Home Search
ముంబయి - search results
If you're not happy with the results, please do another search
లాక్డౌన్ లేకుంటే 8.2 లక్షల కేసులు
పటిష్ట చర్యలతో గణనీయంగా తగ్గిన కేసులు : కేంద్రం
భయపెడుతున్న మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ
24 గంటల్లో దేశంలో 1024 కొత్త కేసులు, మరణాలు 40
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించకపోతే ఏప్రిల్ 15నాటికి భారతదేశంలో 8.2...
అమాంతం జంప్
దేశవ్యాప్తంగా ఒక్క రోజే 896 కొత్త కేసులు, మరణాలు 37
ముంబైలో 24గంటల్లో 217 మందికి పాజిటివ్
తమిళనాడు, ఢిల్లీల్లో భారీగా కేసులు నమోదు
న్యూఢిల్లీ: దేశంలో ఒక్క రోజే కరోనా పాజిటివ్ కేసులు అనూహ్యంగా పెరిగిపోయాయి....
పొడిగింపే?
నెలాఖరు వరకు లాక్డౌన్ కొనసాగింపునకే కేంద్రం మొగ్గు
అనుకూల, ప్రతికూల తర్జనభర్జనల్లో ప్రభుత్వం
కెసిఆర్ బాటలో మెజారిటీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు
సంప్రదింపులు సాగుతున్నాయి
లాక్డౌన్ ఎత్తివేతపై తుది నిర్ణయం తీసుకోలేదు : ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్...
ఆగని కరోనా తీవ్రత
దేశంలో 24 గంటల్లో 508 కొత్త కేసులు
4,789కు చేరిన బాధితుల సంఖ్య
మృతులు 124మంది
కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడి
న్యూఢిల్లీ: దేశంలో కరోనా తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. మంగళవారం ఉదయానికి దేశంలో కరోనా బాధితుల సంఖ్య...
4 రోజుల్లో రెట్టింపు
నిజాముద్దీన్ పాజిటివ్లతో వేగంగా పెరిగిన కేసుల సంఖ్య
దేశవ్యాప్తంగా 3,577 దాటిన కరోనా బాధితులు, మృతులు 83
మహారాష్ట్రలో అత్యధికంగా 690, మధ్యప్రదేశ్లో
ఓ విందుకు వెళ్లిన 1500 మందితో పాటు వారితో సన్నిహితంగా మెలిగిన...
మహారాష్ట్రలోనూ వేతనాల్లో కోత
ముంబయి: కరోనా ప్రభావం కారణంగా రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలు కుదేలవుతున్నాయి. దీంతో ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు వేతనాల్లో కోత పెట్టిన విషయం తెలసిందే. తాజాగా అదే బాటలో మహారాష్ట్ర...
కరోనాపై పోరుకు రోహిత్ శర్మ భారీ విరాళం
ముంబయి: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మరిపై జరుగుతున్న పోరాటానికి దేశవ్యాప్తంగా తమ వంతు సహాయంగా సినీ, వ్యాపార, క్రీడా ప్రముఖులతోపాటు ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ, ప్రేవేటు ఉద్యోగ సంస్థలు భారీగా విరాళాలు అందిస్తున్నారు. ఈ...
ఒకే ఇంట్లో 21 మందికి కరోనా….
ముంబయి: ఒకే ఇంట్లో 21 మందికి కరోనా సోకిన సంఘటన మహారాష్ట్రలోని సంగ్లీ గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మార్చి 18వ తేదీన నలుగురు వ్యక్తులు దుబాయ్ నుంచి ముంబయికి...
ఐదు క్రేజీ మూవీస్లో
ఇక కాజల్ పనైపోయింది అనుకుంటున్న ప్రతిసారీ కమ్బ్యాక్ అవుతున్న తీరు అందరికీ షాకిస్తోంది. చందమామ ఈజ్ బ్యాక్ ఎగైన్! అంటూ దూసుకొస్తోంది. సరికొత్త క్రేజీ ఆఫర్స్ తనని వెతుక్కుంటూ వస్తున్నాయి. అది కూడా...
లాక్డౌన్పై నిర్లక్ష్యం: తమ్ముడిని చంపిన అన్న
ముంబయి: కరోనా లాక్డౌన్ హెచ్చరికలను పెడచెవిన పెట్టి బయటకు వెళ్లి ఇంటికి వచ్చిన తమ్ముడిని అన్న హత్య చేసిన సంఘటన ముంబయిలో చోటుచేసుకుంది. నిందితుడు 28 ఏళ్ల రాజేష్ లక్ష్మీఠాకూర్పై పోలీసులు కేసు...
ఇళ్లలోనే ఇండియా
‘జనతా కర్ఫూ’ కు భారత ప్రజల అనూహ్య స్పందన
కశ్మీర్నుంచి కన్యాకుమారి వరకు నిర్మానుష్యంగా మారిన వీధులు
బోసిపోయిన విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లు
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి వ్యాప్తిని కట్టడి చేసేందుకు ఆదివారం ‘జనతా బంద్’ను పాటించాలని ప్రధాని...
ఒక్కరోజే 63 కేసులు
దేశంలో 236కి చేరిన కరోనా పాజిటివ్లు
n మహారాష్ట్రలో అన్ని నగరాల్లో ఆఫీసులు బంద్ n ఢిల్లీలో మాల్స్ సహా వ్యాపారాలు మూసివేత n దేశవ్యాప్తంగా శనివారం అర్ధరాత్రి నుంచి రైళ్లు నిలిపివేత n...
కలిసి తరిమేద్దాం
కరోనాపై ప్రధాని మోడీతో వీడియో ముఖాముఖీలో సిఎం కెసిఆర్
హైదరాబాద్లోని సిసిఎంబిని వైరస్ నిర్ధారణకు ఉపయోగించాలి. ఒకేసారి 1000 శాంపిల్స్ పరీక్షించొచ్చు. విదేశీ విమానాలను నిలిపివేయాలి. అతి పెద్ద నగరాలైన ఢిల్లీ, కోల్కతా, ముంబయి,...
బాలీవుడ్ సింగర్ కనికాకు కరోనా
ముంబయి: బాలీవుడ్ సింగర్ కనికా కపూర్కు కరోనా పాజిటివ్ అని తేలింది. ఆమె ప్రస్తుతం లక్నోలోని కింగ్ జార్జ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. ఇటీవలే ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో ప్రముఖులకు...
దినసరి కార్మికులను బాలీవుడ్ స్టార్లు ఆదుకుంటారా?
ముంబయి: కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం బాలీవుడ్పై తీవ్రంగా ఉంది. దేశంలోని ప్రధాన నగరాలన్నిటిలో సినిమా థియేటర్లను ఈ నెల వరకు మూసివేయడంతో ఇటీవలే విడుదలైన బాగీ 3, అంగ్రేజీ మీడియం చిత్రాలు...
కరోనా ఎఫెక్ట్: పలు రైళ్లు రద్దు, దారి మళ్లింపు…
మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా ప్రభావంతో ఇప్పటికే పలు రంగాలు కుదేలయ్యాయి. తాజాగా రైల్వేశాఖపైనా కోవిడ్19 ప్రభావం పడింది. కరోనా వైరస్ విస్తృతి నేపథ్యం.. దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న తరుణంలో...
కానిస్టేబుల్ను చంపిన కన్నతండ్రి
ముంబయి: మద్యానికి బానిసైన ఓ కానిస్టేబుల్ కుటుంబ సభ్యుల్ని వేధిస్తుండడంతో అతడిని రిటైర్డ్ పోలీసైన తండ్రి హత్య చేసిన సంఘటన మహారాష్ట్రలోని సబ్అర్బన్ పోవాయి పోలీస్ స్టేషన్లో పరిధిలో చోటుచేసుకుంది. దీంతో రిటైర్డ్...
అగ్ర కులం అమ్మాయితో దళితుడు పారిపోయాడని…. యువకుడి సోదరుడిని నరికి నరికి…
ముంబయి: అగ్ర కులానికి చెందిన అమ్మాయితో దళిత యువకుడు పారిపోవడంతో ఆ యువకుడి సోదరుని అమ్మాయి కుటుంబ సభ్యులు హత్య చేసిన సంఘటన మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో చోటుచేసుకుంది. దీంతో పోలీసులు కేసు నమోదు...
విజృంభిస్తోంది..
న్యూఢిల్లీ: భారత్లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా మంగళవారం మరో కరోనా వైరస్ మరణం సంభవించింది. మహారాష్ట్రలో వైరస్ సోకిన 64 ఏళ్ల వృద్ధుడు మంగళవారం మృతి...
ఆందోళన అవసరం లేదు.. డిపాజిటర్ల సొమ్ముకు భద్రత ఉంది
ముంబయి: ఎస్ బ్యాంకులో ఉన్న అన్నీ డిపాజిట్లకు పూర్తి భద్రత ఉందని భారతీయ రిజర్వు బ్యాంక్(ఆర్ బిఐ) గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎస్ బ్యాంకు సంక్షోభాన్ని...