Monday, April 29, 2024
Home Search

వ్యాక్సిన్ - search results

If you're not happy with the results, please do another search

32 మంది ప్లాస్మా ఇచ్చేందుకు రెడీ

  ప్రభుత్వానికి లేఖ రాసిన హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఓవైసీ మనతెలంగాణ/హైదరాబాద్ : కరోనాతో కోలుకున్న 32 మంది ప్లాస్మా ఇచ్చేందుకు రెడీగా ఉన్నారని హైదరాబాద్ ఎంపి, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ప్రభుత్వానికి లేఖ...

నిపుణుల సలహా మేరకు ప్లాస్మాథెరపీపై ఆలోచిస్తాం: మంత్రి ఈటల

  ప్లాస్మాథెరఫీకి అనుమతి ఇవ్వాలని మంత్రిని కోరిన విర్కో బయోటెక్ సంస్థ మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా రోగులకు ప్లాస్మాథెరఫీ చికిత్సపై నిపుణుల సూచనల మేరకు నిర్ణయం తీసుకుంటామని మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు....

కరోనా ప్రతాపం

  ఒక్క రోజే దేశంలో 909 కొత్త కేసులు, 34 మరణాలు ముంబయి, ఢిల్లీలో భారీగా పెరిగిన మరణాలు తమిళనాడులో వెయ్యి దాటిన బాధితులు రాజస్థాన్‌లోనూ పెరుగుతున్న బాధితులు 11 దేశాలకు హైడ్రాక్సీక్లోరోక్విన్ ఎగుమతి అభివృద్ధి దశలో 40 వ్యాక్సిన్లు :...

కోవిడ్‌తో కొత్త పాఠాలు

  #AskKTR అందరికీ ఇది ఒక కనువిప్పు లాంటిది n లాక్‌డౌన్ కొద్ది రోజులు పొడిగించాలన్నదే నా వ్యక్తిగత అభిప్రాయం n వ్యాక్సిన్ వచ్చేంత వరకు అంతర్జాతీయ రాకపోకలు అసాధ్యం n వైరస్ కట్టడికి గట్టి...

బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి ఇక నేరం

  కరోనా కట్టడి కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం పాన్, గుట్కా, పొగాకు ఉత్పత్తులు నిషేధం ప్రత్యేక బృందాలతో నిత్యం మానిటరింగ్ మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక...
corona

గాంధీ ఆసుపత్రిలో చికిత్స అద్భుతంగా ఉంది

వైద్య సిబ్బందికి సలామ్ కొవిడ్ 19 రోగులు ఆందోళన చెందవద్దు ప్రభుత్వం మెరుగైన సౌకర్యాలు కల్పిస్తోంది ప్రజలు బాధ్యతగా లాక్‌డౌన్‌కు సహకరించాలి మన తెలంగాణ ఇంటర్వులో కరోనా బాధితుడు 16 అఖిల్ వెల్లడి   మన తెలంగాణ /హైదరాబాద్: “ప్రభుత్వ...

సర్కారు ఆసుపత్రులకు సలామ్

  కరోనా కట్టడిలో సర్కారు దవాఖానాల తడాఖా ‘నేను రాను’ నుంచి ‘నేను వస్తా’ దాకా.. ప్రపంచానికి నిద్ర లేకుండా చేస్తున్న కరోనా మహమ్మారిని ప్రభుత్వాసుపత్రుల వైద్యంతోనే కట్టడి చేయడంలో ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రభుత్వం సఫలీకృతమయ్యే...

48 గంటల్లో వైరస్‌ను చంపేస్తుందట!

  కరోనా చికిత్సలో ‘ఐవర్‌మెక్టిన్’ డ్రగ్ అద్భుతంగా పని చేస్తుంది శుభవార్త చెప్పిన ఆస్ట్రేలియా శాస్త్రజ్ఞులు వాషింగ్టన్: కనిపించని శత్రువు కరోనా మహమ్మారితో పోరాటం చేస్తున్న ప్రపంచ దేశాలకు ఆస్ట్రేలియాకు చెందిన కొందరు పరిశోధకులు చల్లని వార్త...
7665 new Covid 19 cases reported in andhra pradesh

59కి చేరిన కరోనా కేసులు

  శుక్రవారం ఒక్క రోజు 14 పాజిటివ్‌లు విదేశీయులు స్వచ్ఛందంగా వివరాలు తెలపాలి మన తెలంగాణ /హైదరాబాద్ : రాష్ట్రంలో రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా శుక్రవారం ఒక్క రోజులో 14...
Corona Virus

తొమ్మిదికి చేరిన కరోనా మృతులు

  హైదరాబాద్: కరోనాతో ఇప్పటివరకు తొమ్మిది మంది మృతి చెందినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. కోల్‌కతాలో 55 ఏళ్ల వ్యక్తి కరోనాతో మృతి చెందాడు. దేశంలో కరోనా బాధితుల సంఖ్య 415కి చేరింది....

రూ.1700 కోట్లతో మంచినీరు

  పట్టణాలు, శివారు గ్రామాలలో మంచినీటికి కొరత లేకుండా ప్రత్యేక ప్రణాళికలు, పకడ్బందీ చర్యలు, పల్లె ప్రగతి మాదిరిగానే పట్టణ ప్రగతిని విజయవంతం చేశాం. ఒక్క రూపాయి అవినీతికీ అవకాశం లేకుండా త్వరలో టిఎస్...
Sanofi delegation Meet with Minister KTR

తెలంగాణ పారిశ్రామిక విధానాలు భేష్

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి తారకరామారావుతో ప్రముఖ ఫార్మా దిగ్గజం కంపెనీ సనోఫి అంతర్జాతీయ భాగస్వామ్యాల అధిపతి ఫ్యాబ్రిస్ జియోఫ్రాయ్ (Fabrice Geoffroy), అన్నపూర్ణ దాస్ ఇండియా, సౌత్ ఏషియా...
coronavirus

కరోనాపై భారతీయులు ఆందోళన చెందొద్దు

న్యూఢిల్లీ: కరోనా వైరస్ పాజిటివ్ లక్షణాలు కలిగిన నలుగురైదుగురు తమకు తామే కోలుకోగలుగుతారని, వైరస్ వ్యాప్తిపై దేశ ప్రజలు భయాందోళనలు చెందనక్కర లేదని భారతీయ పరిశోధకురాలు, శాస్త్రవేత్త గగన్‌దీప్ కాంగ్ గురువారం నిబ్బరం...

ఆసియాలోనే అతిపెద్ద లైఫ్‌సైన్సెస్ క్లస్టర్‌గా జీనోమ్ వ్యాలీ

  విస్తరణకు 2.0 మాస్టర్‌ప్లాన్ రెడీ పరిశ్రమను 50 నుంచి 100 బిలియన్ డాలర్లకు పెంచడానికి కృషి ఈ దశాబ్దంలో 4లక్షల ఉద్యోగాల కల్పన, రూ. 170 కోట్ల పెట్టుబడితో వస్తున్న సింజీన్ జాతీయ ఫార్మా...

వైద్యానికి నైవేద్యం

  రూ. 69,000 కోట్లు కేటాయింపు ప్రధాని జన ఆరోగ్యయోజన (పిఎంజెఎవై) కే రూ.6400 కోట్లు ఆయుష్మాన్ భారత్‌లో కృత్రిమ మేధస్సుతో వైద్యసేవలు మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడి న్యూఢిల్లీ : వైద్య రంగానికి...
TRS Party General Body Meeting on Sep 7

పాడి రైతులకు ప్రభుత్వం అండగా ఉంది: తలసాని

మన తెలంగాణ/యాదాద్రిభువనగిరి: రాష్ట్రంలోని పాడి రైతులకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉందని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. పాడి రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని రూ.4 ఇన్‌సెంటివ్ ఇచ్చిన దయగల...
Coronavirus

80కి చేరిన కరోనా వైరస్‌ మృతుల సంఖ్య…

బీజింగ్: చైనాలో కరోనా వైరస్ మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ వైరస్ బారినపడి ఇప్పటివరకు 80 మంది మృతి చెందారు. చైనాలో మొత్తం 2,744 మంది బాధితులు ఈ వైరస్ బారినపడి,...

Latest News