Home Search
మొబైల్ - search results
If you're not happy with the results, please do another search
మెట్రోలో సురక్షిత ప్రయాణం కోసం అవగాహన కార్యక్రమం
స్టార్మా, ఎల్ అండ్ టీ మెట్రో సంయుక్తంగా ప్రచారం
నగరంలో 57 మెట్రో స్టేషన్లలో కాన్కోర్స్, ఎంట్రీ,ఎగ్జిట్ చెక్ ఇన్
ప్రత్యేకంగా తీర్చిదిద్దిన జింగిల్స్ పాటు సందేశాలను ప్రచారం చేస్తాం: కెవిబి రెడ్డి
మన తెలంగాణ,సిటీబ్యూరో :...
నగరంలో భారీగా డ్రగ్స్ పట్టివేత
ఆస్ట్రేలియాకు పంపిస్తున్న నిందితులు
రూ.5.5 కోట్ల విలువైన 14.2కిలోల సూడోఎపిడ్రిన్ స్వాధీనం
మత్తు గోలీలు విక్రయిస్తున్న వారిని అరెస్టు చేసిన ఆసిఫ్నగర్ పోలీసులు
వివరాలు వెల్లడించిన నగర సిపి అంజనీకుమార్
మనతెలంగాణ, సిటిబ్యూరో: కొరియర్లో విదేశాలకు తరలిస్తున్న డ్రగ్స్ను...
ప్రేమపేరుతో యువతులను మోసం చేస్తున్న యువకుడి అరెస్ట్
18తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం
లవ్, లివింగ్ రిలేషన్షిప్ పేరుతో ఐదుగురు యుతులను మోసం చేసిన నిందితుడు
హైదరాబాద్: ప్రేమ, సహజీవనం పేరుతో యువతులను మోసం చేస్తున్న యువకుడిని నార్త్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు బుధవారం అరెస్టు...
18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును నమోదు చేసుకోండి
మన తెలంగాణ/సిటీ బ్యూరో: హైదరాబాద్ జిల్లా పరిధిలో జనవరి 1, 2022 నాటికి 18 సంవత్సారాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, జిహెచ్ఎంసి కమిషనర్...
రహదారి భద్రతకు ఐరాడ్
ఐఐటీమద్రాసు యాప్ రూపకల్పన
న్యూఢిల్లీ : రహదారుల ప్రమాదానికి కారణాలను విశ్లేషించడం, బాధితులకు సకాలంలో వైద్యసేవలు అందించడంపై ఐఐటీ మద్రాసు రూపొందించిన విధానాన్ని కేంద్రం ఆమోదించింది. దీన్ని 27 రాష్ట్రాలు, ఐదు కేంద్రపాలిత ప్రాంతాలు...
భారత్లో అతిపెద్ద పేటిఎం ఐపిఓ ప్రారంభం!
ముంబయి: భారత అతిపెద్ద ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్(ఐపిఓ) అయిన పేటిఎం ఐపిఓ సోమవారం ప్రారంభమైంది. పెద్ద నోట్ల రద్దు అయిన ఐదేళ్లకు ఈ డిజిటల్ పేమెంట్స్ కంపెనీ ఐపిఓ మార్కెట్లోకి వచ్చింది. రూ....
పంజాగుట్ట బాలిక ఆచూకీ తెలియలేదు
అనుమానస్పదస్థితిలో మృతిచెందిన బాలిక
ఉస్మానియాలో బాలిక మృతదేహం
వివరాల కోసం విచారణ చేస్తున్న పంజాగుట్ట పోలీసులు
హైదరాబాద్ : అనుమానస్పదస్థితిలో మృతిచెందిన బాలిక వివరాలు ఇంకా తెలియలేదు. గుర్తుతెలియని బాలిక మృతదేహం వెంగల్రావు పార్కు సమీపంలోని మిడ్టౌన్...
ట్రయల్ రూంలో యువతి దస్తులు మార్చుకుంటుండగా వీడియో తీసిన యువకులు
జూబ్లీహిల్స్లోని హెచ్ అండ్ ఎం షాపింగ్మాల్లో సంఘటన
ఇద్దరు యువకులు, స్టోర్ మేనేజర్ అరెస్టు
హైదరాబాద్ : ట్రయల్ రూంలో యువతి దుస్తులు మార్చుకుంటుండగా ఇద్దరు పోకిరీలు వీడియో తీయడం కలకలం సృష్టించింది. ఇద్దరు యువకులు,...
షాపింగ్ మాల్ లో యువతి బట్టలు మార్చుకుంటుండగా…
హైదరాబాద్: జూబ్లీహిల్స్ లోని ఓ వస్త్ర దుకాణంలో దారుణం చోటుచేసుకుంది. బట్టలు మార్చుకుంటుండగా మొబైల్ లో యువకులు చిత్రీకరించారు. సదరు యువతి పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఇద్దరు యువకులతో పాటు స్టోర్ మేనేజర్...
డ్రగ్స్ విక్రయిస్తున్న నలుగురిపై పిడి యాక్ట్
ఉత్తర్వులు జారీ చేసిన హైదరాబాద్ సిపి అంజనీకుమార్
మనతెలంగాణ, హైదరాబాద్ : డ్రైవర్లుగా పనిచేస్తూ డ్రగ్స్ విక్రయిస్తున్న నలుగురు నిందితులపై పిడి యాక్ట్ పెడుతూ నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ ఉత్తర్వులు జారీ చేశారు....
డెమ్చోక్లో తొలిసారిగా జియో 4జి సేవలు
న్యూఢిల్లీ : తూర్పు లడఖ్లోని డెమ్చోక్లో 4జి వాయిస్, డేటా సేవలను ప్రారంభించిన తొలి ఆపరేటర్గా రిలయన్స్ జియో నిలిచింది. లెహ్ పార్లమెంట్ సభ్యుడు జమ్యాంగ్ సెరింగ్ నంగ్యాల్ జియో మొబైల్ టవర్ను...
హెర్బల్ ఆయిల్ పేరుతో మోసం చేసిన నైజీరియన్ అరెస్ట్
రూ.77లక్షలు వసూలు చేసిన నిందితుడు
హైదరాబాద్: హెర్బల్ ఆయిల్ సరఫరా చేస్తానని ఆన్లైన్లో కాంటాక్ట్లోకి వచ్చి డబ్బులు తీసుకుని మోసం చేసిన నైజీరియాకు చెందిన నిందితుడిని రాచకొండ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు....
రేషన్ కార్డు ఉంటేనే పిఎం కిసాన్ నిధి
నిబంధనలు మరింత కఠిన తరం!
మనతెలంగాణ/హైదరాబాద్: వ్యవసాయ రంగంలో నిధుల దుర్వినియోగానికి అడ్డుకట్ట వేస్తూ కేంద్రప్రభుత్వం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (పిఎంకిసాన్)పథకంలో నిబంధనలను మరింత కఠినతరం చేసింది. ఇక నుంచి...
క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకుల అరెస్టు
ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
మనతెలంగాణ, హైదరాబాద్ : క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముగ్గురు వ్యక్తులను సౌత్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.65,000 నగదు, మూడు మొబైల్...
గంజాయి విక్రయిస్తున్న ఇద్దరి అరెస్టు
26కిలోల గంజాయి, రూ.2.60లక్షల నగదు స్వాధీనం
మనతెలంగాణ, హైదరాబాద్ : గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు యువకులను నార్త్జోన్ టాస్క్ఫోర్స్, జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 26 కిలోల గంజాయి, రూ.2.60లక్షల...
వాట్సాప్లో వేధిస్తున్న నిందితుడి అరెస్ట్
బాధితురాలికి న్యూడ్ ఫొటోలు, వీడియోలు పంపిస్తున్న యువకుడు
హైదరాబాద్: మహిళకు అసభ్య మెసేజ్లు, వీడియోలు పంపిస్తూ వేధిపులకు గురిచేస్తున్న నిందితుడిని రాచకొండ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి రెండు...
క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్
ఐదుగురు నిందితుల అరెస్టు
రూ.16లక్షల విలువైన సామగ్రి స్వాధీనం
వివరాలు వెల్లడించిన రాచకొండ సిపి మహేష్ భగవత్
హైదరాబాద్: ఐపిఎల్ క్రికెట్లో బెట్టింగ్ నిర్వహిస్తున్న ఐదుగురు సభ్యుల ముఠాను ఎల్బి నగర్ ఎస్ఓటి పోలీసులు అరెస్టు చేశారు....
దీపావళికల్లా జియోఫోన్ నెక్ట్స్ విడుదల
న్యూఢిల్లీ: జియో నుంచి కొత్త స్మార్ట్ఫోన్ ‘జియోఫోన్ నెక్ట్స్’ దీపావళి నాటికి మార్కెట్లోకి విడుదల కానున్నదని సమాచారం. ఇది 7 ప్రత్యేకతలు(ఫీచర్స్) కలిగి ఉంటుంది. ప్రధానంగా ‘ప్రగతి’ ఆపరేటింగ్ సిస్టంతో రానున్నది. ఈ...
ఎన్సిబి ముందు రెండోరోజు హాజరైన అనన్యపాండే
ముంబయి: క్రూయిజ్షిప్ డ్రగ్స్ కేసులో బాలీవుడ్ నటి అనన్యపాండే శుక్రవారం కూడా మాదక ద్రవ్యాల నియంత్రణ బ్యూరో(ఎన్సిబి) ముందు హాజరయ్యారు. ఇదే కేసులో అరెస్టయిన ఆర్యన్ఖాన్తో డ్రగ్స్ గురించి అనన్య వాట్సాప్ చాట్...
ఆర్యన్ కేసులో అనన్య వాంగ్మూలం
ఎన్సిబి కార్యాలయంలో హాజరీ
సెల్ఫోన్, లాప్ట్యాప్ స్వాధీనం
వాట్సాప్ ఛాట్తో డ్రగ్స్లింక్?
ముంబై : ఆర్యన్ ఖాన్ సంబంధిత డ్రగ్స్ కేసులో నటి అనన్య పాండే గురువారం ఇక్కడి ఎన్సిబి అధికారుల ఎదుట హాజరయ్యారు....