Home Search
ప్రభుత్వ రంగ - search results
If you're not happy with the results, please do another search
రాష్ట్రంలో 33 లక్షలు దాటిన కోవిడ్ పరీక్షలు
జిహెచ్ఎంసిలో 303, జిల్లాల్లో 1851 కేసులు
వైరస్ దాడిలో మరో 8 మంది మృతి
2,04,748కు చేరిన కరోనా బాధితుల సంఖ్య
1200లకు చేరువలో మరణాలు
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కొత్తగా మరో 2,154 పాజిటివ్లు నమోదయ్యాయి....
గరీబోళ్లకు అండగా కెసిఆర్ నిలిచారు: మంత్రి హరీశ్
దుబ్బాకః కష్టకాలంలో గరోబోళ్లకు అండగా నిలిచింది సిఎం కెసిఆరేనని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. బుధవారం దుబ్బాకలోని రెడ్డి ఫంక్షన్హల్లో చీకోడ్, మిరుదొడ్డి, గొరుగుపల్లి గ్రామాలకు చెందిన ముగ్గురు...
సంస్కరణలు కొత్తగా వచ్చినవి కాదు
న్యూఢిల్లీ: సంస్కరణలు అనేవి కొత్తగా వచ్చినవి కాదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. కార్మిక చట్టంలో అనేక సంస్కరణలు తీసుకువస్తున్నామని సీతారామన్ తెలిపారు. కరోనా మహమ్మారిపై పోరాటం చేస్తూనే...
సాదాబైనామాల క్రమబద్ధీకరణకు ఇదే చివరి అవకాశం
దసరా తరువాత ప్రభుత్వం నుంచి ప్రకటన?
లక్షమంది రైతులకు ప్రయోజనం
మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రభుత్వ భూములు, తెల్ల కాగితాలపై చేసుకున్న ఒప్పందాల (సాదాబైనామాల) క్రమబద్ధీకరణకు మరో అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినా, ఇదే చివరి అవకాశమని...
భాగ్యనగరం మరింత సురక్షితం
హైదరాబాద్లో 10 లక్షల సిసి కెమెరాలుండాలి
సైబర్ క్రైమ్ నేరాలపైన ప్రత్యేక దృష్టి సారించాలి
శాంతి భద్రతల నిర్వహణలో కెమెరాల పాత్ర కీలకం
నేరస్తులను పట్టుకోవడంలో సిసి కెమెరాలు ఎంతో కీలకం
పోలీస్ శాఖ, పురపాలక శాఖతో సంయుక్త...
పచ్చదనంతో పుడమితల్లి పులకరిస్తోంది
మంబాపూర్, నల్లవెల్లి
అటవీ ప్రాంతాలు దత్తత
తీసుకున్న హెటిరో సంస్థ
అభివృద్ధికి రూ. 5కోట్ల చెక్కును అందజేసిన ఛైర్మన్ పార్థసారథి రెడ్డి
మనతెలంగాణ/హైదరబాద్ : రాష్ట్ర ప్రభుత్వం అటవీ ప్రాంతాల అభివృద్ధి, పచ్చదనాన్ని పొందించేందుకు చేస్తు...
జెఇఇ అడ్వాన్స్డ్ ఫలితాలు విడుదల
టాప్ టెన్లో తెలుగు విద్యార్థికి 2వ ర్యాంకు
నగరానికి చెందిన హార్ధిక్ రాజ్పాల్కు ఆలిండియా 6వ ర్యాంకు
మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రతిష్టాత్మక ఐఐటి, ఎన్ఐటిలలో ప్రవేశాలకు నిర్వహించిన జెఇఇ అడ్వాన్స్డ్ ఫలితాలు విడుదలయ్యాయి. దేశవ్యాప్తంగా గత...
విదేశీ వ్యాక్సిన్లకు భారత్లో నిర్ధారణ పరీక్షలు తప్పనిసరి
కేంద్రమంత్రి హర్షవర్ధన్ స్పష్టీకరణ
న్యూఢిల్లీ : విదేశాల్లో తయారైన కరోనా వ్యాక్సిన్లు అక్కడి ట్రయల్స్లో అన్ని విధాలా సమర్థమైనవిగా నిరూపణ అయినప్పటికీ భారత ప్రజలకు సరిపడే విధంగా అవి నిరూపించుకోవలసి ఉందని, ఆయా వ్యాక్సిన్ల...
క్యారెక్టర్ లేని సుశాంత్ కోసం కుక్కలు మొరిగాయి
శివసేన సామ్నా ఘాటు సంపాదకీయం
ముంబై : క్యారెక్టర్ అంటూ ఏమీ లేని నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ (ఎస్ఎస్ఆర్) మృతి విషయంలోరాజకీయ నేతలు, ఛానెల్స్ కుక్కల్లా మొరిగాయని శివసేన వ్యాఖ్యానించింది. పార్టీ అధికారిక...
కర్నాటకలో సిబిఐ వేట
కాంగ్రెస్ నేత డికె బ్రదర్స్ నివాసాలలో సోదాలు
15 బృందాలు...60 మంది అధికారుల హంగామా
తీవ్రస్థాయిలో రాజకీయ దుమారం విమర్శలు
బెంగళూరు : కర్నాటకలో కాంగ్రెస్ సీనియర్ నేత డికె శివకుమార్ నివాసాలపై సిబిఐ...
పెరుగుతున్న ఉల్లి ధరలు
హైదరాబాద్: రాష్ట్రంలో ఉల్లిగడ్డ ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. నెల కిందటి వరకు కిలో రూ.25 నుంచి రూ.30 వరకు ఉన్న ధరలు ఇప్పుడు దాదాపు రెట్టింపు స్థాయిలో పెరిగాయి. బహిరంగ మార్కెట్లో నాణ్యమైన...
బిజెడి సిట్టింగ్ ఎంఎల్ఎ కన్నుమూత
ఒడిశా: బిజెడి సిట్టింగ్ ఎంఎల్ఎ ప్రదీప్ మహారధి (65) కన్నుమూశారు. సెప్టెంబర్ 14న ఆయనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ఆయన భువనేశ్వర్ లోని సమ్ అల్టిమేట్ మెడికల్ ఆస్పత్రిలో చేరారు....
ప్రజాహిత పాలకుడు
ఎన్నికలు లేని సమయంలో ప్రజలకు బహు దూరంగా ఉండి అవి చేరువవుతున్నప్పుడు వారి మేలు కోసం పాటుపడుతున్నట్టు కనిపిస్తూ పబ్బం గడుపుకునే పాలక పక్షాలకు కొదువ లేదు. వారు సమయానుకూల పాలకులు. అందుకు...
పేషెంట్లే మనకు విఐపిలు
వారికి అన్ని సౌకర్యాలు సమకూర్చాల్సిన బాధ్యత ఉంది
ప్రతి హాస్పిటల్ని పరిశుభ్రంగా ఉంచాలి
90 శాతం మందికి పిహెచ్సిలు, జిల్లా ఆసుపత్రుల్లోనే వైద్యం అందాలి
పెద్ద జబ్బులకు మాత్రమే గాంధీ, ఉస్మానియాకు రిఫర్ చేయాలి
ఆరోగ్యశాఖను పూర్తిస్థాయిలో బలోపేతం...
ఓటు భయంతో సాగు సంస్కరణలు గట్టునపెట్టారు
ఓటు భయంతో సాగు సంస్కరణలు గట్టునపెట్టారు
ప్రతిపక్షాలపై ప్రధాని మోడీ ఆగ్రహం
ఏడు నెలల తరువాత తొలి బహిరంగ సభ
లేబర్ మార్పులు కూడా మంచికేనని సమర్థన
సోలాంగ్ వ్యాలీ: దేశంలోని గత ప్రభుత్వాలకు...
ప్రజాప్రతినిధులతో సిఎం కెసిఆర్ భేటీ
హైదరాబాద్: పట్టభద్రుల ఎంఎల్ సి ఎన్నికలపై టిఆర్ఎస్ పార్టీ దృష్టి సారించింది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై పట్టుభద్రులను చైతన్యం చేసి, టిఆర్ఎస్ బలపర్చిన వారినే విజయం వరించేలా ఆ పార్టీ...
రైతులు విజయం సాధిస్తారు
గాంధీ చూపిన బాటలో రైతులు ఆందోళన చేస్తున్నారు
అగ్రి ఆందోళనలపై వీడియో సందేశంలో సోనియా గాంధీ
న్యూఢిల్లీ : మహాత్మాగాంధీకి రైతులు, కూలీలు, కార్మికులు అంటే ఎంతో సానుభూతి అని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ...
అర కోటికి చేరువగా ఆసరా పెన్షన్లు
పెద్దఎత్తున చేయూతనందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
పెన్షన్ అర్హత వయస్సు 60 నుంచి 57 సంవత్సరాలకు కుదింపు
వార్షిక సంవత్సరంలో బడ్జెట్ రూ.11,725 కోట్ల కేటాయింపు
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఆసరా పెన్షన్ల సంఖ్య దాదాపు అర...
గాంధీ జాతీయత-అంతరాతీయత
ఆయన ఆకారం చూస్తే ఆద్యంతం ఆధ్యాత్మిక వాది అనుకుంటాం. కానీ ఆయన ఆలోచనాశీలి, సిద్ధాంతకర్త! కడు బలహీనంగా కనిపించే 62 ఏళ్ళ వృద్ధుడు అలవోకగా 240 కిలోమీటర్లు నడిచి దండి సత్యాగ్రహాన్ని విజయవంతం...
సంపాదకీయం: నిర్దోషులు
కొన్ని పరిణామాలకు వ్యాఖ్యానం అవసరముండదు. దానిని అవే నుదుట రాసుకొని పుడతాయి. స్థల కాలాల నేపథ్యమే అలా చేయిస్తుంది. దాదాపు 28 ఏళ్ల క్రితం సునామీ మాదిరిగా, పెను గాలివానలా దేశాన్ని కుదిపేసి...