Home Search
జగన్ - search results
If you're not happy with the results, please do another search
పలు కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించిన కెసిఆర్
హైదరాబాద్: పలు కార్పొరేషన్లకు చైర్మన్లను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నియమించారు. తెలంగాణ "ఉమెన్స్ ఫైనాన్స్ కార్పొరేషన్" చైర్మన్ గా మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, తెలంగాణ "బేవరేజెస్ కార్పొరేషన్" చైర్మన్ గా గజ్జెల...
ఎపి సిఎంతో ఫ్లిప్కార్ట్ సిఇవొ భేటి
మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్తో ప్రముఖ ఇ -కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ సిఇవొ కళ్యాణ్ కృష్ణమూర్తి, కంపెనీ ముఖ్య ప్రతినిధుల బృందం గురువారం నాడు భేటి ఆయ్యారు. ఎపి రాష్ట్రంలో పెట్టుబడులు,...
‘లైగర్’ విడుదలకు డేట్ ఫిక్స్..
హైదరాబాద్: యంగ్ స్టార్ విజయ్ దేవరకొండ, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ మూవీ ‘లైగర్’. ఈ చిత్రం నుంచి క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ...
ఎపిలో ఆర్టిసి బస్సు ప్రమాదం
9 మంది దుర్మరణం
మరి 9మందికి తీవ్రగాయాలు
వంతెన పైనుంచి వాగులో పడిన బస్సు
మనతెలంగాణ/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలంలోని జల్లేరు వద్ద బుధవారం ఆర్టిసి బస్సు వంతెనపై నుంచి...
ఎసిబి వలలో మాజీ డిఎస్పి, సెక్యూరిటి గార్డ్..
మనతెలంగాణ/హైదరాబాద్: హెచ్ఎండిఎ విజిలెన్స్ విభాగం మాజీ డిఎస్పి గ్యార జగన్, (ఔట్ సోర్సింగ్) సెక్యూరిటీ గార్డు బోనెల రాములు హెచ్ఎండిఎ కార్యాలయ సమీపంలో రూ.2లక్షల లంచం తీసుకుంటుండగా ఎసిబి అధికారులు రెడ్హ్యాండెడ్గా అరెస్ట్...
హాస్టల్ విద్యార్థుల మెస్ చార్జీలు పెంచాలి
జాతీయ బిసి సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య
రాష్ట్ర సోషలిస్టు విద్యార్థి సంఘం సమావేశం డిమాండ్
మనతెలంగాణ/హైదరాబాద్ : సాంఘిక సంక్షేమ శాఖ వసతిగృహాలు,- గురుకుల పాఠశాల విద్యార్థుల మెస్ ఛార్జీలు పెంచాలని రాష్ట్ర సోషలిస్టు విద్యార్థి...
హత్య పన్నాగం పన్నిన ముఠా అరెస్టు..
గంజాయి, మారణాయుదాలు స్వాధీనం
మన తెలంగాణ/సూర్యాపేట : పట్టణంలోని సీతారాంపురం కాలనీలో రౌడీ షీటర్ ఇంట్లో గంజాయి కల్గిన ముగ్గురు వ్యక్తులు ఉన్నా సమాచారం టౌన్ సిఐ ఆంజనేయులు వారి సిబ్బందితో కలిసి దాడి...
టాలీవుడ్ డ్రగ్స్ కేసు సినీ నటీనటులకు ఇడి క్లీన్చిట్…!
హైదరాబాద్: టాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారంలో మనీలాండరింగ్పై విచారించిన ఇడి అధికారులకు ఏలాంటి ఆధారాలు లభించకపోవడంతో సినీ ప్రముఖులకు క్లీన్చిట్ లభించింది. విదేశాల నుంచి డ్రగ్స్ దిగుమతులతో పాటు నిధులు మళ్లింపుపై టాలీవుడ్కు చెందిన...
కూలిన బిపిన్ రావత్ హెలికాప్టర్… 13కు చేరిన మృతులు
చెన్నై: త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న ఆర్మీ హెలికాఫ్టర్ తమిళనాడులో కూనూర్ సమీపంలోని నీలగిరి కొండల్లో కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 13కు చేరింది. ఈ ప్రమాద సమయంలో హెలికాఫ్టర్ లో...
కూలిన బిపిన్ రావత్ హెలికాప్టర్: 11మంది సజీవదహనం
చెన్నై: త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న ఆర్మీ హెలికాఫ్టర్ తమిళనాడులో కూనూర్ సమీపంలోని నీలగిరి కొండల్లో కుప్పకూలిన ఘటనలో 11 మృతదేహాలు లభించాయని అధికారులు తెలిపారు. ఈ ప్రమాద సమయంలో హెలికాఫ్టర్...
ఆహార పదార్ధాల ప్యాకేజింగ్లో నానోటెక్నాలజీ కీలక పాత్ర
నిట్ ఆంధ్రప్రదేశ్ పరిశోధకుల కృషి
న్యూఢిల్లీ : ప్యాక్ చేసిన ఆహార పదార్ధాలు నిల్వలోను, నాణ్యత, రంగు, రుచి లోనూ ఎక్కడా చెడిపోకుండా ఉండడానికి నానోటెక్నాలజీ ఏ విధంగా ఉపయోగపడుతుందో ఆంధ్రప్రదేశ్ నేషనల్ ఇన్స్టిట్యూట్...
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రోశయ్య ఇకలేరు
గతకొంతకాలంగా అనారోగ్యం, 88ఏళ్ల జీవితకాలంలో 60ఏళ్లకుపైగా రాజకీయాల్లో విశిష్ట పదవులు అలంకరించిన ఘనత, ఉమ్మడి ఎపిలో ఎంఎల్సిగా, ఎంఎల్ఎగా, ఎంపిగా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా, తమిళనాడు గవర్నర్గా పనిచేసిన సుదీర్ఘ రాజకీయ అనుభవం, ఆర్థికమంత్రిగా...
తెలుగువాడి మదిలో చెరగని ముద్ర వేశారు: పేర్ని నాని
హైదరాబాద్: తెలుగు సినీ సాహిత్య రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి భౌతికకాయానికి ఎపి మంత్రి పేర్ని నాని నివాళులర్పించారు. అనంతరం సిరివెన్నెల కుటుంబ సభ్యులతో మాట్లాడి వారిని ఓదార్చారు. ''తెలుగు అక్షరాలు 56. తెలుగు...
కేంద్రం నిధులు విడుదల చేయాలి: ఉషారాణి
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నవంబర్ 13 నుండి 20 వరకు చిత్తూరు, అనంతపురం, కడప, నెల్లూరు జిల్లాలలో కురిసిన భారీ వర్షాలకు గతంలో ఎన్నడూ లేని విధంగా తీవ్ర నష్టం వాటిల్లిందని, కేంద్ర...
రాష్ట్రాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత: చంద్రబాబు
పసుపు కండువ కప్పుకున్న మాజీ ఎంఎల్సి నారాయణరెడ్డి, ఆయన కుమారుడు భూపేష్రెడ్డి
అమరావతి : రాష్ట్రాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. కడప జిల్లా జమ్మలమడుగు...
మెగాస్టార్ ట్వీట్ పై స్పందించిన పేర్ని నాని..
అమరావతి: ఎపి సినిమా టికెట్ అంశంపై మెగాస్టార్ చిరంజీవి చేసిన ట్వీట్ పై మంత్రి పేర్ని నాని స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సినిమా ఆన్ లైన్ విధానంపై రాష్ట్ర ప్రభుత్వం...
చంద్రగ్రహణ వేళ
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఉద్వేగాన్ని ఆపుకోలేక విలపించడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర ఉద్రిక్తతను కలగజేసింది. ఆంధ్రప్రదేశ్ శాసనసభ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన రెండవ రోజే ఈ సంఘటన జరగడం...
నగరంలో 11మంది ఎస్సైలు బదిలీ
ఆదేశాలు జారీ చేసిన నగర సిపి అంజనీకుమార్
హైదరాబాద్: నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న 11మంది ఎస్సై లను బదిలీ చేస్తూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ ఆదేశాలు జారీ చేశారు. చిక్కడపల్లిలో...
మార్పులతో మళ్లొస్తా
ఎపిలో మూడు రాజధానుల బిల్లుల ఉపసంహరణ
సమగ్రమైన బిల్లుతో మళ్లీ సభ ముందుకు:
ముఖ్యమంత్రి జగన్ సంచలన ప్రకటన
త్వరలో సమగ్ర వికేంద్రీకరణ బిల్లు
ప్రవేశపెడతాం ః ఎపి సిఎం జగన్
సాంకేతిక సమస్యలు చాలా...
మూడు రాజధానులపై వెనక్కి తగ్గిన ఎపి ప్రభుత్వం..
అమరావతి: మూడు రాజధానులు బిల్లును ఎపి ప్రభుత్వం వెనక్కు తగ్గింది. దీనిపై కాసేపట్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటన చేయనున్నారు. మూడు రాజధానులు బిల్లును ప్రభుత్వం ఉపసంహరించుకుంటుందని స్పష్టం చేసిన...