Home Search
స్వచ్ఛంద సంస్థలు - search results
If you're not happy with the results, please do another search
వలస కార్మికుల జాబితా?
వలస కార్మికుల జాతీయ జాబితాను ఇంకా సిద్ధం చేయనందుకు కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహించడాన్ని హర్షించకుండా ఉండలేం. జాతీయ స్థాయి అవ్యవస్థీకృతరంగ కార్మికుల వివరాలతో కూడిన జాబితా తయారు చేయాల్సిందిగా 2018లోనే ఆదేశించగా...
ప్రియమైన ప్రధాన మంత్రి గారూ!
నరేంద్ర మోడీ ఒకప్పుడు తనకు సహాయపడిన ప్రతి వంతెనను కూల్చారు. ప్రతి సూక్ష్మ పరిశీలనను విరోధం చేసుకున్నారు. ప్రతి సంస్థకు శిరచ్ఛేదం చేశారు. ఇప్పడు వాటితోనే సయోధ్య నెరపవలసిన అగత్యం ఏర్పడింది. నరేంద్ర...
తెలంగాణ సాధనలో తెరాస పాత్ర
తెలంగాణ రాష్ట్ర చరిత్ర లో ఏప్రిల్ 27 మరిచిపోలేని రోజు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా తె.రా.స పార్టీ ఆవిర్భవించిన రోజు. ఆనాడు కెసిఆర్ మరి కొందరి భాగస్వామ్యంతో తె.రా.స...
తీరం దాటినట్లే దాటి కాటేసింది: ప్రధాని మోడీ
తీరం దాటినట్లే దాటి కాటేసింది.. కరోనా మనపాలిటి భీకర తుపాన్
దేశాన్ని అతలాకుతలం చేసింది
సంకల్పబలం టీకాలతో ఎదుర్కొందాం
నిపుణుల సలహాలతోనే మున్ముందుకు
తాజా మన్ కీ బాత్లో ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: కరోనా వైరస్...
కాసేపట్లో దేశవ్యాప్తంగా టీకా డ్రైరన్
న్యూఢిల్లీ: కొవిడ్19 వ్యాక్సినేషన్కు శనివారం దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన కేంద్రాల్లో డ్రైరన్ నిర్వహించనున్నారు. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతా లు శుక్రవారమే అందుకు సిద్ధమయ్యాయి. దేశవ్యాప్తంగా చేపట్టే వాస్తవ టీకాల కార్యక్రమానికి ఇది...
హెల్పేజ్ ఇండియాకు యుఎన్ పాపులేషన్ అవార్డు ప్రదానం
న్యూఢిల్లీ: జీవిత చరమాంకంలో అనాథలుగా మారిన వృద్ధుల సంక్షేమానికి పాటుపడుతున్న స్వచ్ఛంద సంస్థ హెల్పేజ్ ఇండియాకు ప్రతిష్టాత్మక 2020 ''యుఎన్ పాపులేషన్ అవార్డు'' సంస్థాపరమైన క్యాటగిరిలో లభించింది. 1981లో ఐక్యరాజ్య సమితి జనరల్...
కొవిడ్ వ్యాక్సిన్ను తొలిసారి ప్రదర్శించిన చైనా
కొవిడ్ వ్యాక్సిన్ను తొలిసారి ప్రదర్శించిన చైనా
తన ఉద్యోగుల్లో 90 శాతం మందికి వ్యాక్సిన్ను ఇచ్చిన సినోవాక్
బీజింగ్: దేశీయంగా అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ను చైనా తొలిసారిగా బహిరంగంగా ప్రదర్శించింది. సినోవాక్ బయోటెక్, సినోఫామ్లు...
విత్తన వినాయకుడితో పండగ చేద్దాం
వేప విత్తనాలతో సీడ్ గణపతుల తయారీ, మరో వినూత్న
కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఎంపి జోగినపల్లి సంతోష్కుమార్
ఆధ్యాత్మికతకు ప్రకృతి, పర్యావరణ రక్షణను జోడించిన రాజ్యసభ
సభ్యుడు చవితి పర్వదినాన లక్షలాదిగా గణపతుల...
సంపాదకీయం: మొండి బకాయిల భయం
సుదీర్ఘ కరోనా లాక్డౌన్ భారం ప్రభుత్వ రంగం బ్యాంకుల మీద అమితంగా పడగలదని, పర్యవసానంగా వాటి మొండి బకాయిలు అపరిమితంగా పెరిగిపోగలవనే హెచ్చరికలు వినవస్తున్నాయి. ప్రస్తుతం 8.5 శాతం వద్ద గల తిరిగిరాని...
ఆయుధ బేహారుల చేతిలో ప్రభుత్వాలు
ఈ రోజున అత్యధికంగా రక్షణరంగ సామాగ్రి, ఆయుధాల కొనుగోలులో ఆసియా ఖండంలో చైనా,- భారత్లే మొదటి రెండు స్థానాలలో ఉన్నాయి. చైనా తన ఆయుధ కొనుగోలు బడ్జెట్ ను 2018 తో పోలిస్తే...
తెలంగాణలో కొన్ని ల్యాబ్లల్లో కరోనా పరీక్షలకు బ్రేక్..
హైదరాబాద్ః తెలంగాలోని కొన్ని ల్యాబ్లల్లో రెండురోజులపాటు కరోనా టెస్టులు నిలిచిపోనున్నాయి. శనివారం, ఆదివారం కొన్ని ప్రైవేటు ల్యాబ్లల్లో కరోనా పరీక్షలు నిలిచిపోనున్నాయి. ఐసిఎమ్ఆర్ నిబంధనలు బేఖాతరు చేస్తూ.. ప్రభుత్వ ఆదేశాలు పట్టించుకోకుండా ప్రవేటు...
రేపటి నుంచే ‘పచ్చని’ పర్వం
30 కోట్ల మొక్కలు నాటే లక్షంతో హరితహారం
గ్రామాలు, పట్టణాల్లో ప్రణాళికలు సిద్ధం
హెచ్ఎండిఎ పరిధిలో 5కోట్లు, జిహెచ్ఎంసిలో
2 కోట్ల మొక్కలు నాటడమే లక్షం
నర్సాపూర్లో ముఖ్యమంత్రి పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు, పరిశీలించిన మంత్రి హరీష్...
కేసారంలో కల్నల్ సంతోష్ అంత్యక్రియలు
హైదరాబాద్: సూర్యాపేట మండలం కేసారంలోని వ్యవసాయక్షేత్రంలోని కల్నల్ సంతోష్ అంత్యక్రియలు జరుగనున్నాయి. ఆర్మీ అధికారులు, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, ఎస్పి భాస్కరన్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. భౌతిక దూరం పాటిస్తూ కల్నల్ కుటుంబ సభ్యులను...
నిరుద్యోగం, నిరుపేదరికం!
కరోనా వైరస్పై యుద్ధానికి దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించారు. లాక్డౌన్ దెబ్బ వల్ల దేశ వ్యాప్తంగా ఇప్పుడు సరికొత్త పేదరికం చోటు చేసుకుంది. మార్చి 25 నుంచి లాక్డౌన్ అమలులో ఉంది. దేశంలోని 12...
అసంఘటిత రంగానికి ముప్పు!
కేంద్రంలో అధికారంలో నరేంద్రమోడీ ప్రభుత్వం ఉంది. 2014లో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి అసంఘటితరంగం లేదా ఇన్ ఫార్మల్ ఎకానమీని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు కనబడుతోంది. ప్రస్తుతం భారత జిడిపిలో...
ఈ ఏడాది చివరికల్లా వ్యాక్సిన్: డొనాల్డ్ ట్రంప్
వాషింగ్టన్ః కరోనా వైరస్కు అడ్డుకట్ట వేయడానికి ప్రపంచవ్యాప్తంగా పలు ప్రతిష్టాత్మక పరిశోధనా సంస్థలు ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. దాంతో, ఈ రేస్లో ఎవరు ముందుంటారన్నది ఆసక్తిగా మారింది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు...
లాక్డౌన్ అమలుతోనే సురక్షితం: మల్లారెడ్డి
హైదరాబాద్: పలు ప్రాంతాలలో పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేస్తున్నామని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ గ్రౌండ్లో పేదలకు బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశామని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా...
రూ.50వేల కోట్ల ప్యాకేజీ
రెండు వారాలు పథకం అమల్లో ఉంటుంది
ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఉదంతం వల్ల ఈ నిర్ణయం
న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్పై ఒత్తిడిని తగ్గించేందుకు రూ.50 వేల కోట్లతో ప్రత్యేక లిక్విడిటీ విండోను ప్రారంభించనున్నట్టు ఆర్బిఐ(భారతీయ రిజర్వు...
మనుమరాలుతో టేబుల్ టెన్నిస్ ఆడిన మంత్రి ఎర్రబెల్లి
మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రభుత్వ పథకాలు, వాటి రూపకల్పన, అమలుప్రజలు, ప్రజాసేవ వంటి కార్యక్రమాలతో బిజిబిజీగా ఉండే రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరాల శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు...
ఇళ్లలోనే ఇండియా
‘జనతా కర్ఫూ’ కు భారత ప్రజల అనూహ్య స్పందన
కశ్మీర్నుంచి కన్యాకుమారి వరకు నిర్మానుష్యంగా మారిన వీధులు
బోసిపోయిన విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లు
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి వ్యాప్తిని కట్టడి చేసేందుకు ఆదివారం ‘జనతా బంద్’ను పాటించాలని ప్రధాని...