Home Search
ధాన్యం - search results
If you're not happy with the results, please do another search
ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎంఎల్ఎ కంచర్ల
మనతెలంగాణ/ మాడుగుల పల్లి: నల్లగొండ జిల్లా మాడుగుల పల్లి మండల కేంద్రంలో సోమవారం ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘం తిప్పర్తి సహకారంతో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశామని ప్రతి రైతు ధాన్యం...
ధాన్యం కొనుగోలు చేస్తాం: ఎర్రబెల్లి
రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ధాన్యం కొనుగోలు: రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు
జనగామ, అక్టోబర్ 30: గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని రైతులకు ఎలాంటి...
ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
నిర్మల్: ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతులు అభివృద్ధి చెందాలన్నదే సిఎం కెసిఆర్ లక్ష్యమని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. సారంగాపూర్ మండలం ఆలూర్ గ్రామంలో వరి దాన్యం కొనుగోలు కేంద్రాన్ని అయన ప్రారంభించారు....
ఈ వర్షాకాలంలోనూ ధాన్యం కొంటాం
రైతులు ఆందోళన పడొద్దు తేమ పరిమితికి మించకుండా వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలి గత సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా 6545 సేకరణ కేంద్రాలుంటాయ్ సిఎం కెసిఆర్
మన తెలంగాణ/ హైదరాబాద్:...
కంప్యూటర్ సైన్స్కే తొలి ప్రాధాన్యం
- టాప్టెన్ కళాశాలల్లో చేరేందుకు మొగ్గు
- ఆప్షన్ల నమోదుకు ఈ నెల 16 చివరి తేదీ
- 18న మొదటి విడత సీట్ల కేటాయింపు
హైదరాబాద్ : ఇంజనీరింగ్ ప్రథమ సంవత్సర ప్రవేశాల్లో విద్యార్థులు కంప్యూటర్...
పారిశుద్ధ్య కార్మికులకు భద్రత ప్రాధాన్యం కల్పించాలి: ఎండి దానకిషోర్
హైదరాబాద్: మురుగునీటి నిర్వహణలో పారిశుద్ధ్య కార్మికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని జలమండలి ఎండీ.. దానకిషోర్ తెలిపారు. జలమండలి మురుగునీటి నిర్వహణ, కార్మికుల భద్రతపై నిర్వహిస్తున్న భద్రతా పక్షాత్సవాలలో భాగంగా బుధవారం అంబర్పేట...
సూపర్ స్ప్రెడర్లకే ప్రాధాన్యం
మనతెలంగాణ/హైదరాబాద్: సూపర్ స్ప్రేడర్లకు టీకా కోసం పత్యేక డ్రైవ్ నిర్వహించాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి టి.హరీష్రావు అన్నారు. ఎల్పిజి డెలివరీ సిబ్బంది, చౌకధరల షాపు డీలర్లు, పెట్రోల్ పంప్ కార్మికులు, ఆటో,...
కరోనా సాకుతో ధాన్యం కొనుగోళ్లు నిలిచాయి: మంత్రి గంగుల
హైదరాబాద్: కరోనా సాకుతో దేశంలో ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోయాయని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కోవిడ్ సమయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా ఉందన్నారు. ఈ సారి రాష్ట్రంలో 80 లక్షల మెట్రిక్...
ప్రజల ప్రాణాలకే ప్రాధాన్యం
పరిస్థితి అదుపులోనే ఉంది
ప్రభుత్వ చర్యలతో సత్ఫలితాలు
వచ్చే 3 నెలలకు సమగ్ర ప్రణాళిక
ఆక్సిజన్, మందులు, వ్యాక్సిన్ల పంపిణీకి పటిష్ట కార్యాచరణ
రానున్న రోజుల్లో మందుల తయారీదారులు, వ్యాక్సిన్ తయారీదారులతో సమావేశం
రాష్ట్రంలో 60 లక్షల ఇళ్లలో సర్వే...
ధాన్యం తరలింపులో అలసత్వం వద్దు
కొనుగోలు కేంద్రాలపై జిల్లా అధికారులు నిఘా పెంచాలి : మంత్రి నిరంజన్రెడ్డి
మన తెలంగాణ/ వనపర్తి : రైతులకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకునేలా ప్రతి గింజలు కొనుగోలు చేసి వెంటనే...
ధాన్యం కొనుగోళ్లపై మంత్రి హరీశ్ టెలీ కాన్ఫరెన్స్
హైదరాబాద్: సిద్ధిపేట జిల్లాలో ధాన్యం కొనుగోళ్లపై మంత్రి హరీశ్ రావు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, అదనపు కలెక్టర్ ముజమ్మీల్ ఖాన్తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈ...
15.49లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు
రైతుల ఖాతాలకు రూ.2,920కోట్లు
మనతెలంగాణ/హైదరాబాద్ : యాసంగి సీజన్లో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించాక ఇప్పటివరకూ 15.49లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్టు రాష్ట్ర పౌరసరఫరాలసంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. మంగళవారం...
ముమ్మరంగా ధాన్యం కొనుగోళ్లు
4485కేంద్రాలు ప్రారంభం
6.43లక్షల టన్నుల ధాన్యం సేకరణ
మనతెలంగాణ /హైదరాబాద్: గ్రామాల్లో వరికోతల పనులు జోరుగా సాగుతున్నాయి. పంట కోతలు జరుగుతున్న జిల్లాల్లో ఎప్పటికప్పుడు రైతులకు ధాన్యం నాణ్యతలో వ్యవసాయ శాఖ యంత్రాంగం సూచనలు ఇస్తూ...
తడిసిన, రంగుమారిన ధాన్యం కొంటాం: నిరంజన్ రెడ్డి
హైదరాబాద్: తడిసిన, రంగుమారిన ధాన్యం కొంటామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. రైతులెవరూ ఆందోళన చెందొద్దని సూచించారు. అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశామన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల...
ఉగాది నుంచి ధాన్యం కొనుగోళ్లు
ఉగాది నుంచి ధాన్యం కొనుగోళ్లు
6,575 కేంద్రాల్లో 90లక్షల టన్నుల సేకరణకు ప్రణాళిక : పౌర సరఫరాల చైర్మన్ మారెడ్డి వెల్లడి
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఉగాది నుండి ధాన్యం కొనుగోళ్లు ముమ్మరం కానున్నట్టు తెలంగాణ...
ఏప్రిల్ నుంచి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు
లోక్సభలో కేంద్ర ప్రభుత్వం ధృవీకరణ
ధాన్యం కొనుగోలు కేంద్రాలు మూసివేస్తున్నట్టు తెలంగాణ రాష్ట్రం చెప్పలేదని స్పష్టీకరణ
సేకరణకు 20కోట్ల గన్నీ సంచులు సిద్ధం
రైతులకు ముందుగానే కొనుగోలు తేదీ, టోకెన్ల పంపిణీ కొనుగోలు కేంద్రాలకు ఇంఛార్జీలు
మనతెలంగాణ/హైదరాబాద్: యాసంగి...
దేశహితమే తొలి ప్రాధాన్యం: ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: రాజకీయాల్లో ఏకాభిప్రాయం అనే అంశాన్ని భారతీయ జనతా పార్టీ గౌరవిస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఢిల్లీలో జరిగిన జన్ సంఘ్ నేత దీనదయాల్ ఉపధ్యాయ వర్ధంతి కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు....
కుల వృత్తులకు ప్రాధాన్యం
ఎక్సైజ్, పర్యాటక, క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్
పాలమూరు: తెలంగాణలో కుల వృత్తులకు ప్రాధాన్యం కల్పిస్తున్నామని ఎక్సైజ్, పర్యాటక, క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని అయ్యప్పగుట్టపై జిల్లా టీపోపా,...
ధాన్యం కొనుగోల్లు సజావుగా సాగేందుకు మిల్లర్లు సహకరించాలి
మిల్లర్లకు ప్రభుత్వం తరుపున పూర్తిస్తాయి మద్దతు ఉంటుంది
రైతు పండించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చాలన్నదే సిఎం కెసిఆర్ లక్ష్యం
మంత్రి గంగుల కమలాకర్
మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రస్తుత వర్షకాలంలో పంటల దిగుబడి గణనీయంగా...
రోడ్డుపై వరి ధాన్యం కుప్పలు…. లారీ బోల్తా
మన తెలంగాణ/చిగురుమామిడి: కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలోని బొమ్మనపల్లి గ్రామా శివారులో గురువారం బియ్యం లోడుతో వెళ్తున్న లారీ అదుపు తప్పి బోల్తా పడింది. హుజురాబాద్ నుండి సుందరగిరి వైపు బియ్యం లోడుతో...