Thursday, May 2, 2024
Home Search

సంస్కృతి - search results

If you're not happy with the results, please do another search
CM-KCR

కారణజన్ముడు

  భారతదేశానికి మొదటి పార్లమెంటరీ ఎన్నికలు జరిగిన రెండేళ్ల తరువాత 1954 ఫిబ్రవరి 17 వ తేదీన మెదక్ జిల్లాలోని చింతమడకలో జన్మించిన కె.సి.ఆర్. 66 ఏండ్ల జీవితాన్ని పూర్తి చేసుకుంటున్నారు. ఈ అరవై...

వ్యాపారం, కళ వేర్వేరు

  మనతెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్ నడిబొడ్డున బాగ్ లింగంపల్లిలో ‘హైదరాబాద్ ఫిలిం స్టూడి యో’ పేరుతో కొత్తగా ఒక మినీ సినీ స్టూడియో ఏర్పాటయ్యింది. నగరం నిద్రపోతున్న వేళ, శరణం గచ్చామి లాంటి సందేశాత్మక చిత్రాలకు...

ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్‌లు

  ప్రతి మున్సిపల్ పట్టణంలో ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయం? వాక్ టు వర్క్ విధానం కింద అమలు ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి బిల్డర్లకు, డెవలపర్లకు ప్రోత్సాహకాలు ప్రణాళిక సిద్ధం చేస్తున్న పురపాలక శాఖ హైదరాబాద్ :...

ఆదివాసీల ఆత్మగౌరవ జాతర

  మేడారం సమ్మక్క-సారలమ్మ వన దేవతల జన జాతర. ఆదివాసీలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే అడవి పండుగ. వాళ్ళ ఆత్మగౌరవ పండుగ. అడవి తల్లుల పండుగ. కాలక్రమేణా సకల జనుల పండుగగా మారింది....

కనువిందు చేసిన జనమేడారం

  హైదరాబాద్, వరంగల్  : వరంగల్ జిల్లాలోని మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు భక్త జనసందోహం పోటెత్తింది. ఆదివారం కావడంతో జాతరకు హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్ నుంచి భక్తులు మేడారానికి చేరుకొని జంపన్న...
Budget 2020-2021 Highlights

బడ్జెట్ 2020-2021 కేటాయింపుల వివరాలు

బడ్జెట్ 2020-2021 కేటాయింపుల వివరాలు శాఖలు  కేటాయింపులు ప్రధాని జన్ ఆరోగ్య యోజన రూ.69,000 కోట్లు స్వచ్ఛ భారత్ రూ.12,300 కోట్లు జల జీవన్ మిషన్ రూ.11,500కోట్లు ఇండస్ట్రీ, కామర్స్ రూ.27,300 కోట్లు విద్యారంగం రూ.99,300 కోట్లు స్కిల్ డెవలప్‌మెంట్ రూ.3000 కోట్లు జౌళి రంగం రూ.1480 కోట్లు వ్యవసాయం, నీటి పారుదల రూ. 15 లక్షల కోట్లు వ్యవసాయం,...

ప్రత్యేక ఆకర్శణగా నిలిచిన తెలంగాణ శకటం

  రాజ్ పథ్ పరేడ్‌లో తెలంగాణ సంస్కృతీ, వైభవం ఆవిష్కృతం బతుకమ్మ, మేడారం సమ్మక్క- సారాలమ్మ జాతర, వేయి స్తంభాల గుడి థీమ్‌తో రూపొందిన శకటాలు హైదరాబాద్ : గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా రాజ్ పథ్...

సాంస్కృతిక సంపదకు నిలయం తెలంగాణ ప్రాంతం

  హైదరాబాద్ : కొన్ని వేల సంవత్సరాల నుంచి తెలంగాణ సాంస్కృతిక సంపదను కలిగి ఉందని తెలంగాణ జాగృతి ఖతర్ అధ్యక్షురాలు నందిని అబ్బగౌని పేర్కొన్నారు. తెలంగాణ జాగృతి ఖతర్ ఆధ్వర్యంలో ప్రపంచ వేదికపై...
Kinnera-arts

గుండెలు మీటే తీగలు కిన్నెర కళాకారులు

కిన్నెర లో ఏడు మెట్ల కిన్నెర, తొమ్మిది మెట్ల కిన్నెర, పన్నెండు మెట్ల కిన్నెర అని విభిన్న రకాలుగా ఉంటాయి.ఈ రకంగా కిన్నెర మెట్లలో తేడాలు ఉన్నప్పటికీ వాద్యం పలకడంలో మాత్రం పన్నెండు...
Sankranti-2020

ఆకాశంలో పతంగులు.. లోగిళ్లలో రంగవల్లులు

మన తెలంగాణ/హైదరాబాద్: ఎక్కడ చూసినా పండుగ వాతావరణం వెల్లివిరిసింది. గ్రామాలతో పాటు పట్టణాలలోనూ పండుగ శోభ కనువిందు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు మకర సంక్రాంతి పర్వదినాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. పల్లెలతో పాటు పట్టణాలలోనూ...
Satya-Nadella

‘కా’పై ‘సత్యా’గ్రహం

 జరుగుతున్నది మంచిది కాదు విచారకరం, బంగ్లాదేశ్ వలసదారు ఇండియాలో ఎంఎన్‌సి సారథి కావాలని కోరుకుంటున్నాను భారత్ బహుళ సంస్కృతుల దేశం, ఆ వారసత్వంలోనే నేను తయారయ్యాను మైక్రోసాఫ్ట్ అధినేత సత్యనాదెళ్ల న్యూయార్క్ : నూతన పౌరచట్టంపై మైక్రోసాఫ్ట్ అధినేత...
CM KCR, tamilisai

రాష్ట్ర ప్రజలకు గవర్నర్, సిఎం సంక్రాంతి శుభాకాంక్షలు

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్, సిఎం కెసిఆర్‌లు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు సుఖసంతోషాలతో జరుపుకునే పండుగకు మన సంస్కృతిలో ప్రత్యేక స్థానం ఉందని వారు పేర్కొన్నారు. ప్రాచీన,...
Chidananda Murthy

ప్రముఖ రచయిత చిదానంద (88) కన్నుమూత

  బెంగళూరు: కన్నడ సాహిత్య రచయిత, పండితుడు, పరిశోధకుడు డాక్టర్ చిదానంద మూర్తి (88) శనివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. అనారోగ్య కారణాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. కన్నడ...

న్యూజిల్యాండ్‌తో కలిసి

  న్యూజిల్యాండ్ పారిశ్రామిక వర్గాలతో కలిసి పనిచేయడానికి సిద్ధం : మంత్రి కెటిఆర్ హైదరాబాద్ : న్యూజిలాండ్ పారిశ్రామిక వర్గాలతో కలిసి పని చేసేందుకు సిద్దంగా ఉన్నామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక...
Modi

పాక్ రాయబారిలా మోడీ మాట్లాడుతున్నారు

      కోల్‌కతా:  ప్రధాని నరేంద్ర మోడీని పాకిస్తాన్ రాయబారిగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అభివర్ణించారు. పొద్దస్తమానం పాకిస్తాన్ గురించి మాత్రమే మోడీ మాట్లాడుతున్నారని, ఆయనేమైనా పాకిస్తాన్ రాయబారా అని ఆమె ప్రశ్నించారు....
Dalit Chief Minister Congress election stunt for Punjab

రాజ్యాంగాన్ని బిజెపి బలహీనపరుస్తోంది: మాయవతి

  న్యూఢిల్లీ: కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రాజ్యాంగాన్ని బలహీనపరుస్తూ మతత్వానికి అడుగులు వేస్తుండడాన్ని వ్యతిరేకిస్తూ జరిగే నిరసనలు హింసాత్మకం కావద్దని బిఎస్‌పి అధినేత్రి మాయవతి అన్నారు. ఈ ఏడాది గతేడాది మాదిరిగా బాధాతప్తమైన సంవత్సరంగా...
Article about Good and Bad of 2020 Year

ప్రతిజ్ఞ చేద్దాం.. పాటిద్దాం!

సరికొత్త తీర్మానాలు... కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టే వేళ ప్రతి ఒక్కరూ ఎన్నో నిర్ణయాలు తీసుకుంటుంటారు. అలాగే గత ఏడాది తీసుకున్న నిర్ణయాల్లో ఎన్ని నిలబెట్టుకున్నామో కూడా ఓ సారి సమీక్షించుకోవడం అవసరం. 2019 సంవత్సరానికి...

Latest News