసిఆర్ భరోసాతో తిరిగి వస్తున్న కూలీలు
బీహార్ నుంచి ప్రత్యేక రైలులో లింగంపల్లికి చేరుకున్న 259 మంది
పుష్పగుచ్ఛాలతో అపూర్వ స్వాగతం పలికిన మంత్రి గంగుల, రైతుబంధు చైర్మన్ పల్లా రాజేశ్వర్రెడ్డి, పౌరసరఫరాల...
బిహార్ నుంచి తెలంగాణకు వచ్చిన వలసకూలీలు
హైదరాబాద్: రైస్ మిల్లులో పనిచేసేందుకు వలసకూలీలు నగరానికి వచ్చారని మంత్రి గంగుల కమాలాకర్ తెలిపారు. బిహార్ నుంచి 225మంది వలసకూలీలు శుక్రవారం నగరానికి చేరుకున్నారు. బిహార్ నుంచి శ్రామిక్ రైలులో తొలివిడుత కూలీలు...