Home Search
లాక్డౌన్ - search results
If you're not happy with the results, please do another search
రియల్ రంగంపై ‘కరోనా’ దెబ్బ
స్తబ్దుగా స్థిరాస్తి రంగం
రూ.25 కోట్ల నుంచి రూ.50 లక్షలకు
పడిపోయిన స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం
ఎనిమిది రోజులుగా పలుచోట్ల రిజిస్ట్రేషన్లు నిల్
మనతెలంగాణ/హైదరాబాద్ : రియల్ రంగంపై కరోనా వైరస్ ప్రభావం చూపింది. ప్రతిరోజు...
వాహనదారులకు మంత్రి హరీశ్ మందలింపు
మూడు వాహనాలను
సీజ్ చేయించిన మంత్రి
మన తెలంగాణ/ సిద్దిపేట ప్రతినిధి : కరోనా నేపథ్యంలో రాష్ట్రంలో లాక్డౌన్ విధించినప్పటికీ రోడ్లపై తిరుగుతున్న వాహనదారులను ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు మందలించారు. రోడ్లపై...
అన్నార్థుల కడుపు నింపుతున్న అన్నపూర్ణ కేంద్రాలు
- గ్రేటర్ పరిధిలో ప్రతి రోజు
- 50వేల ఉచిత భోజనాలు
- మధ్యాహ్నం 35వేలు,
- రాత్రివేళ 15 వేలమందికి అన్నం
మన తెలంగాణ/సిటీబ్యూరో : అన్నార్థుల కడుపు నింపేందుకు ప్రభుత్వం యంత్రాంగం యుద్ద...
నిజమాబాద్లో అన్నదానం తిరిగి ప్రారంభించిన కల్వకుంట్ల కవిత
జిల్లాకలెక్టర్తో సంప్రదించి సిబ్బందికి పాసులు
సామాజిక దూరం ఖచ్చితంగా అమలు
రోజుకు 14 వందల మందికి పైగా అందుతున్న ఉచిత భోజనం
మనతెలంగాణ/హైదరాబాద్: జనతాకర్ఫూ సందర్భంగా విరామం ఇచ్చిన అన్నదాన కార్యక్రమాన్ని నిజమాబాద్ జిల్లాలో జాగృతి...
వలస కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు: ఉపరాష్ట్రపతి ఆవేదన
న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి నివారణ కోసం ప్రకటించిన లాక్ డౌన్ నేపథ్యంలో తినడానికి సరైన ఆహారం లేక, వసతి లేక వలస కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఉపరాష్ట్రపతి ఆవేదన వ్యక్తం...
మాంసం ధరలు పెంచితే కఠిన చర్యలు: తలసాని
హైదరాబాద్: కరోనా నేపథ్యంలో మాంసం ధరలు పెంచితే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మాసబ్ట్యాంక్లోని పశు సంవర్థక శాఖ డైరెక్టర్ కార్యాలయంలో మంత్రి తలసాని శ్రీనివాస్ సమీక్షలు...
గండం గడువలే
కొత్త కేసులు రాకపోతే ఏప్రిల్ 7 తర్వాత తెలంగాణ కరోనా ఫ్రీ
కరోనా పాజిటివ్ 70
డిశ్ఛార్జి 12 చికిత్సలో 58 క్వారంటైన్ 25,935
కరోనాపై స్వీయ నియంత్రణే ఆయుధం n గంపులు గూడొద్దు n...
ఆపద్బాంధవుడు
ఆపత్కాలంలో ఆనందకర వార్త
11 మంది కరోనా రోగులకు తాజా పరీక్షలో నెగిటివ్
అందుబాటులోకి కింగ్ కోఠి ఆసుపత్రి, అన్నపూర్ణ క్యాంటీన్లలో 30వేల మంది ఫ్రీగా భోజనం చేశారు
కూలీల కడుపు మాడ్చం
ట్విట్టర్లో మంత్రి కెటిఆర్
కరోనా కష్టకాలంలో...
అత్యవసర సేవకులకు జయహో
కరోనా యుద్ధ సైన్యానికి వందనాలు
రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్
మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో లాక్డౌన్ కారణంగా అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్న వారికి ఎంపి సంతోష్కుమార్ ధన్యవాదాలు తెలిపారు. వైద్యులు,...
సరిహద్దులు క్లోజ్
లాక్డౌన్ సమయంలో ఉద్యోగులు, కూలీలకు తప్పనిసరి వేతనం చెల్లించాలి
భూస్వాములు కౌలు పైసల కోసం ఒత్తిడి చేయొద్దు
నెల రోజుల పాటు ఓనర్లు ఇంటి అద్దెలు అడగొద్దు.. అడిగి వేధిస్తే విచారణ ఎదుర్కొనాల్సి ఉంటుంది
సరకు...
వలస కూలీలకు పోలీసుల ‘భోజనం’
‘మన్కిబాత్’లో ప్రధానికి మొర ,పోలీసులకు ఆకాశవాణి అభినందనలు
మనతెలంగాణ/హైదరాబాద్ : నగర శివారులోని నార్సింగిలో మూడు రోజులుగా అన్న, పానియాలు లేక అలమటిస్తున్న ఉత్తరాఖండ్ కూలీలు ఆదివారం ప్రధాని ‘మన్కిబాత్’కి నేరుగా ఫోన్ చేయడంతో...
వారి పరిస్థితి దయనీయం
న్యూఢిల్లీ: కరోనా మహమ్మరి నివారణకు దేశ వ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించడం మంచిదే అయినా ఇది విధించే ముందు పేద ప్రజల పరిస్థితి ఆలోచిస్తే బాగుండేదని భారత స్టార్ క్రికెటర్ హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డాడు....
రాచకొండలో 2,094 కరోనా అనుమానితులు
1,834 గుర్తించాం, ముగ్గురికి పాజిటివ్
హోం క్వారంటైన్లో 1,771మంది
వారిపై నిరంతరం నిఘా పెట్టాం
991 పాస్పోర్టులు సీజ్ చేసి జిల్లా అధికారులకు అందజేత
వివరాలు వెల్లడించిన రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్
మన తెలంగాణ/సిటీబ్యూరో: రాచకొండ...
మానవత్వాన్ని చాటుకున్న బాచుపల్లి సిఐ
మన తెలంగాణ/ నిజాంపేట: కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన లాక్డౌన్ కార్యక్రమంలో రోడ్లపై ఉన్న పేద వారు ఇబ్బందులు పడుతుండగా మరి కొందరూ సృహ కోల్పోయారు. వీరిని...
బైక్పై ట్రైనీ పైలట్ 550 కి.మీ. ప్రయాణం.. హైదరాబాద్ శివారులో ప్రమాదం
హైదరాబాద్ : ఓ ట్రెయినీ పైలట్ బైక్పై 550 కి.మీ. ప్రయాణం చేసి హైదరాబాద్ శివార్లలో షాద్నగర్ సమీపంలోని చటాన్పల్లి బ్రిడ్జి వద్ద ప్రమాదానికి గురైన ఘటన ఆదివారం ఉదయం చోటుసుకుంది. వేగంగా...
చికిత్స పొందుతున్న కరోనా బాధితుల్లో 11 మందికి నెగటివ్ రిపోర్టు
హైదరాబాద్: రాష్ట్రంలో ఇప్పటివరకు చికిత్సపొందుతున్న కరోనా బాధితుల్లో 11 మందికి వైద్య పరీక్షలు చేయగా వారికి నెగటివ్ రిపోర్టు వచ్చిందని రాష్ట్ర ఐటి, పరిశ్రమలు,మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ ట్విట్టర్లో పేర్కొన్నారు. మిగతా...
అకస్మాత్తు లాకౌట్తో ఆందోళన, గందరగోళం
న్యూఢిల్లీ : కరోనా వైరస్ను ఎదుర్కోడానికి కేంద్ర ప్రభుత్వం అకస్మాత్తుగా లాక్ట్ ప్రకటించడం తీరని భయాందోళనలు, గందర గోళం సృష్టించిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆదివారం పేర్కొన్నారు. ఈమేరకు ప్రధాని మోడీకి...
ఏ దశనైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధత
కరోనాపై పోరాటానికి కేంద్రం మరిన్ని ఏర్పాట్లు
ప్రతి రాష్ట్రంలోను బాధితుల కోసం ప్రత్యేక ఆస్పత్రులు n భారీ ఎత్తున వెంటిలేటర్ల సేకరణ,
ఐసొలేషన్ వార్డులుగా రైలు బోగీలు
సైనిక ఆస్పత్రులూ రెడీ n ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ రోగుల...
గోషామహల్లో వైద్యసేవల కోసం ప్రత్యేక వాహనాలు
మన తెలంగాణ/గోషామహల్: కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడంతో భాగంగా రాష్ట్రంలో లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో గోషామహల్ నియోజకవర్గంలోని పరిధిలోని ప్రజలకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తినా వెంటనే తన దృష్టికి తీసుకువస్తే సత్వర...
అన్నపూర్ణ క్యాంటిన్లలో ఉచిత భోజనం
హైదరాబాద్: కరోనా నియంత్రణ కోసం ప్రభుత్వం విధించిన లాక్డౌన్తో పేదప్రజలకు, ప్రైవేటు హాస్టల్స్లో ఉంటున్న విద్యార్థులకు, ఒంటరి వృద్ధులకు ఇబ్బందులు కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్నపూర్ణ క్యాంటిన్లను పునరుద్ధరించింది. జిహెచ్ఎంసి పరిధిలో 150...