Home Search
ధాన్యం - search results
If you're not happy with the results, please do another search
ఏప్రిల్ నుంచి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు
లోక్సభలో కేంద్ర ప్రభుత్వం ధృవీకరణ
ధాన్యం కొనుగోలు కేంద్రాలు మూసివేస్తున్నట్టు తెలంగాణ రాష్ట్రం చెప్పలేదని స్పష్టీకరణ
సేకరణకు 20కోట్ల గన్నీ సంచులు సిద్ధం
రైతులకు ముందుగానే కొనుగోలు తేదీ, టోకెన్ల పంపిణీ కొనుగోలు కేంద్రాలకు ఇంఛార్జీలు
మనతెలంగాణ/హైదరాబాద్: యాసంగి...
దేశహితమే తొలి ప్రాధాన్యం: ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: రాజకీయాల్లో ఏకాభిప్రాయం అనే అంశాన్ని భారతీయ జనతా పార్టీ గౌరవిస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఢిల్లీలో జరిగిన జన్ సంఘ్ నేత దీనదయాల్ ఉపధ్యాయ వర్ధంతి కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు....
కుల వృత్తులకు ప్రాధాన్యం
ఎక్సైజ్, పర్యాటక, క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్
పాలమూరు: తెలంగాణలో కుల వృత్తులకు ప్రాధాన్యం కల్పిస్తున్నామని ఎక్సైజ్, పర్యాటక, క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని అయ్యప్పగుట్టపై జిల్లా టీపోపా,...
ధాన్యం కొనుగోల్లు సజావుగా సాగేందుకు మిల్లర్లు సహకరించాలి
మిల్లర్లకు ప్రభుత్వం తరుపున పూర్తిస్తాయి మద్దతు ఉంటుంది
రైతు పండించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చాలన్నదే సిఎం కెసిఆర్ లక్ష్యం
మంత్రి గంగుల కమలాకర్
మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రస్తుత వర్షకాలంలో పంటల దిగుబడి గణనీయంగా...
రోడ్డుపై వరి ధాన్యం కుప్పలు…. లారీ బోల్తా
మన తెలంగాణ/చిగురుమామిడి: కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలోని బొమ్మనపల్లి గ్రామా శివారులో గురువారం బియ్యం లోడుతో వెళ్తున్న లారీ అదుపు తప్పి బోల్తా పడింది. హుజురాబాద్ నుండి సుందరగిరి వైపు బియ్యం లోడుతో...
ఫార్మాకు ప్రాధాన్యం
లైఫ్ సైన్సెస్ హబ్గా హైదరాబాద్
ఆసియాలో అగ్రగామిగా నిలుపుదాం
రానున్న 10ఏళ్లలో ప్రభుత్వం తరపున ప్రయోజనకర చర్యలు
తెలంగాణ లైఫ్ సైన్సెస్ విజన్ 2030 ఆవిష్కరించిన మంత్రి కెటిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్ : లైఫ్ సైన్సెస్ రంగంలో హైదరాబాద్ను...
ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులు ఉంటే టోల్ఫ్రీ నంబర్లు
ఫౌరసరఫరాల శాఖ కమీషనర్ అనిల్కుమార్
హైదరాబాద్: వానాకాలంలో రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్లకు పౌరసరఘాల శాఖ రాష్ట్ర వ్యాప్తంగా పకడ్బంది ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా ఫిర్యాదుల కోసం హైదరాబాద్ లోని పౌరసరఫరాల భవన్లో...
రోడ్డుపై ఆరబోసిన ధాన్యం సీజ్…. రైతుపై కేసు నమోదు…
యజమానిపై కేసు నమోదు చేసిన ఎస్ఐ
మన తెలంగాణ/వెల్దుర్తి : ఇష్టానుసారంగా రోడ్డుపై ఆరబోసిన ధాన్యం సీజ్ చేసి యజమానిపై కేసు నమోదు చేసిన సంఘటన మెదక్ జిల్లాలో జరిగింది. బుధవారం వెల్దుర్తి మండలంలోని...
వానాకాలం వరి ధాన్యం సేకరణ కోసం 19,900 కోట్లు విడుదల
హైదరాబాద్: వానాకాలం వరి ధాన్యం సేకరణ కోసం మూడు రాష్ట్రాలకు 19,444 కోట్లను నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఎన్సిడిసి) రిలీజ్ చేసింది. కనీస మద్దతు ధర (ఎంఎస్ పి) స్కీమ్ కింద ఈ...
ముగింపు దశకు ధాన్యం కొనుగోళ్లు
86 శాతానికి చేరిన కొనుగోళ్లు
ఒకే రోజు రూ. 600 కోట్లు విడుదల
పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్ : యాసంగిలో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి బుధవారం ఒక్కరోజే రూ. 600...
ధాన్యం సేకరణలో రెండవ స్థానంలో తెలంగాణ: ఎఫ్సిఐ ట్వీట్
మన తెలంగాణ/హైదరాబాద్: ధాన్యం సేకరణలో తెలంగాణ రాష్ట్రం సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. యాసంగిలో రైతులను నుంచి అధికమొత్తంలో ధాన్యం కొనుగోలు చేస్తూ దేశంలోనే రెండవ స్థానాన్ని కైసవం చేసుకుంది. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా...
39 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు: మారెడ్డి
హైదరాబాద్: తెలంగాణలో ఇప్పటి వరకు 67 లక్షల 85 వేల మంది రేషన్ తీసుకున్నారని సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా మారెడ్డి మీడియాతో మాట్లాడారు....
ధాన్యంలో మనమే ధనికులం
దేశవ్యాప్తంగా 45 లక్షల టన్నుల ధాన్యం సేకరణ
ఇందులో తెలంగాణ వాటా 34.36లక్షల టన్నులు
ముఖ్యమంత్రి కెసిఆర్ ఆరేళ్ల ప్రణాళికలకు ఇది తార్కాణం
10లక్షల టన్నులతో రెండో స్థానంలో ఎపి
ధాన్యం సేకరణలో తెలంగాణ అగ్రభాగాన ఉంది....
ధాన్యం సేకరణలో తెలంగాణ అగ్రభాగాన ఉంది: మంత్రి కెటిఆర్
హైదరాబాద్: రబీలో ధాన్యం సేకరణలో తెలంగాణ దేశంలోనే అగ్రభాగాన ఉందని మంత్రి కెటిఆర్ అన్నారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ ట్విట్టర్ ద్వారా స్పష్టం చేశారని తెలిపారు. ధాన్యం సేకరణలో...
21 రోజుల్లో 21 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు: గంగుల
కరీంనగర్: కాళేశ్వరం నీళ్లు 24 గంటల కరెంట్ సరఫరాతో పంట దిగుబడి పెరిగిందని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. కొత్తపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఈ...
ధాన్యం నిల్వల కోసం ఫంక్షన్ హాళ్లు, స్కూళ్లు వాడుకోవాలి: పువ్వాడ
ఖమ్మం: కొనుగోలు చేసిన ధాన్యాన్ని గోదాములకు తరలించాలని మంత్రి పువ్యాడ అజయ్ కుమార్ తెలిపారు. ధాన్యం గోదాములపై ఉన్నతాధికారులతో మంత్రి పువ్యాడ అజయ్ సమీక్షలు జరిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు....
సమస్యలుంటే చెప్పాలి… ధాన్యం తగులబెట్టుకోవడం సరికాదు: కెటిఆర్
రాజన్నసిరిసిల్ల: రైతులు అధైర్య పడొద్దని... అన్ని విధాలా ఆదుకుంటామని మంత్రి కెటిఆర్ తెలిపారు. తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి ఐకెపి సెంటర్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి కెటిఆర్ పరిశీలించారు. ఈ సందర్భంగా...
క్లిష్ట పరిస్థితుల్లో ధాన్యం సేకరిస్తున్నాం: నిరంజన్ రెడ్డి
వనపర్తి: ప్రస్తుతం క్లిష్ట పరిస్థితుల్లో ప్రభుత్వం ధాన్యం సేకరిస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. మహబూబ్నగర్ , రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల కలెక్టర్లతో మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వీడియో...
ధాన్యం కొనుగోళ్లకు రూ.30 వేల కోట్లు ఖర్చు: ఎర్రబెల్లి
మహబూబాబాద్: సామాజిక దూరం పాటిస్తూ ఉపాధిహామీ పనులు చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సూచించారు. పెద్ద వంగర మండలంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పర్యటించారు. చిన్న వంగరలోని కిష్ట తండాలో...
3లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు
రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రతిపక్షాలు ధాన్యం కొనుగోలు విషయంలో అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు, ఎంఎల్ఎసి పల్లా రాజేశ్వర్...