Monday, May 6, 2024
Home Search

సంగారెడ్డి - search results

If you're not happy with the results, please do another search

జాతీయరహదారి నెంబర్ 161 పనులు వేగవంతం చేయాలి: హరీష్

సంగారెడ్డి: జాతీయరహదారి నెంబర్ 161 పనులు వేగవంతం చేయాలని మంత్రి హరీష్ రావు కోరారు. వివిధశాఖల అధికారులతో కలెక్టరేట్‌లో మంత్రి హరీష్ రావు సమీక్షలు జరిపారు. జిల్లాలోని నాలుగు జాతీయరహదారులపై సమీక్షలు జరిపిన...
269 New Corona Cases Reported in Telangana

రికార్డు స్థాయిలో 269 పాజిటివ్ లు

జిహెచ్‌ఎంసిలో 214, జిల్లాల్లో 55 కేసులు టిపిసిసి కోశాధికారి గూడూరు నారాయణ రెడ్డికి, ఇఎన్‌టి సూపరింటెండెంట్‌కు వైరస్ జనగామ జిల్లాలో ఓ కంపెనీ యజమాని నుంచి ఏడుగురికి అంటుకున్న కొవిడ్ 12 మంది మీడియా...
57982 Covid 19 cases and 941 deaths reported in India

రాష్ట్రంలో కొత్తగా 213 మందికి కరోనా

జిహెచ్‌ఎంసిలో 165, జిల్లాల్లో 48 మందికి నిర్ధారణ, కోవిడ్ దాడిలో నలుగురు మృతి, కొండాపూర్ ఏరియా ఆసుపత్రిలో 14 మందికి పాజిటివ్, గోకుల్ చాట్  ఓనర్‌కు సోకిన కోవిడ్, ఇప్పటి వరకు 75...
Launch of Farmer platform October 31 in telangana

పల్లెల్లో రానున్నది ప్రగతి విప్లవం

  గ్రామాల వారీగా నాలుగేళ్ల ప్రణాళికను అమలు చేయండి రూ. 39,594 కోట్ల నిధులతో పల్లెలు దేశానికే ఆదర్శం కావాలి రెండు నెలల్లో వైకుంఠధామాలు, నాలుగు నెలల్లో రైతు వేదికలు పూర్తి చేయండి ఏడాదిలోగా లక్ష కల్లాలు...
253 New Corona Cases Register in Telangana

రాష్ట్రంలో అత్యధికంగా 253 కొత్త కేసులు

ఒకే ఫ్యామిలీలో 19 మందికి జహీరాబాద్‌లో మహిళ అంత్యక్రియల్లో పాల్గొన్న వారికి వైరస్ ఎనిమిది మంది మృతి జిహెచ్‌ఎంసి పరిధిలోనే 179 మందికి పాజిటివ్ ప్రముఖులకు కొవిడ్ తాకిడి, జనగామ ఎంఎల్‌ఎతో పాటు ఆయన సతీమణి, గన్‌మన్, వంట...
Measures to prevent Locust swarms

మిడతలను తరిమేద్దాం!

  8 జిల్లాలకు అలర్ట్ ఒకటి, రెండు రోజుల్లో ప్రభావిత జిల్లాలకు సిఎస్ బృందం తెలంగాణకు ముప్పు ఉంది వెంటనే కట్టుదిట్టమైన చర్యలు తీసుకోండి ప్రగతిభవన్‌లో మంత్రులు, సంబంధిత శాఖ అధికారులతో సిఎం కెసిఆర్ సమీక్ష...
978 new covid 19 cases reported in Telangana

ఆగని విజృంభణ

  కొత్తగా 191 పాజిటివ్‌లు, 8 మంది మృతి జిహెచ్‌ఎంసిలో 143, జిల్లాల్లో 48 మందికి వైరస్ మేయర్ పేషిలో ఒక అటెండర్‌కు, ముగ్గురు మీడియ ఉద్యోగులకు పాజిటివ్ సింగరేణి యూనియన్ నాయకుడుకీ సోకిన కోవిడ్ 4111కి...
Politicians awareness on Local issues

నూతన ప్రజాప్రతినిధులకు సమస్యలపై అవగాహన ఉండాలి: హరీష్

సంగారెడ్డి: జిల్లా పరిషత్ సమావేశంలో ప్రజాప్రతినిధులందరూ పాల్గొన్నాలని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు సూచించారు. సంగారెడ్డిలో నూతన జిల్లా పరిషత్ భవనాన్ని మంత్రి హరీష్‌రావు ప్రారంభించారు. నూతన భవనంలో జడ్‌పి సాధారాణ...
10794 new covid 19 cases reported in andhra pradesh

జిల్లాల్లో 35 కేసులు

  రాష్ట్రంలో కొత్తగా 178 మందికి కరోనా ఆరుగురు మృతి, మృతుల్లో 27 ఏళ్ల యువకుడు ఇద్దరు ట్రైనీ ఐపిఎస్‌లకు, మరో నలుగురు మీడియా ఉద్యోగులకు వైరస్ మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా వైరస్ విపరీతంగా...
Secretariat employee corona positive

బిఆర్‌కె భవన్‌లో ఒక్కరికి కరోనా…. సచివాలయ ఉద్యోగుల్లో టెన్షన్

హైదరాబాద్: తెలంగాణలోని హైదరాబాద్‌లో కరోనా వైరస్ చాపకింద నీరులా విజృంభిస్తోంది. కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్ర సచివాలయం ఉన్న బిఆర్‌కె భవన్‌లో ఓ వ్యక్తి కరోనా పాజిటివ్...
బల్మూర్ మండలం వీర రామాజిపల్లికి చెందిన ఓ వ్యక్తి ఇటీవల కరోనాతో మృతి చెందాడు.

తెలంగాణలో కొత్తగా 127 కరోనా కేసులు.. ఆరుగురు మృతి

  హైదరాబాద్: తెలంగాణలో కొత్తగా 127 కరోనా కేసులు నమోదయ్యాయని రాష్ట్ర ఆరోగ్య శాఖ తాజా హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. గురువారం కరోనాతో మరో ఆరుగురు మరణించినట్లు తెలిపింది.జిహెచ్ఎంసి పరిధిలో 110 మందికి...
heavy rain in hyderabad today

కేరళను తాకిన రుతుపవనాలు

హైదరాబాద్ : కేరళ రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. దక్షిణ అరేబియా సముద్రం, లక్షదీవులు మొత్తం ప్రాంతాలు, మాల్దీవులలోని మిగిలిన ప్రాంతాలు, కేరళ, మహేలోని చాలా ప్రాంతాలు తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్‌లోని కొన్ని...
Telangana IT

ఐటిలో తెలంగాణ మేటి

 ఆరేళ్ళలో అద్భుత ప్రగతి పారిశ్రామిక, ఆర్ధిక వృద్ధి రంగాల్లో దేశానికే దిక్సూచి పలు విప్లవాత్మకమైన నిర్ణయాలు, సంస్కరణలతో దూసుకుపోతున్న మన తెలంగాణ హైదరాబాద్ : ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి) లో తెలంగాణ దూసుకుపోతున్నది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం...
Rain in next two days in Telangana

ఆరేబియా సముద్రంలో నిసర్గ తుఫాన్.. రెండు రోజులపాటు వర్షాలు

హైదరాబాద్: తూర్పు మధ్య దానిని ఆనుకొని ఉన్న ఆగ్నేయ అరేబియా సముద్రం ప్రాంతాల్లో కొనసాగుతున్న వాయుగుండం.. ఉత్తర దిశగా ప్రయాణించి సోమవారం ఉదయం 08.30 గంటలకు Lat.13.2 deg N, Long. 71.4...
borewell

బోరుబావిలో బాలుడు

మెదక్ జిల్లా పాపన్నపేట్ మండలం పోడ్చన్‌పల్లి శివారుల్లో ఘటన 25 అడుగుల లోతులో బాలుడు ఉన్నట్టు గుర్తింపు ఆక్సిజన్ పైపుల ఏర్పాటు, రంగంలోకి ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు బాలుడిని రక్షించే చర్యలు ముమ్మరం చేయండి : సిఎం కెసిఆర్ ఆదేశాలు మన...

ముగింపు దశకు ధాన్యం కొనుగోళ్లు

  86 శాతానికి చేరిన కొనుగోళ్లు ఒకే రోజు రూ. 600 కోట్లు విడుదల పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి మన తెలంగాణ/హైదరాబాద్ : యాసంగిలో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి బుధవారం ఒక్కరోజే రూ. 600...
harish-rao

సాగు లాభసాటిగా మారాలి: మంత్రి హరీశ్

సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలో నియంత్రిత వ్యవసాయసాగు విధానంపై జిల్లాస్థాయి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.... సాగు లాభసాటిగా...
Basti Dawakhana Inaugurated by Minister

ప్రజల ఆరోగ్యానికి బస్తీ దవాఖానలు భరోసా

  నగరంలో 168 దవాఖానల్లో పేదలకు వైద్య సేవలు రోజుకు 15 వేలమందికి నాణ్యమైన చికిత్సలు మూడు నెలల్లో మరో 132 దవాఖానలకు ఏర్పాట్లు కార్పొరేట్ ఆసుపత్రులు కనుమరుగే ప్రారంభోత్సవంలో మంత్రులు మన తెలంగాణ, హైదరాబాద్ : మహానగరంలో...

45 బస్తీ దవాఖానలు ప్రారంభించేందుకు ఏర్పాట్లు: తలసాని

మన తెలంగాణ/హైదరాబాద్: గ్రేటర్ నగరంలో ఈనెల 22న 45బస్తీదవాఖానలు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పశుసంవర్దక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ప్రకటించారు. బుధవారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొంటూ హైదరాబాద్ జిల్లాలో 22,...

జిహెచ్ఎంసిలో 45 బస్తీ దవాఖానాలు: తలసాని

  జిహెచ్‌ఎంసి పరిధిలో 45 బస్తీ దవాఖానాలు ప్రారంభం హైదరాబాద్: ఈ నెల 22న జిహెచ్‌ఎంసి పరిధిలో 45 బస్తీ దవాఖానాలు ప్రారంభిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా తలసాని మీడియాతో...

Latest News