Home Search
మంత్రి హరీశ్ - search results
If you're not happy with the results, please do another search
మీ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి?
సంగారెడ్డి : రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి టి,హరీశ్ రావు రాష్ట్ర సరిహద్దు కర్ణాటకలోని ఓ గ్రామస్థులతో ముచ్చటించారు. సంగారెడ్డి జిల్లా నారాయణ ఖేడ్ నియోజకవర్గం కర్సిగుత్తిలో గిరిజన బాలికల రెసిడెన్షియల్ పాఠశాల...
భవిష్యత్ తరాలకు మొక్కలే తరగని ఆస్తి
సిద్దిపేట: దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పచ్చదనం కోసం ఏటా బడ్జెట్లో 10శాతం నిధులు కేటాయించేలా ప్రత్యేక చట్టం తీసుకొచ్చిన ఘనత సిఎం కెసిఆర్దేనని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు...
సిద్దిపేటకు ఆటో డ్రైవర్లే బ్రాండ్ అంబాసిడర్లు
* సొంత ఇల్లు తాకట్టు పెట్టి.. ఆర్థిక భరోసా కల్పిస్తున్నా..
* ఆటోవాల జీవితాల్లో మార్పు కోసమే కొత్త సొసైటీ ఏర్పాటు
* భవిష్యత్లో ఆటో గ్యారేజ్ ఏర్పాట్లు చేస్తా
* ఆటోడ్రైవర్ల ప్రవర్తనపైనే సిద్దిపేట భవిష్యత్
సిద్దిపేట:...
స్వయం ఉపాధి పథకాలకు దరఖాస్తులు ఆహ్వానం
సిద్దిపేట: జిల్లా షెడ్యూల్డ్ కులాల సేవా సహకార అభివృద్ధి సంస్థ ద్వారా షెడ్యూల్ కాస్ట్ కార్యాచరణ పథకం 2020-21 కింద స్వయం ఉపాధి పథకాల కోసం ఎస్సీ యువత నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు...
సిద్దిపేట డబుల్ బెడ్రూం కాలనీ దేశానికే ఆదర్శం
సిద్దిపేట: దేశంలోనే సిద్దిపేట డబుల్బెడ్రూం ఇండ్ల కాలనీ ఆదర్శంగా నిలుస్తుందని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. ఆదివారం కెసిఆర్నగర్ కాలనీలో 168 మంది లబ్దిదారులకు డబుల్బెడ్రూం ఇండ్ల పట్టాలతో పాటు...
నిరుపేద ముఖాల్లో చిరునవ్వే సిఎం కెసిఆర్ లక్ష్యం
* కట్టిన ఇల్లు.. పెట్టిన పొయ్యి, కొత్త బట్టలతో కొత్తింట్లోకి ఆహ్వానం
* బహిరంగ మార్కెట్లో రూ. 15లక్షల విలువ
* ఇండ్లను కాపాడుకునే బాధ్యత లబ్దిదారులదే
* కిరాయికి ఇచ్చినా.. అమ్ముకున్నా.. స్వాధీనం చేసుకుంటాం
సిద్దిపేట: నిరుపేదల...
రాష్ట్రంలో తొలి క్రైస్తవ భవన్ సిద్దిపేటలోనే
చర్చిల నిర్మాణం, మరమ్మతులకు ప్రభుత్వ పరంగా సాయం
అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలన్నదే కేసీఆర్ లక్షం
దేశంలో ఎక్కడా లేని విధంగా నిరుపేద క్రైస్తవులకు దుస్తుల పంపిణీ
సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో హైదరాబాద్లో క్రిస్టియన్...
రాష్ట్రంలోనే తొలి క్రైస్తవ భవన్ సిద్దిపేటలోనే
సిద్దిపేట: రాష్ట్రంలోనే తొలి క్రైస్తవ భవన్ నిర్మాణం సిద్దిపేటలోనే నిర్మాణమైందని రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని కొండా భూదేవి ఫంక్షన్ హాల్లో జరిగిన క్రిస్మస్...
త్వరలో సిద్ధిపేటకు ఎయిర్ పోర్ట్: సిఎం కెసిఆర్
సిద్ధిపేట: జిల్లా పర్యటనలో భాగంగా దుద్దెడలో ఐటి టవర్ కు ముఖ్యమంత్రి కల్వకుంట్ల కె చంద్రశేఖర్ రావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్ మాట్లాడుతూ.. సిద్ధిపేట చాలా డైనమిక్ ప్రాంతమని,...
దిగ్బంద్ దిగ్విజయం
రాజీలేని పోరు.. రాష్ట్రంలో ప్రశాంతంగా విజయవంతంగా జరిగిన భారత్ రైతుబంద్
కేంద్రం వ్యవసాయ నల్ల చట్టాలు రద్దు చేసే వరకు ఉవ్వెత్తున ఉద్యమం కొనసాగిస్తాం
ఢిల్లీలో పోరాడుతున్న రైతులు ఒంటరి వారు కాదు
నిరసన ప్రజల ప్రజాస్వామిక...
సిద్దిపేట జిల్లాకు ఐటి టవర్
సిద్దిపేట: రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి, సిద్దిపేట ఎంఎల్ఎ తన్నీరు హరీశ్రావు కృషి ఫలితం, సిఎం కెసిఆర్ సహకారంతో సిద్దిపేట జిల్లాకు ఐటీ టవర్ మంజూరైంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన...
నోముల మృతికి సిఎం సంతాపం
హైదరాబాద్: టిఆర్ఎస్ ఎంఎల్ఎ నోముల నర్సింహయ్య మృతి పట్ల సిఎం కెసిఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నోముల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. జీవితాంతం ప్రజల కోసం పనిచేసిన నేతగా...
దుబ్బాక ప్రశాంతం
82.61% పోలింగ్
పోలింగ్ కేంద్రాలకు బారులుతీరిన ఓటర్లు
89 సమస్యాత్మక కేంద్రాల్లో పటిష్ట భద్రత
చివరి గంటలో పిపిఇ కిట్లు ధరించి ఓటేసిన కొవిడ్ రోగులు, 10న కౌంటింగ్
మన తెలంగాణ/హైదరాబాద్ : దుబ్బాక ఎన్నికల్లో తీవ్ర ఉద్రిక్తత...
ముగిసిన ప్రచారం.. మూగబోయిన మైకులు
సిద్దిపేట: దుబ్బాక ఎన్నికల ప్రచారం పర్వం ఆదివారం ముగిసింది. గత నెల రోజులుగా ప్రధాన పార్టీల అభ్యర్థుల ప్రచారంతో, మైకులతో హోరెత్తిన దుబ్బాక గల్లీలు మూగబోయాయి. సాయంత్రం ఐదుగంటల నుంచి దుబ్బాక నియోజకవర్గంలో...
కారు.. కెసిఆర్ వైపు నిలబడండి
తొగుట: కాంగ్రెస్, బీజేపీలకు ఓటు ఎందుకు వేయాలో ఆలోచించాలని ప్రజలంతా కారు.. కేసీఆర్ వైపు ఉండాలని రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. గురువారం తొగుట మండలం ఘనపూర్, గుడికందులలో...
ఇంట్లో వాళ్లు ఎవరో.. బయటివాళ్లు ఎవరో ఆలోచించండి
దుబ్బాక: ఎన్నికలు అయిపోగానే కాంగ్రెస్, బీజేపీ వాళ్లు కనిపించరని.. ఇంట్లో వాళ్లు ఎవరో.. బయటివాళ్లు ఎవరో ప్రజలు ఆలోచించి ఓటెయ్యాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరుహరీశ్రావు అన్నారు. బుధవారం దుబ్బాక నియోజకవర్గం...
ఝూటా పార్టీలను నమ్మకండి
దుబ్బాక: ఎన్నికలపుడు వచ్చి మాయ మాటలు చెప్పే ఝూటా పార్టీలను నమ్మవద్దని, ఎల్లప్పుడూ ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకునే గులాబీ జెండాకు అండగా ఉండాలని రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి తన్నీరు హరీశ్రావు...
ప్రజాసేవలో ఉన్నది టిఆర్ఎస్ పార్టీనే
దౌల్తాబాద్: ఉద్యమ కాలం నుంచి నేటి వరకు ప్రజా సేవలో ఉన్నది టీఆర్ఎస్ పార్టీ మాత్రమేనని రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. శనివారం దౌల్తాబాద్ ముబారస్పూర్ లో మెదక్...
రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి భూమి పూజ చేసిన కెటిఆర్
శంకర్ పల్లి: రంగారెడ్డి జిల్లాలోని శంకర్ పల్లి కొండకల్ వద్ద 100 ఎకరాల్లో 8 వందల కోట్ల వ్యయంతో చేపట్టిన మేధా రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి తెలంగాణ ఐటి, మున్సిపల్ శాఖ మంత్రి...
ఎవరిది పైచేయి?
డిప్యూటీ సిఎం, పిసిసి చీఫ్ పదవులనుంచి తొలగింపు
ఆయన వర్గీయులకూ పదవులనుంచి ఉద్వాసన
ప్రకటించిన కాంగ్రెస్ ప్రతినిధి సుర్జేవాలా
గవర్నర్ను కలిసిన గెహ్లోట్
రెండో రోజూ సిఎల్పికి డుమ్మాకొట్టిన సచిన్ పైలట్
జైపూర్: రాజస్థాన్లో రాజకీయాలు మంగళవారం మరింత రసవత్తరంగా...