Home Search
నల్గొండ - search results
If you're not happy with the results, please do another search
ఎగసిపడే గోదారికి కొండపోచమ్మ పేరు
మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రపంచ ఇంజనీరింగ్ అద్భుతాల్లో ఒకటిగా నిలుస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో అత్యధిక ఎత్తుకు గోదావరి నీళ్లను చేర్చే (పంప్ చేసే) అపూర్వ ఘట్టం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు చేతుల మీదుగా...
తెలంగాణలో కొత్తగా 71 కరోనా కేసులు.. ఒకరు మృతి
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ రోజురోజుకూ మరింత విజృంభిస్తోంది. మంగళవారం రాష్ట్రంలో కొత్తగా మరో 71 కరోనా కేసులు నమోదైనట్లు వైద్యఆరోగ్య శాఖ తాజా హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. ఈ రోజు...
రానున్న 5రోజుల్లో తీవ్రంగా ఎండలు.. తెలంగాణలో 47డిగ్రీల ఉష్ణోగ్రతలు..
హైదరాబాద్: తెలంగాణలో రాగల 5 రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదు కానున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. రాష్ట్రంలో రానున్న రోజుల్లో వడగాలులు తీవ్రంగా ఉంటాయని.. వృద్ధులు, చిన్న పిల్లలు బయటకు రావొద్దని...
కొత్తగా 52 కేసులు
జిహెచ్ఎంసిలో 33, మరో 15 మంది వలసకూలీలు, నలుగురు విదేశీయులకు వైరస్
చిలకలగూడలో ఇద్దరు ఎస్ఐలకు, బోయిన్పల్లి కానిస్టేబుల్కు కరోనా
మహబూబ్నగర్లో 5 నెలల బాలుడికీ వైరస్
25 మంది డిశ్చార్జ్.. మరొకరి...
బైలెల్లిన బస్సులు
కరోనా భయంతో అంతగా సాగని ప్రయాణాలు, ఒకటి రెండు చోట్ల మినహా
ఖాళీగానే నడిచిన బస్సులు
జిల్లాల మధ్య రైట్..రైట్ సందడి
రోడ్డెక్కిన 2900 ఆర్టిసి బస్సులు
నిజామాబాద్,ఆసిఫాబాద్, ఉమ్మడి
కరీంనగర్ జిల్లాల నుంచి జెబిఎస్
వరకు...
తెలంగాణలో ఆర్టీసీ సర్వీసులు పున:ప్రారంభం
హైదరాబాద్: తెలంగాణలో ఆర్టీసీ బస్సు సర్వీసులు పున:ప్రారంభం అయ్యాయి. జిహెచ్ఎంసి పరిధి మినహా ఇతర జిల్లాల్లో ఆర్టీసీ బస్సు సర్వీసులు కొనసాగుతున్నాయి. జిల్లాల నుంచి హైదరాబాద్ కు ఆర్టీసీ బస్సుల రాకపోకలు జరుగుతున్నాయి....
జలటోపీపై ఎపికి నోటీసు
శ్రీశైలం నీటి తరలింపు జిఒపై వివరణ ఇవ్వాలి
తెలంగాణ ఫిర్యాదుపై స్పందించిన కృష్ణా నది యాజమాన్య బోర్డు
మనతెలంగాణ/హైదరాబాద్: కృష్ణానదీ యాజమాన్యం బోర్డు ఎపి ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది. ఎలాంటి అనుమతులు లేకుండా శ్రీశైలం...
రాష్ట్రంలో మరి 40 కేసులు
జిహెచ్ఎంసి పరిధిలో 33, ఏడుగురు వలస కార్మికులకూ వైరస్, 13 మంది డిశ్చార్జి
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కొత్తగా మరో 40 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా, 13 మంది డిశ్చార్జ్ అయ్యారు.
శుక్రవారం...
ఐసిఎంఆర్ సీరమ్ సర్వే షురూ…
కామారెడ్డి, నల్గొండ, జనగాం జిల్లాల్లో ప్రారంభం
మూడు జిల్లాల్లో 600 నమూనాలు సేకరణ
ర్యాండమ్ టెస్టులపై ముందస్తుగా అవగాహన కల్పించిన అధికారులు
శాంపిల్ సేకరణకు సహకరించిన ప్రజలు
చెన్నై ల్యాబ్లో నమూనాలు నిర్ధారణ
మన తెలంగాణ/హైదరాబాద్ :...
జీ.ఓ 203 తెలంగాణకు గొడ్డలిపెట్టు
తెలంగాణకు గుండెకాయలాంటి హైదరాబాద్కు తాగునీరు, దక్షిణ తెలంగాణ జిల్లాలకు తాగు, సాగు నీరు అందించడానికి ప్రభుత్వం అనేక ప్రాజెక్టులు పూర్తి చేసే పనిలో ఉంటే పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ ఈ ప్రయత్నాలకు పూర్తి...
ఆంధ్ర అక్రమనీటి తరలింపును అడ్డుకోండి
కృష్ణా నీటివాటాల్లో తెలంగాణకు అన్యాయం
మన తెలంగాణ/హైదరాబాద్ : శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఆంధ్ర అక్రమంగా నీటిని తరలించి ప్రాజెక్టులను నిర్మించకుండా చర్యలు తీసుకోవాలని కృష్ణానదీజలాల యాజమాన్యబోర్డుకు తెలంగాణ నీటి పారుదల శాఖ ఫిర్యాదు...
నాడు హారతులు.. నేడు దీక్షలు: మంత్రి పువ్వాడ
హైదరాబాద్: పోతిరెడ్డిపాడుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తలపెట్టిన ఎత్తిపోతల నిర్మాణం జరిగేది కాదని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు. టిఆర్ఎస్ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని మంత్రి తేల్చిచెప్పారు....
శ్రీశైలం నీటిని తరలిస్తే తీవ్రంగా స్పందిస్తాం
ఈ అక్రమ తరలింపును అడ్డుకుంటాం
అపెక్స్ కమిటీ తీర్మానం లేనిది ఆంధ్ర కొత్త ప్రాజెక్టులు ఎలా నిర్మిస్తుంది
సుప్రీంకోర్టుకు వెళ్లి ఆంధ్ర కుటిల నీతిని బయటపెడతాం
ఏపి సర్కార్ను హెచ్చరించిన తెలంగాణ మంత్రులు
హైదరాబాద్: తెలంగాణ జల ప్రయోజనాలకు...
ఎపి ఏకపక్ష పోకడ
శ్రీశైలం నుంచి ఎత్తిపోసేలా కృష్ణ నదిపై కొత్త ఎత్తిపోతల పథకం నిర్మించడం తీవ్ర అభ్యంతరకరం
విభజన చట్టానికి విరుద్ధం
తెలంగాణకు భంగకరమైన
ఈ అంశంపై రాజీలేని న్యాయపోరాటం
కృష్ణ బోర్డులో ఫిర్యాదు చేయాలని అధికారులకు సిఎం కెసిఆర్...
79 కొత్త కేసులు
పాజిటివ్లన్నీ జిహెచ్ఎంసి పరిధిలోనివే
ఒక్క జియాగూడలోనే 26 పాజిటివ్లు
భయాందోళనలో చుట్టుప్రక్కల ప్రాంతాల ప్రజలు
50 మంది డిశ్చార్జ్, 444 మందికి చికిత్స
14 రోజులుగా 26 జిల్లాల్లో కేసులు సున్నా
మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా వైరస్ హైదరాబాద్...
33 కొత్త కేసులు
గ్రీన్జోన్ జిల్లా యాదాద్రి భువనగిరిలోనూ ఉనికిని చాటిన కరోనా, 4 కేసులు నమోదు
జిహెచ్ఎంసి పరిధిలో 26, మంచిర్యాలలో 3
14 రోజులుగా 24 జిల్లాల్లో కేసులు నిల్
రాష్ట్రంలో 1196కు చేరిన కరోనా పాజిటివ్లు
మన తెలంగాణ/హైదరాబాద్...
పోలీసులమని ఫోజు.. ఇద్దరు అరెస్టు
టోల్ట్యాక్స్ ఎగవేత, చెక్పోస్టుల్లో తనిఖీలులేవు ... ఇద్దరు వ్యక్తుల అరెస్టు
హైదరాబాద్: పోలీసులమని చెప్పి కారులో తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను మల్కాజ్గిరి ఎస్ఓటి, కీసర పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. నల్గొండ జిల్లా, దేవరకొండకు...
బిహార్ నుంచి తెలంగాణకు వచ్చిన వలసకూలీలు
హైదరాబాద్: రైస్ మిల్లులో పనిచేసేందుకు వలసకూలీలు నగరానికి వచ్చారని మంత్రి గంగుల కమాలాకర్ తెలిపారు. బిహార్ నుంచి 225మంది వలసకూలీలు శుక్రవారం నగరానికి చేరుకున్నారు. బిహార్ నుంచి శ్రామిక్ రైలులో తొలివిడుత కూలీలు...
రాష్ట్రంలో కొత్త కేసులు 11
20 మంది డిశ్చార్జ్
1107కి చేరిన కరోనా పాజిటివ్ల సంఖ్య
22 జిల్లాల్లో 14 రోజులుగా నమోదు కాని కేసులు
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో మళ్లీ కొత్తగా 11 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 20...
కరోనా కేసుల్లో ‘హై’దరాబాదే
50 శాతం రోగులు ఇళ్లకు చేరుకున్నారు...
కరోనా బాధితుల్లో యాక్టివ్ కంటే రికవరీ కేసులే అధికం
1082కి చేరిన కరోనా పాజిటివ్ల సంఖ్య
జిహెచ్ఎంసి పరిధిలో 20, జగిత్యాలలో 1 నమోదు
వైద్యసిబ్బంది సేవలు వెలకట్టలేనిదిః మంత్రి ఈటల...