Home Search
ప్రగతిభవన్ - search results
If you're not happy with the results, please do another search
పోడుకు పరిష్కారం.. అడవికి రక్షణ కవచం
పోడు భూముల సమస్యను కడతేర్చటానికి కార్యక్రమం ప్రకటన
అడవులను ధ్వంసం చేసేవారిపై కఠిన చర్యలు, అవసరమైతే పిడి యాక్ట్ ప్రయోగం, కలెక్టర్లు కీలక పాత్ర పోషించాలి అడవి మీద ఆధారపడి బతికే...
గంజాయి అంతుచూద్దాం
సాగు, వినియోగంపై ఉక్కుపాదం మోపాలి
రాష్ట్రంలో దాని విత్తనం కూడా కనపడరాదు
గంజాయి నిరోధానికి డిజి స్థాయి
అధికారిని నియమించి ప్రత్యేక సెల్
ఏర్పాటు చేయాలి తెలంగాణ పోలీస్కు
బెస్ట్ పోలీస్ అనే పేరుంది...దాన్ని...
ఈ వర్షాకాలంలోనూ ధాన్యం కొంటాం
రైతులు ఆందోళన పడొద్దు తేమ పరిమితికి మించకుండా వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలి గత సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా 6545 సేకరణ కేంద్రాలుంటాయ్ సిఎం కెసిఆర్
మన తెలంగాణ/ హైదరాబాద్:...
సింగరేణి కార్మికులకు లాభాల్లో 29% వాటా
మన తెలంగాణ/ హైదరాబాద్: సింగరేణి సంస్థ ఈ ఏడాది ఆర్జించిన లాభాల్లో కార్మికులకు 29 శాతం వాటాను ఇవ్వాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు నిర్ణయించారు. గత ఏడాది కంటే ఒక శాతం పెంచుతూ సింగరేణి...
జలమండలి ఉద్యోగులకు ఆరోగ్యభద్రత
5015 మంది ఉద్యోగులు, పెన్షనర్లకు హెల్త్ కార్డులు
దేశవ్యాప్తంగా వెయ్యి ఆసుపత్రుల్లో వైద్యసేవలు
ప్రతిఏటా హెల్త్ ఇన్యూరెన్స్కు రూ. 6.78 కోట్లు చెల్లింపు
ప్రగతిభవన్లో హెల్త్కార్డులు పంపిణీ చేసిన మంత్రి కెటిఆర్
మన తెలంగాణ, హైదరాబాద్ :...
మద్యం షాపుల్లో 30% కోటా
మొదటిసారిగా వచ్చే సంవత్సరం నుంచి అమలు
గౌడ్లకు 15%, ఎస్సిలకు 10%, ఎస్టిలకు 5%
ప్రగతిభవన్లో ఆరు గంటల పాటు సాగిన మంత్రివర్గ భేటీలో నిర్ణయం సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు ఆమోదం,...
నేడు రాష్ట్ర కేబినెట్ భేటీ
మధ్యాహ్నం 2గం.కు సిఎం కెసిఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్లో సమావేశం
కొత్త మైనింగ్ పాలసీ, ఉద్యోగాల ఖాళీలపై సబ్ కమిటీ నివేదిక మున్నగు
కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకునే అవకాశం
మన తెలంగాణ/హైదరాబాద్ : నేడు...
రేపు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం
సిఎం కెసిఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్లో మధ్యాహ్నం 2 గం.కు
శాసనసభ వర్షాకాల సమావేశాల
తేదీని ఖరారు చేసే అవకాశం
చర్చించి కేబినెట్
ఆమోదముద్ర వేసే సూచన
వరి సేకరణపై కేంద్రం నిర్ణయాన్ని
గురించి చర్చించనున్నట్టు సమాచారం
మన తెలంగాణ/హైదరాబాద్:...
నిమజ్జనంపై సుప్రీంకోర్టులో పిటిషన్
నేడు సిజెఐ విచారణకు వచ్చే అవకాశం
పిఒపి విగ్రహాల నిమజ్జనం నిషేధాన్ని సవాల్ చేసిన రాష్ట్రం
మన తెలంగాణ/హైదరాబాద్ : హుస్సేన్ సా గర్లో పివొపి విగ్రహాలను నిమజ్జనం చేయొద్ద ని హైకోర్టు ఇచ్చిన తీర్పుపై...
వ్యాపారవర్గంగా దళితులు
తరతరాలుగా వారిని వెంటాడుతున్న ఆర్థిక, సామాజిక వివక్షను బద్దలుకొట్టాలి
సంవత్సరానికి 2లక్షల దళిత కుటుంబాలకు
ప్రయోజనం, వ్యాపార రంగాల్లో రిజర్వేషన్
రాష్ట్రం నలుదిక్కుల గల నాలుగు
మండలాల్లో పైలట్ ప్రాజెక్టుగా
మూడు వారాల్లోనే వీటికి...
గిఫ్ట్ ఏ స్మైల్కు రూ.10 లక్షల విరాళం
దివ్యాంగులు చేయూతనివ్వాలని మంత్రి కెటిఆర్ పిలుపు
మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రతి ఒక్కరూ దివ్యాంగులకు తమవంతు సహాయం చేయాలని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. మంత్రి కెటిఆర్ తన పుట్టిన రోజు...
వరికి గడ్డుకాలం
ఒక్క కిలో బాయిల్డ్ రైస్నూ కొనలేమని చెప్పిన కేంద్రం
రాష్ట్రంలో ఆ మిల్లులు మూతపడే ప్రమాదం
వ్యవసాయ ఎగుమతులను ప్రోత్సహించి, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు తోడ్పాటు ఇవ్వకుండా, ఆహార నిల్వలు పేరుకుపోతున్నాయంటూ బాధ్యతల నుంచి...
‘111పై’ నిర్ణయం ఇప్పుడే తీసుకోలేం
హైదరాబాద్ అంతర్జాతీయ నగరంగా రూపుదిద్దుకుంటోంది, పరిసర ప్రాంతాల ప్రజల భవిష్యత్ దృష్ట్యా జలాశయాల రక్షణ, పచ్చదనం, అభివృద్ధి, రియల్ ఎస్టేట్ సంబంధిత నిర్ణయాలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులకు సిఎం కెసిఆర్ ఆదేశం, ఇందుచేత...
దళితబంధుపై సిఎం కెసిఆర్ స్పెషల్ ఫోకస్
రేపు ప్రగతి భవన్లో సన్నాహాక సమావేశం
నాలుగు నియోజకవర్గాల్లోని నాలుగు మండలాల్లో పథకం అమలుపై సమీక్ష
హైదరాబాద్ : దళిత బంధు పథకంపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఈ పథకాన్ని దేశానికే...
మంత్రి కెటిఆర్ను కలిసిన బిసి కమిషన్ సభ్యులు
మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రగతిభవన్లో రాష్ట్ర మున్సిపల్, ఐటి శాఖ మంత్రి కెటిఆర్ను శుక్రవారం మర్యాదపూర్వకంగా కొత్తగా నియమితులయిన రాష్ట్ర బిసి కమిషన్ చైర్మన్ డాక్టర్ కృష్ణ మోహన్ రావు, సభ్యులు ఉపేందర్, నూలి...
మంత్రి కెటిఆర్ను కలిసిన సిపి స్టీఫెన్ రవీంద్ర
హైదరాబాద్: సైబరాబాద్ పోలీసు కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన ఐపీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్ర శుక్రవారం నాడు మంత్రి కెటిఆర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రగతిభవన్లో మంత్రి కెటిఆర్ను కలిసిన సిపి స్టీఫెన్ రవీంద్ర ఒక...
కృష్ణబోర్డు భేటీకి తెలంగాణ
1న జరిగే కెఆర్ఎంబి సమావేశానికి హాజరుకానున్న రాష్ట్ర ప్రతినిధులు
అధికారులతో ప్రగతిభవన్లో జరిగిన అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశంలో
నిర్ణయం కృష్ణ జలాల్లో న్యాయమైన వాటా కోసం ట్రిబ్యునల్స్ సహా అన్ని
వేదికల...
1నుంచి ‘బడి సందడి’
తెరచుకోనున్న తరగతి గది
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలన్నింటిలో తిరిగి ప్రారంభం కానున్న ప్రత్యక్ష తరగతులు
కెజి నుంచి పిజి దాకా చదువుల సంబురం ముందుగా
అన్ని విద్యాసంస్థల్లో పారిశుద్ధాన్ని తిరిగి...
‘కృష్ణబోర్డు భేటీలో’ గట్టిగా వాదించండి
మన వాణిని బలంగా వినిపించండి
తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని వివరించండి
చెరిసగం వాటా కోసం ఇప్పటికే ప్రతిపాదన పంపించాం
27 నాటి బోర్డు సమావేశంలో అది అజెండాలో ఉంది
సమగ్ర సమాచారంతో సమావేశానికి హాజరు కావాలి
రాష్ట్ర హక్కుపై వాదనలు...
గిన్నీస్ రికార్డుపై పాలుమూరు మహిళా సమాఖ్యలకు సిఎం ప్రశంస
హైదరాబాద్ : సమైక్య పాలనలో వలసలకు ఆకలి చావులకు నిలయమైన పాలమూరు జిల్లా స్వయం పాలనలో పచ్చదనానికి విశ్వవేదికగా నిలిచిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టుల ద్వారా...