Home Search
లాక్డౌన్ - search results
If you're not happy with the results, please do another search
రాష్ట్రానికి కేంద్ర బలగాలు రావట్లేదు: డిజిపి మహేందర్రెడ్డి
హైదరాబాద్ : కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా రాష్ట్రానికి కేంద్ర బలగాలు వస్తున్నాయన్న వార్తలు వాస్తవం కాదని డిజిపి మహేందర్రెడ్డి శనివారం నాడు ఓ ప్రకటనలో తెలిపారు. కేంద్ర బలగాలు రాష్ట్రానికి చేరుకుంటున్నాయన్న...
కరోనాతో కాకుండా ఆకలితో చచ్చిపోయేలా ఉన్నాం
హైదరాబాద్ : కరోనాతో కాకుండా ఆకలితో చచ్చిపోయేలా ఉన్నాం... ‘చేతులెత్తి మొక్కుతం కెసిఆర్ సారూ.. మమ్మల్ని మా ఊరికి తీసుకపోండి ’ అంటూ రెండు జిల్లాల ప్రజలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. దేశంలో కొనసాగుతున్న...
దేనికైనా రెడీ
లాక్డౌన్కు ప్రజలు చాలా మంచి సహకారాన్ని అందిస్తున్నారు. ఇలాంటి ఆంక్షలు పెట్టకపోతే చాలా ఇబ్బందిలో పడేవాళ్లం. కరోనాకు ప్రపంచంలోనే మందు లేదు. దీనిని అరికట్టేందుకు స్వీయ నియంత్రణ పాటించడమే శ్రీరామ రక్ష. అమెరికా...
రియాల్టీ ఢమాల్
పడిపోయిన 50 శాతం అమ్మకాలు
జనవరి నుంచి మార్చి మధ్య కాలంలో
అమ్ముడుపోయిన 2,680 ఆస్తులు
హౌజింగ్ బ్రోకరేజ్ అనరాక్ కన్సల్టెన్సీ నివేదికలో వెల్లడి
మన తెలంగాణ/హైదరాబాద్ : రియల్టీపై కరోనా వైరస్ ప్రభావం పడింది....
కిషన్రెడ్డి, నిర్మలకు తెలుగు రాష్ట్రాల్లో కరోనా పర్యవేక్షణ బాధ్యతలు
మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం 21 రోజుల లాక్డౌన్ విధించింది. చాలా రాష్ట్రాల్లో ఇది విజయవంతంగా అమలవుతోంది. ఈ నేపథ్యంలో వైరస్ను ఎదుర్కొనేందుకు తెలుగు...
నీట్ పరీక్ష వాయిదా
న్యూఢిల్లీ: కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని మెడికల్ కళాశాలల్లో ప్రవేశం కోసం నిర్వహించే జాతీయ అర్హతా ప్రవేశ పరీక్ష(నీట్)ను వాయిదా...
కరోనా రూపం ఇదే.. ఫోటోలను రిలీజ్ చేసిన ఐజేఎంఆర్
హైదరాబాద్ : కరోనా మహమ్మారి యావత్ ప్రంపంచాన్ని వణికిస్తోంది. దీని రూపం ఇప్పటి వరకు పెద్దగా తెలియదు. కిరీటం, పైన తంతువులు ఉండే ఎన్నో చిత్రాలు ఇప్పటి వరకు చూశాం. ఐతే ఎట్టకేలకు...
కరోనా రోగులు 724.. మృతులు 17
న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 724కు చేరింది. శుక్రవారం ఉదయానికి కరోనా మృతుల సంఖ్య 17కు చేరుకుంది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వర్గాలు వెల్లడించాయి....
విద్యుత్ ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించొద్దు
హైదరాబాద్ : విద్యుత్ ఉద్యోగులు విధులు నిర్వహించడానికి పోలీసులు సహకరించాలని ట్రాన్స్కో, జెన్కో సిఎండి ప్రభాకరరావు డిజిపి మహేందర్రెడ్డిని కోరారు. విద్యుత్ ప్లాంట్లు, సబ్స్టేషన్లు, లైన్లలో విద్యుత్సిబ్బంది షిప్టుల వారీగా విధులు నిర్వహిస్తార...
20 వేల మంది క్యారంటైన్లో ఉన్నారు: కెసిఆర్
హైదరాబాద్: తెలంగాణలో 59 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని సిఎం కెసిఆర్ తెలిపారు. మీడియా సమావేశంలో కెసిఆర్ మాట్లాడారు. కరోనా వైరస్ నుంచి ఒకరు కోలుకొని డిశ్చార్జ్ అయ్యారన్నారు. తెలంగాణలో 20 వేల మంది...
రేషన్ షాప్ దగ్గర శానిటైజర్లు, నీటిని అందుబాటులో ఉంచాలి: హరీష్ రావు
హైదరాబాద్: లాక్డౌన్తో ఆస్పత్రుల్లో ఇతర రోగులకు ఇబ్బంది కలగకూడదని మంత్రి హరీష్ రావు వైద్య సిబ్బందికి సూచించారు. లాక్డౌన్ నేపథ్యంలో మెదక్ కలెక్టరేట్లో మంత్రి హరీష్ రావు సమీక్షలు జరిపారు. ఈ సందర్భంగా...
మసీదులకు వెళ్లకండి… ఇంట్లోనే నమాజు చేయండి: ఒవైసి
హైదరాబాద్: తెలంగాణలో ముస్లింలంతా కచ్చితంగా లాక్డౌన్ పాటించాలని ఎంపి అసదుద్దీన్ ఒవైసి తెలిపారు. కరోనా వేగంగా వ్యాపిస్తుండడంతో ఒవైసి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజలందరి సురక్ష కోసమే లాక్డౌన్ ప్రకటించిందన్నారు. మరొక్కసారి...
కరోనాపై పోరుకు ప్రముఖుల విరాళాలు
ప్రపంచాన్నే వణికించేస్తున్న కరోనా మహమ్మారి తన ఉగ్రరూపం చూపిస్తోంది. ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నిటినీ గడగడలాడిస్తున్న కరోనాపై అన్ని దేశాల ప్రభుత్వాలు యుద్ధాన్ని ప్రకటించాయి. ముందు గా ప్రజలను తమ ఇళ్లకు పరిమితం చేసేలా...
రాష్ట్రంలో పోలీసుల…కరోనా ఫైన్ షురూ
వాహనాలు 3 కిలోమీటర్లు దాటితే జరిమాన
గీత దాటిన వాహన చోదకులకు రెండేళ్ల జైలుశిక్ష
ఎన్పిఆర్ టెక్నాలజీతో వాహనాల గుర్తింపు
ఎపిడమిక్ డిసీజ్ యాక్ట్1897 ప్రకారం కేసు నమోదు
మనతెలంగాణ/హైదరాబాద్ : కరోనా వైరస్ కట్టడి కోసం...
కింగ్కోఠి ఆస్పత్రిని రెడీ చేయండి: ఈటెల
హైదరాబాద్: విదేశాల నుంచి వచ్చిన వారిని, వారితో కలిసిన వారిని పూర్తి స్థాయిలో పరిశీలనలో ఉంచాలని ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. సిబ్బందికి ఎట్టి పరిస్థితుల్లో సెలవులు ఇవ్వొద్దన్నారు. కింగ్...
అతను రియల్ హీరో: మాజీ ఎంపి కవిత
మనతెలంగాణ/హైదరాబాద్: కరోనా నియంత్రణలో భాగంగా అమల్లో ఉన్న లాక్డౌన్ నేపథ్యంలో తినడానికి తిండిలేని నిరుపేదల కోసం చిన్నకారు రైతు మోర హన్మండ్లు తనకొడుకుల సూచనలమేరకు ఆర్థికసహాయం చేసేందుకు ముందుకు వచ్చాడు. ఈ విషయం...
భవన నిర్మాణ కార్మికులకు వారు అండగా ఉండాలి: కెటిఆర్
హైదరాబాద్: లాక్డౌన్ పరిస్థితుల నేపథ్యంలో నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమ బాధ్యత భవన నిర్మాణదారులు తీసుకోవాలని మంత్రి కెటిఆర్ సూచించారు. వలస భవన నిర్మాణ కార్మికుల సంక్షేమంపై భవన నిర్మాణదారుల అసోసియేషన్లతో మంత్రి...
సొంతూరుకు కాలినడకన పయనం.. అందోల్ ఎంఎల్ఎ మానవత దృక్పదం
మనతెలంగాణ/హైదరాబాద్: దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించడంతో వాహనాలు లేక నడుచుకుంటూ గమ్య స్థానాలకు చేరుకుంటున్నారు. రాష్ట్ర మంత్రి కెటిఆర్ ఇటీవల కాలినడకన నారాయణపేట జిల్లా కోస్గి, కర్నూలు జిల్లాకు వెళుతున్న కూలీలను ఆదుకున్నారు. ఈక్రమంలో...
అందరూ సామాజిక దూరం పాటించాలి: లవ్ అగర్వాల్
ఢిల్లీ: కరోనా వ్యాప్తి నివారణకు అందరూ సహకరించాలని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. అందరూ సామాజిక దూరం పాటించాలని, దేశంలో సుమారు 640 కేసులు నమోదయ్యాయని, లాక్డౌన్ నిబంధనలు...
నిత్యావసర సరుకుల ధరలు ఖరారు.. పెంచితే పీడి యాక్ట్
మనతెలంగాణ/హైదరాబాద్: అత్యవసర సేవలు తప్పితే అన్నీ బంద్ కావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే కరోనా వైరస్ మహామ్మారిని కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మరో మూడు వారాల పాటు లాక్డౌన్ ప్రకటించిన...