Home Search
వ్యాక్సిన్ - search results
If you're not happy with the results, please do another search
దేశాల వారీగా కరోనా వివరాలు….
న్యూఢిల్లీ: కరోనా కరాళ నృత్యం చేస్తోంది. రోజురోజుకు కరోనా బాధితుల సంఖ్య పెరుగుతునే ఉంది.. కానీ, వ్యాక్సిన్ మాత్రం రావడంలేదు. అమెరికా, బ్రెజిల్, ఇండియా దేశాలను కరోనా కలవరపెడుతోంది. కరోనా ధాటికి ఇండియాలోని...
కరోనా వైరస్కు భారతీయ టీకా?
కరోనా మహమ్మారి కల్లోలం రేపుతోంది. దాని మూలాలు అంతుచిక్కట్లేదు. దాన్నుంచి తేరుకోవడం, ఆ మహమ్మారి అంతు చూడటం ఇప్పుడు విశ్వ మానవాళి ముందున్న పెను సవాలు. కరోనా వైరస్కు వ్యాక్సిన్ (టీకా) కనుగొనడానికి...
భారత్ లో పెట్టుబడులు పెట్టాలి: మోడీ
ఢిల్లీ: భారత్లో పెట్టుబడులు పెట్టాలని ప్రధాని నరేంద్ర మోడీ వివిధ దేశాల ప్రతినిధులకు సూచించారు. ఇండియన్ గ్లోబల్ వీక్-2020లో 30 దేశాల ప్రతినిధులతో మోడీ చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు....
సింగపూర్ ప్రభుత్వం రద్దుకు ప్రధాని లీ సిఫార్సు
సింగపూర్ : కరోనా మహమ్మారితో దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైన నేపథ్యంలో ఐదేళ్ల పాటు కొత్త ప్రభుత్వం కొలువుతీరేందుకు వీలుగా దేశంలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించినట్లు సింగపూర్ ప్రధాని లీ సీన్...
హెటిరో, సిప్లాలకు రెమ్డెసివర్ కాంట్రాక్టు
న్యూఢిల్లీ : యాంటివైరల్ డ్రగ్ రెమ్డెసివర్ ఉత్పత్తికి హెటిరో, సిప్లాలకు భారత ఔషధ నియంత్రణ సంస్థ అనుమతిని ఇచ్చింది. కరోనా వైరస్ చికిత్సకు రెమ్డెసివర్ బాగా పనిచేస్తోందని నిర్థారణ అయింది. ఈ దశలో...
వైద్యులే ప్రాణ రక్షకులు
లాక్డౌన్తో దేశంలో వేల మంది నిరుద్యోగులయ్యారు. లక్షల కార్మికులకు, శ్రమ జీవులకు ఉపాధి లేకుండాపోయింది. ఉద్యోగులకు జీతం సగం కోత పడింది. సీనియర్ సిటిజన్లయిన పెన్షనర్లకు కూడా సగం పెన్షన్ కోత పడింది....
క్లోరోక్విన్ ప్రాణాంతకమని చెప్పలేం
బోస్టన్/న్యూఢిల్లీ : కోవిడ్ రోగులపై హైడ్రోక్లోరోక్విన్ (హెచ్సిక్యూ) వాడకం వల్ల దుష్పలితాల అంశం వివాదాస్పదం అయింది. ఈ మలేరియా మందు వాడకంతో కరోనా వైరస్ రోగులు ఎక్కువగా చనిపోతున్నారనే వైద్య నివేదికను లాన్సెట్...
మార్కెట్లకు జోష్
బ్యాంక్ స్టాక్స్ అండతో దూసుకెళ్లిన సూచీలు
996 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
14 శాతం పెరిగిన యాక్సిస్ బ్యాంక్ షేరు
న్యూఢిల్లీ : దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస నష్టాలకు బ్రేక్ పడింది. బుధవారం బ్యాంకింగ్, ఫైనాన్స్...
కరోనా ఉధృతి అంతగా లేదు
లాక్డౌన్ నిబంధనలు సడలించినా పెద్దగా ప్రభావం కనిపించడంలేదు
ప్రజలు భయోత్పాతానికి గురికావద్దు
భవిష్యత్తులో కేసులు పెరిగినా వైద్యశాఖ సిద్ధంగా ఉంది
ప్రజలు వ్యక్తిగత జాగ్రత్తలు పాటించాలి :ఉన్నత స్థాయి సమీక్షలో సిఎం కెసిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా...
2021 వరకూ మనతోనే కరోనా..
న్యూఢిల్లీ: కరోనా వైరస్ 2021 వరకూ మనతోనే ఉంటుందని ప్రపంచస్థాయి ప్రముఖ ఆరోగ్య నిపుణులిద్దరు తెలిపారు. వైరస్ ఇప్పట్లో తొలిగిపోదని, ఈ దశలో మనం చేయాల్సింది దీని వ్యాప్తిని కట్టడి చేయడమే అని...
హారన్
కంటైన్మెంట్లు తప్ప రాష్ట్రమంతా గ్రీన్జోన్
నేటి నుంచి జిల్లాల మధ్య బస్సులు
జిల్లాల నుంచి హైదరాబాద్ జెబిఎస్ వరకు ఆర్టిసి
ఆటోలు(1+2), ట్యాక్సీ, ప్రైవేటు కార్ల(1+3)కు అనుమతి
కంటైన్మెంట్లలో తప్ప దుకాణాలు, హెయిర్ సెలూన్లకు ఒకే
ప్రభుత్వ, ప్రైవేటు ఆఫీసులు,...
కరోనా రోగులకు ఆశాకిరణం ‘ఇంటర్ ఫెరాన్’
టొరంటో : ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా మహమ్మారిని ఎలాగైనా నిర్మూలించాలన్న పట్టుదలతో అనేక దేశాల శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ను రూపొందించడానికి ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. మరికొందరు పరిశోధకులు ప్రస్తుతం వివిధ వైరస్ వ్యాధులకు వాడుతున్న ఔషధాలు...
శ్రామిక్కు ‘ఎస్’.. ప్యాసింజర్కు ‘నో’
రైళ్లతో కరోనా రవాణా.. ఇప్పుడే నడుపొద్దు
ప్రయాణికుల ట్రైన్లను పునరుద్ధ్దరిస్తే వైరస్ను కంట్రోల్ చేయలేం
వలస కూలీలను వెళ్లనియ్యకపోతే ఆందోళనలు తలెత్తుతాయి
ఇంటికెళ్లొస్లే వాళ్లే నిమ్మల పడుతారు, శ్రామిక రైళ్ల నిర్ణయం భేష్
కరోనాతో రాష్ట్రాల ఆర్థికపరిస్థితి దారుణంగా...
అప్పులను రీ షెడ్యూల్ చేయాలి.. మోడితో వీడియో కాన్ఫరెన్స్లో సిఎం కెసిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్: కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా దేశంలో నిలిపేసిన ప్రయాణికుల రైళ్లను ఇప్పుడే పునరుద్ధరించవద్దని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ప్రధానమంత్రి నరేంద్ర మోడికి విజ్ఞప్తి చేశారు. ప్రధాని మోడి సోమవారం అన్ని...
Cartoon 10-05-2020
కరోనా వైరస్ కి వ్యాక్సిన్ వచ్చిందనీ....
ఒకటే పుకార్లు
కరోనాతో సహజీవనం తప్పదు
వ్యాక్సిన్ వచ్చేంతవరకు వదిలేలాలేదు
సీజనల్ వ్యాధులపై జాగ్రత్తగా ఉండండి
యాక్షన్ ప్లాన్కు సూచనలిస్తూ మున్సిపల్ కమిషనర్లు, అడిషనల్ కలెక్టర్లతో మంత్రి కెటిఆర్ వీడియో కాన్ఫరెన్స్
మన తెలంగాణ/హైదరాబాద్ : ఇప్పట్లో కరోనా వైరస్ మనల్ని వదిలి పెట్టే...
హైదరాబాద్ విమానాశ్రయానికి తొలిసారిగా ఎయిరోఫ్లోట్ ఫ్రెయిటర్ సర్వీస్ రాక
50 టన్నుల కార్గో మాస్కోకు తరలింపు
మన తెలంగాణ/ హైదరాబాద్: జిఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మొట్టమొదటిసారిగా రష్యాకు చెందిన అతి పెద్ద కమర్షియల్ కార్గో సర్వీస్ ఎయిరోఫ్లోట్ ఫ్రెయిటర్ విమానం దిగింది. మే...
29 దాకా లాక్డౌన్
రాష్ట్రంలో మరోసారి పొడిగింపు
కేంద్రం సడలింపులు నేటి నుంచి అమలు, కర్ఫూ యథాతథం
15న లాక్డౌన్పై మళ్లీ సమీక్షిస్తాం, ప్రజా రవాణాపై అప్పుడే నిర్ణయం
ఆగస్టులో వ్యాక్సిన్
అదే జరిగితే మనమే దేశానికి ఆదర్శం
కరోనా కొత్త కేసులు 11...
సిఎం సహాయనిధికి భారత్ బయోటెక్ రూ.2 కోట్ల విరాళం
మనతెలంగాణ/హైదరాబాద్: కరోనా వైరస్ను కట్టడి నిమిత్తం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు తమవంతు సాయంగా భారత్ బయోటెక్ కంపెనీ రూ.2 కోట్ల భారీ విరాళాన్ని ముఖ్యమంత్రి సహాయనిధికి అందించింది. దీనికి సంబంధించిన చెక్కును కంపెనీ...
రాష్ట్రంలో రక్తం నిల్వల సమస్య లేదు: మంత్రి శ్రీనివాస్ గౌడ్
హైదరాబాద్: నగరంలోని నారాయణగూడ ఐపిఎంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. పర్యాటకశాఖ అభివృద్ధి సంస్థ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో తలసేమియా భాధితుల...