Home Search
టీమిండియా - search results
If you're not happy with the results, please do another search
దీపక్ అదరహా.. లంకపై భారత్ ఘన విజయం
దీపక్ అదరహా..
సూర్య మెరుపులు, లంకపై టీమిండియా ఘన విజయం, సిరీస్ సొంతం
కొలంబో: దీపక్ చాహర్ ఆల్రౌండ్షోతో అదరగొట్టడంతో శ్రీలంకతో మంగళవారం జరిగిన రెండో వన్డేలో భారత్ మూడు వికెట్ల తేడాతో చిరస్మరణీయ విజయం...
39 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన భారత్..
కొలంబో: ప్రేమదాస స్టేడియం వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో భారత్ రెండు కీలక వికెట్లు కోల్పోయింది. శ్రీలంక నిర్దేశించిన 276 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. మూడు...
సిరీస్పై భారత్ కన్ను
సిరీస్పై భారత్ కన్ను
లంకకు పరీక్ష, నేడు రెండో వన్డే
కొలంబో: తొలి మ్యాచ్లో అద్భుత విజయం సాధించిన టీమిండియా మంగళవారం శ్రీలంకతో జరిగే రెండో వన్డేకు సమరోత్సాహంతో సిద్ధమైంది. ఈ మ్యాచ్లోనూ గెలిచి సిరీస్ను...
అదరగొట్టిన గబ్బర్ సేన
కొలంబో: శ్రీలంకతో ఆదివారం జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో సిరీస్లో 1-0 ఆధిక్యాన్ని అందుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక 50...
తొలివన్డేలో భారత్ ఘనవిజయం
కొలంబో: ఆతిథ్య శ్రీలంక జట్టుతో జరిగిన తొలి వన్డేలో భారత్ ఘనవిజయం సాధించింది. లంక నిర్దేశించిన 263 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 36.4 ఓవర్లలోనే కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది....
ధనాధన్ బ్యాటింగ్.. విజయం దిశగా భారత్
కొలంబో: ఆతిథ్య శ్రీలంక జట్టుతో జరుగుతున్న తొలి వన్డేలో భారత బ్యాట్స్ మెన్లు చెలరేగి ఆడుతున్నారు. లంక నిర్దేశించిన 263 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఓపెనర్లు శుభారంభాన్ని అందించారు. ముఖ్యంగా...
తొలి వన్డే: భారత్ టార్గెట్ 263
కొలంబో: టీమిండియాతో జరుగుతున్న తొలి వన్డేలో ఆతిథ్య శ్రీలంక జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 262 పరుగులు చేసింది. దీంతో శ్రీలంక జట్టు, టీమిండియాకు 263 పరుగుల లక్ష్యాన్ని...
సమరోత్సాహంతో గబ్బర్ సేన
నేడు శ్రీలంకతో తొలి వన్డే
కొలంబో: భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత అరుదైన సిరీస్కు శిఖర్ ధావన్ సారథ్యంలోని యువ జట్టు సిద్ధమైంది. సీనియర్లు లేకుండానే శ్రీలంకతో జరిగే వన్డే సిరీస్లో టీమిండియా తలపడనుంది....
కోహ్లి సేనకు ఊరట
లండన్: ఇంగ్లండ్ సిరీస్ ఆరంభానికి ముందు టీమిండియాకు భారీ ఊరట లభించింది. భారత క్రికెటర్లకు నిర్వహించిన ఆర్టిపిసిఆర్ పరీక్షల్లో అందరికి నెగెటివ్ వచ్చిందని సమాచారం. ఇప్పటికే కరోనా బారిన పడిన వికెట్ కీపర్...
ఆత్మవిశ్వాసం లోపించింది: మహ్మద్ కైఫ్
ముంబై: గతంతో పోల్చితే ప్రస్తుతం టీమిండియాలో ఆత్మవిశ్వాసం సన్నగిల్లిన విషయం స్పష్టంగా కనిపిస్తోందని భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ అభిప్రాయపడ్డాడు. కోహ్లి సారథ్యంలోని భారత జట్టులో సరైన స్పష్టత లేదనే విషయాన్ని...
ఓపెనర్లు ఆ ఇద్దరే
కొలంబో: పరిమిత ఓవర సిరీస్ల కోసం శ్రీలంక పర్యటనలో ఉన్న యువ భారత జట్టు కూర్పుపై ఒక స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది. ఓపెనర్లుగా సారథి శిఖర్ ధావన్, యువ ఆటగాడు పృథ్వీషాల పేర్లు...
1983 వరల్డ్ కప్ ఆటగాడు యశ్పాల్ శర్మ కన్నుమూత
ఢిల్లీ: టీమిండియా మాజీ క్రికెటర్ యశ్పాల్ శర్మ (66) కన్నుమూశారు. మంగళవారం 7.40 సమయంలో గుండె పోటు రావడంతో తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. 1983 వరల్డ్ కప్ లో టీమిండియా...
శ్రీలంక క్రికెటర్లకు నెగటివ్..
కొలంబో: శ్రీలంక క్రికెట్ జట్టు ఊపిరి పీల్చుకుంది. క్రికెట్ బృందంలోని ఇద్దరికి కరోనా బారిన పడడంతో ఆటగాళ్లందరినీ రెండు రోజుల క్రితం ఐసొలేషన్కు తరలించిన విషయం తెలిసిందే. తాజాగా ఆదివారం వీరికి నిర్వహించిన...
హర్భజన్ దంపతులకు పుత్రోత్సాహం
హైదరాబాద్ : టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ మరోసారి తండ్రి అయ్యాడు. ఆయన భార్య గీతా బస్రా మగపిల్లాడికి జన్మనిచ్చింది. ఈ విషయాన్ని హర్భజన్ సింగ్ తన ఇంస్టాగ్రామ్ వేదికగా తెలియజేశాడు....
మైదానంలో హర్లీన్ డియోల్ సూపర్ క్యాచ్
నార్తాంప్టన్ :ఇంగ్లండ్తో జరిగిన వుమెన్ తొలి టి20 మ్యాచ్లో హర్లిన్ డియోల్ అద్భుతమైన క్యాచ్తో ఆకట్టుకుంది. లాంగ్ ఆఫ్ బౌండరీ వద్ద హర్లీన్ క్యాచ్ అందుకున్న తీరు ఆ మ్యాచ్కే హైలెట్. నిజానికి...
భవిష్యత్తు సారథి రిషబే
యువరాజ్ జోస్యం
న్యూఢిల్లీ: భవిష్యత్తులో టీమిండియా సారథ్య బాధ్యతలు చేపట్టే అవకాశాలు యువ సంచలనం రిషబ్ పంత్కే అధికంగా ఉన్నాయని భారత మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ జోస్యం చెప్పాడు. కొంతకాలంగా రిషబ్ ఆటను...
కౌంటీ మ్యాచ్ బరిలో అశ్విన్?
లండన్: ఇంగ్లండ్తో టెస్టు సిరీస్కు ముందు టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఓ కౌంటీ మ్యాచ్ ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్నీ అనుకున్నట్టు జరిగితే జులై 11న సర్రే జట్టు తరఫున...
మహేంద్ర బాహుబలి…. హ్యాపీ బర్త్ డే
హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ 40వ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నాడు. కెప్టెన్గా ధోనీ ఎన్నో రికార్డులు సృష్టించాడు. రెండు వరల్డ్ కప్లతో పాటు మూడు ఐసిసి...
మిథాలీకి అగ్రస్థానం
దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి మంగళవారం తాజాగా ప్రకటించిన మహిళల వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో టీమిండియా కెప్టెన్ మిథాలీ రాజ్ టాప్ ర్యాంక్కు చేరుకుంది. ఏడో ర్యాంక్తో సిరీస్ను మొదలు పెట్టిన మిథాలీ...
మహిళల క్రికెట్లో మిథాలీ రాజ్ రికార్డు
అయినా పరుగుల దాహం తీరలేదన్న వెటరన్
లండన్: టీమిండియా మహిళా జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా చరిత్ర సృష్టించింది. శనివారం రాత్రి ఇంగ్లండ్తో జరిగిన మూడో...