Monday, April 29, 2024
Home Search

లాక్‌డౌన్ - search results

If you're not happy with the results, please do another search

కరోనా మృతులు 15,000

పారిస్ : ప్రపంచవ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య 15,189కి చేరుకుంది. అధికారిక గణాంకాలను ఆధారంగా చేసుకుని ఎఎఫ్‌పి వార్తాసంస్థ ఈ విషయాన్ని సోమవారం తెలిపింది. కరోనాతో 24 గంటల వ్యవధిలోనే 1395 మంది...

రూ. 14లక్షల కోట్లు ఫట్

  మార్కెట్ చరిత్రలోనే మొదటిసారి n లోయర్ సర్కూట్‌ను తాకిన మార్కెట్లు n 45 నిమిషాలు ట్రేడింగ్ నిలిపివేత n ఇన్వెస్టర్ల సంపద రూ.14 లక్షల కోట్లు ఆవిరి n కరోనా వైరస్ కేసులు,...

రైతు చెంతకే కొనుగోలు కేంద్రాలు

  రూ.25 వేల కోట్ల బ్యాంకు గ్యారంటీకి ప్రభుత్వం అనుమతి లాక్‌డౌన్ ఆంక్షలకు విఘాతం కలగకుండా ధాన్యం కొనుగోళ్లు నిత్యావసరాలు ఆగిపోకుండా గ్రీన్ ఛానల్ ఏర్పాటు అధిక ధరలకు నిత్యావసర సరకులు అమ్మితే కఠిన చర్యలు విత్తనాలు, ఫర్టిలైజర్ రవాణా,...
Corona virus

నిబంధనలు అతిక్రమిస్తే… శిక్షార్హులు

మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే తప్ప రాత్రి ఏడు నుంచి ఉదయం 6 వరకు బయటకు రావొద్దు సాయంత్రం 6.30 గంటల నుంచి అన్నీ బంద్.. ఆసుపత్రులు, మెడికల్ షాప్‌లకు మినహాయింపు నిత్యావసర వస్తువులు అందుబాటులో...
IPL 2020 Session

ఐపిఎల్ లేనట్టేనా?

ముంబై: కరోనా నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను గమినిస్తే ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) టి20 టోర్నమెంట్ కొనసాగడం కష్టంగానే కనిపిస్తోంది. కరోనా దెబ్బకు ఇప్పటికే ఎన్నో...
Corona virus

కూరగాయలు.. పండ్ల రేట్లు పెంచొద్దు

ఈ నెల 20.. 21 తేదీల్లో ఉన్న ధరలే ప్రాతిపదిక జిల్లాల్లో కలెక్టర్లే రేటు ఫైనల్ చేస్తారు.. సంక్షోభం సృష్టించొద్దు కూరగాయలు, పండ్ల సరఫరా, రవాణాపై అంతర్గత పర్యవేక్షణ కమిటీల నిరంతర నిఘా విక్రయాలు చేయాల్సిన...

రియల్‌రంగంపై ‘కరోనా’ దెబ్బ

రూ.25 కోట్ల నుంచి రూ.2 కోట్లకు పడిపోయిన స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం సోమవారం పలుచోట్ల రిజిస్ట్రేషన్లు నిల్   మనతెలంగాణ/హైదరాబాద్:  రియల్‌రంగంపై కరోనా వైరస్ ప్రభావం చూపింది. ప్రతిరోజు 30 నుంచి 40 డాక్యుమెంట్లు జరిగే...
Santhosh kumar

కరోనాపట్ల అప్రమత్తంగా లేకుంటే అంతే: జోగినపల్లి సంతోష్‌కుమార్

    మనతెలంగాణ/హైదరాబాద్: ప్రజలు కరోనా(కోవిద్19)పట్ల ప్రజలు మరింత అప్రమత్తంగా లేకుంటే పరిస్థితులు ఆందోళనకరంగా ఉంటాయని, ఏపరిస్థితుల్లోనైనా వ్యాపిస్తుందని రాజ్యసభసభ్యుడు, కేంద్ర ప్రభుత్వ రంగసంస్థల కమిటీ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్ హెచ్చరించారు. ప్రజలు స్వీయ నియంత్రణతో...
Lockdown in TS

మరింత కఠినంగా లాక్ డౌన్.. జీవో జారీ చేసిన ప్రభుత్వం

  హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 31వ తేదీ వరకు లాక్‌డౌన్ ప్రకటించిన నేపథ్యంలో రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు అన్ని బంద్ కానున్నాయి. ప్రజలు బయటికి...

ప్రైవేట్ అంబులెన్స్ యజమానుల నయా దందా..

  హైదరాబాద్ : కరోనా ప్రభావంతో తెలంగాణ, ఏపి ప్రభుత్వాలు లాక్‌డౌన్ ప్రకటించిన దరిమిలా అదే అదనుగా భావించి ప్రైవేటు అంబులెన్సుల యజమానులు, డ్రైవర్లు నయా దందాకు తెరలేపారు. కరోనా నిబంధనలు అమల్లో ఉన్నా...

కరోనా ఎఫెక్ట్.. టమాట @70

  హైదరాబాద్ : వ్యాపారులకు ఎప్పుడూ వ్యాపార ప్రయోజనాలే కాని ప్రజాప్రయోజనాలు ఏ మాత్రం పట్టవని మరో సారి రుజువైంది. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధిచేందుకు ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించిన నేపథ్యంలో నిత్యావసర వస్తువులైన...
KTR

వైరస్ అంతమయ్యే వరకు స్వీయ క్రమశిక్షణ పాటించాలి: కెటిఆర్

మనతెలంగాణ/హైదరాబాద్: నువ్వు బ్రతకడానికి... తోటి వారికి బ్రతికే అవకాశం ఇవ్వడానికి... ఈ వైరస్ అంతమయ్యే వరకు స్వీయ క్రమశిక్షణ పాటించాల్సిందనని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి, టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు...

31వరకు రైళ్లు బంద్

  గూడ్స్ రైళ్లకు మినహాయింపు అత్యవసర సేవలు మినహా దేశమంతటా అన్నీ మూసివేత కరోనా వ్యాప్తి నేపథ్యంలో కేంద్రం నిర్ణయం, 75 కరోనా ప్రభావిత జిల్లాల జాబితా తెలంగాణలో ఐదు, ఎపిలో మూడు జిల్లాలు న్యూఢిల్లీ: కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు...

ఇళ్లలోనే ఇండియా

  ‘జనతా కర్ఫూ’ కు భారత ప్రజల అనూహ్య స్పందన కశ్మీర్‌నుంచి కన్యాకుమారి వరకు నిర్మానుష్యంగా మారిన వీధులు బోసిపోయిన విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లు న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి వ్యాప్తిని కట్టడి చేసేందుకు ఆదివారం ‘జనతా బంద్’ను పాటించాలని ప్రధాని...

ఇంటర్ మూల్యాంకనం… పరీక్షలు వాయిదా

  మనతెలంగాణ/హైదరాబాద్ : కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంతో భాగంగా ఈ నెల 31 వరకు ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించిన నేపథ్యంలో సోమవారం నుంచి నిర్వహించనున్న ఇంటర్మీడియేట్ జవాబు పత్రాల మూల్యాంకనాన్ని వాయిదా...

ఆ ఐదు జిల్లాల్లో ప్రజలు మరింత అలర్ట్‌గా ఉండాలి

  హైదరాబాద్ : కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా ప్రభావిత జిల్లాల్లో లాక్‌డౌన్ చేయాలని అధికారులు నిర్ణయించుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 8 జిల్లాల్లో...

Latest News

నిప్పుల గుండం