Home Search
కాల్పులు కలకలం - search results
If you're not happy with the results, please do another search
అమెరికాలో మరోసారి పేలిన తుపాకీ
హోస్టన్: అమెరికాలో మరోసారి తుపాకీ కాల్పులు కలకలం సృష్టించాయి. ఓ మాల్లో దుండగుడు విచక్షణా రహితంగా జరిపిన కాల్పుల్లో చిన్నారులు సహా 8 మంది మృతి చెందారు. మరో ఏడుగురు గాయపడ్డారు. వీరిలో...
కాలిఫోర్నియాలో తుపాకుల మోత.. తల్లి, 6నెలల బిడ్డతోపాటు ఆరుగురు మృతి
అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. సోమవారం తెల్లవారుజామున కాలిఫోర్నియాలోని ఓ ఇంటిపై కొంతమంది దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో తల్లి, 6 నెలల పాపతోపాటు ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, పలువురు...
హైదరాబాద్ శివార్లలో దారుణం.. సెటిల్మెంట్కు పిలిచి కాల్చేశారు..
హైదరాబాద్: నగర శివార్లలో కాల్పులు కలకలం రేపాయి. మంగళవారం ఉదయం ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్ణంగూడలో ఇద్దరు రియల్టర్లు రఘునందన్, శ్రీనివాస్ రెడ్డిలను సెటిల్మెంట్కు పిలిచి వారిపై కొందరు వ్యక్తులు కాల్పులు...
దారి దోపిడిలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర ముఠా అరెస్ట్..
హైదరాబాద్: పహాడిషరీఫ్ లో కాల్పులు కలకలం రేపాయి. ఓ లారీ డ్రైవర్ పై కాల్పులు జరిపిన అంతరాష్ట్ర దొంగల ముఠా దారి దోపిడికి పాల్పడింది. రూ.44లక్షల విలువైన టైర్లను దొంగల ముఠా కొట్టేసింది....
కాల్పులకు దారితీసిన జోకులు
హైదరాబాద్ గన్ఫౌండ్రి ఎస్బిఐలో కాల్పులకు పాల్పడిన గార్డు
కాంట్రాక్టు ఉద్యోగిపై 3రౌండ్లు కాలడంతో తీవ్రగాయాలు, అపోలో ఆసుపత్రికి తరలింపు
ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వెల్లడి
మన తెలంగాణ/గోషామహల్: నగరం నడిబొడ్డున మిట్ట మధ్యాహ్నం కాల్పులు కలకలం సృష్టించాయి....
కాల్పుల ఘటనపై ఎంఐఎం అధిష్టానం సీరియస్
కాల్పుల ఘటనపై ఎంఐఎం అధిష్టానం సీరియస్
ఆదిలాబాద్ జిల్లా ఎంఐఎం శాఖ రద్దు
త్వరలో కొత్త ఎంఐఎం శాఖ ఏర్పాటు
మన తెలంగాణ/హైదరాబాద్: ఆదిలాబాద్ ఎంఐఎం శాఖను రద్దు చేస్తున్నట్లు మజ్లిస్ పార్టీ పేర్కొంది. పాత శాఖ...
గోల్డీబ్రార్ బతికే ఉన్నాడు.. అమెరికా పోలీస్ల వెల్లడి
వాషింగ్టన్ : అమెరికా లోని కాలిఫోర్నియాలో భారత్కు చెందిన గ్యాంగ్స్టర్ గోల్డీబ్రార్ హత్యకు గురయ్యాడన్న ప్రచారాన్ని అక్కడి పోలీస్లు ఖండించారు. వాస్తవానికి ఆ సంఘటనలో చనిపోయిన వ్యక్తి వివరాలను గుర్తించిన తరువాత ఈ...
ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి
ఛత్తీస్ గఢ్ బీజాపుర్ జల్లా పీడియా అటవీ ప్రాంతంలో కల్పుల కలకలం రేగింది. మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఎదురకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందగా, ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయి....
పోలింగ్ వేళ పాక్లో మళ్లీ ఉగ్రదాడి… నలుగురు పోలీసులు మృతి
ఇస్లామాబాద్: పాకిస్థాన్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ గురువారం జరుగుతుండగా ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్లో ఎన్నికల భద్రతా సిబ్బందిపై ఉగ్రవాదులు దాడులు చేశారు. బాంబులు విసిరి, కాల్పులకు పాల్పడడంతో నలుగురు పోలీస్లు ప్రాణాలు కోల్పోయారు....
రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. మాజీ పోలీస్ అధికారి కాల్చివేత
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. బారాముల్లా జిల్లా రిటైర్డ్ పోలీస్ అధికారి మొహమ్మద్ షఫీ మీర్ని ఉగ్రవాదులు కాల్చి చంపారు. గంట్ ముల్లా గ్రామం లోని షీరి ప్రాంతంలో ఉన్న మసీదులో...
స్మితకు మనోజ్ ఎలా పరిచయమయ్యాడో తెలియదు
అధికారులు పిలిస్తేనే విల్లాకు వెళ్లా : సిద్ధార్ధ్ కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన శామీర్పేట్ కాల్పుల కేసు అనూహ్య మలుపులు తిరుగుతోంది. తాజాగా ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా...
జపాన్ ప్రధానిపై బాంబు దాడి..
టోక్యో: జపాన్ ప్రధాని ఫుమియో కిషిదాకు త్రుటిలో పెనుప్రమాదం తప్పింది.ఆయన పాల్గొన్న కార్యక్రమ వేదికకు సమీపంలో బాంబు పేలుడు సంభవించింది.అయితే అధికారులు అప్రమత్తమై ఆయనను వెంటనే అక్కడినుంచి సురక్షిత ప్రాంతానికి తరలించడంతో ప్రధానికి...
బాలకోటి రెడ్డిని చంపడానికి రూ.4.5 లక్షల డీల్
అమరావతి: బాలకోటి రెడ్డి-వెంకటేశ్వర రెడ్డి మధ్య విభేదాలు ఉన్నాయని ఎస్పి రవిశంకర్ రెడ్డి తెలిపారు. రొంపిచర్ల మండలం టిడిపి అధ్యక్షుడు బాలకోటి రెడ్డిపై ప్రత్యర్థులు కాల్పులు జరిగిన సందర్భంగా ఎస్పి మీడియాతో మాట్లాడారు....
ఇష్టం లేని పెళ్లి చేసుకుందని తండ్రే కూతురిని..
న్యూఢిల్లీ : గతవారం ఉత్తరప్రదేశ్ లోని మధురలో యమునా ఎక్స్ప్రెస్వే సమీపాన ఒక సూట్కేసులో 22 ఏళ్ల యువతి మృతదేహం పెద్ద కలకలం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఆ యువతని ఆమె...
సిద్ధిపేటలో కారు డ్రైవర్ తొడపై గన్ తో కాల్చి…. రూ. 43 లక్షలు ఎత్తుకెళ్లారు…
సిద్ధిపేట: సిద్దిపేట జిల్లా రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో గన్ ఫైర్ కలకలం సృష్టించింది. గుర్తు తెలియని ఇద్దరు ఆగంతకులు బైక్ పై వచ్చి కారు డ్రైవర్ తొడపై కాల్పులు జరిపి రూ. 43...
ఎటిఎంలో పేలిన తూటా
డబ్బులు నింపుతుండగా సిబ్బందిపై దుండగుల కాల్పులు, ఒకరు మృతి
రూ.5లక్షలతో పరారీ, నిందితుల పట్టివేత
హైదరాబాద్ కూకట్పల్లిలో ఘటన
మనతెలంగాణ/సిటిబ్యూరోః ఎటిఎం సిబ్బందిపై దుండగులు కాల్పులు జరిపిన సంఘటన నగరంలో కలకలం సృష్టించింది. దుండగుల...
కశ్మీర్లో భారీ ఎన్కౌంటర్
నలుగురు లష్కరే ఉగ్రవాదులు హతం
షోపియాన్ జిల్లాలో మరో కలకలం
ఈ ఏడాదిలో ఇది తొమ్మిదో ఘటన
శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్లో సోమవారం భారీ ఎన్కౌంటర్ జరిగింది. షోపియాన్ జిల్లాలోని మనిహల్ ప్రాంతంలో...
రేప్ బాధితురాలి తండ్రిని కాల్చి చంపారు…..
లక్నో: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం హత్రాస్లో దారుణం జరిగింది. అత్యాచార బాధితురాలి తండ్రిని నిందితుడు కాల్చి చంపాడు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..... గౌరవ్...
సానియా మిర్జా ఫాంహౌస్ సెక్యూరిటీ అధికారి అరెస్ట్..
వికారాబాద్ అడవుల్లో కాల్పుల జరిపిన కేసులో పురోగతి లభించింది. సానియా మిర్జా ఫాంహౌస్ సెక్యూరిటీ అధికారిని అరెస్టు చేశారు. తుపాకీ ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇటీవల వికారాబాద్...
ఇన్స్పెక్టర్ను కాల్చి చంపి ఎస్ఐ ఆత్మహత్య
న్యూఢిల్లీ: ఢిల్లీలోని సిఆర్పీఎఫ్ 122వ బెటాలియన్ లో కాల్పుల కలకలం రేగింది. ఓ ఎస్ఐ, ఇన్స్పెక్టర్ను కాల్చి చంపి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన లోధి ఎస్టేట్ లోని హోంమంత్రి భవనం వద్ద...