Tuesday, May 28, 2024
Home Search

మహమ్మారి కరోనా - search results

If you're not happy with the results, please do another search
Revanth Reddy, CM KCR

సిఎంకు రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ

మన తెలంగాణ/హైదరాబాద్: కరోనా వల్ల ఆరుగురు చనిపోవడం కలవరపెడుతోందని, కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు మరికొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటూ కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎంపి రేవంత్‌రెడ్డి.. సిఎం...

అమ్మ లాలన.. తండ్రి పాలన

  సంక్షోభ సమయంలో సమర్థ నాయకత్వం అభివృద్ధి, సంక్షేమంలో దేశానికే రోల్ మోడల్‌గా జనరంజక పాలన అందిస్తూనే కరోనా లాంటి సంక్షుభిత పరిస్థితులను తనదైన శైలి, వ్యూహాలతో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అధిగమించడాన్ని దేశమంతా...

వాహనదారులకు మంత్రి హరీశ్ మందలింపు

  మూడు వాహనాలను సీజ్ చేయించిన మంత్రి మన తెలంగాణ/ సిద్దిపేట ప్రతినిధి : కరోనా నేపథ్యంలో రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించినప్పటికీ రోడ్లపై తిరుగుతున్న వాహనదారులను ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు మందలించారు. రోడ్లపై...
annapurna canteen

నిజమాబాద్‌లో అన్నదానం తిరిగి ప్రారంభించిన కల్వకుంట్ల కవిత

జిల్లాకలెక్టర్‌తో సంప్రదించి సిబ్బందికి పాసులు సామాజిక దూరం ఖచ్చితంగా అమలు రోజుకు 14 వందల మందికి పైగా అందుతున్న ఉచిత భోజనం   మనతెలంగాణ/హైదరాబాద్: జనతాకర్ఫూ సందర్భంగా విరామం ఇచ్చిన అన్నదాన కార్యక్రమాన్ని నిజమాబాద్ జిల్లాలో జాగృతి...

చిరంజీవి ఆధ్వర్యంలో ‘సి.సి.సి. మన కోసం’

  కరోనా మహమ్మారి ప్రభావం వివిధ రంగాలపై తీవ్రంగా పడింది. దీని బారి నుండి ప్రజలను కాపాడటానికి ఇప్పటికే హీరోలు, నిర్మాతలు, దర్శకులు భారీగా విరాళాలు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సంక్షోభం నుండి...

టెస్టులు ఎవరికి అవసరం ?

  కరోనా పరీక్షలపై కేంద్రం స్పష్టత ఢిల్లీ : ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. దగ్గినా.. తుమ్మినా భయపడే పరిస్థితి ఏర్పడింది. సాధారణ జలుబు చేసినా.. కరోనా వైరస్...

ప్రధాని, ఎపి, టిఎస్ సిఎం సహాయనిధులకు విరాళం అందజేసిన జస్టిస్ ఎన్.వి.రమణ

  హైదరాబాద్ : తెలంగాణ, ఎపి ముఖ్యమంత్రుల సహాయనిధికి లక్ష రూపాయల వంతున సుప్రీంకోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ తనవంతు విరాళాన్ని తెలంగాణ భవన్ అధికారి రామ్మోహన్, ఎపి భవన్ అధికారి దేవేందర్‌లకు అందజేశారు....

64 దేశాలకు అమెరికా 174 మిలియన్ డాలర్ల సాయం

  వాషింగ్టన్: కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు అగ్రరాజ్యం అమెరికా వివిధ దేశాలకు ఆర్థిక సాయం ప్రకటించింది. భారత్ సహా 64 దేశాలకు 174 మిలియన్ డాలర్ల ఆర్థిక సహాయాన్ని అందించనున్నట్లు శుక్రవారం ప్రకటించింది....

మన ప్రాణాలు మనమే కాపాడుకోవల్సిన సమయమిది

  మన తెలంగాణ/వికారాబాద్ జిల్లా ప్రతినిధి: కరోనా మహమ్మారిని నిర్మూలించేందుకు ప్రజలు స్వచ్ఛందంగా ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని...

కలిసి కట్టుగా ఎదుర్కొందాం: కపిల్‌దేవ్

  న్యూఢిల్లీ: ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా మహమ్మారిని కలిసికట్టుగా ఎదుర్కొందామని భారత దిగ్గజ క్రికెటర్ కపిల్‌దేవ్ పిలుపు నిచ్చారు. కరోనాను రూపుమాపేందుకు ప్రపంచం మొత్తం ఏకతాటిపై రావాల్సిన అవసరం ఉందన్నారు. అందరూ కలిసి కట్టుగా...

బ్రిట‌న్ ప్ర‌ధానికి క‌రోనా పాజిటివ్

  హైదరాబాద్ : కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలన్నింటిని వణికిస్తోంది. బ్రిట‌న్ ప్ర‌దాని బోరిస్ జాన్స‌న్‌కు క‌రోనా వైర‌స్ సంక్ర‌మించింది. క‌రోనా పరీక్ష‌లో ఆయ‌న పాజిటివ్‌గా తేలారు. క‌రోనా ల‌క్ష‌ణాల‌తో బాధ‌ప‌డుతున్న‌ట్లు ఆయ‌న తెలిపారు....
AP logo

విరాళమిస్తే.. 100 శాతం పన్ను మినహాయింపు

మనతెలంగాణ/అమరావతి: కరోనా మహమ్మారిని నియంత్రణకు వినియోగించేందుకు సిఎం సహాయ నిధికి విరాళాలిస్తే 100శాతం పన్ను మినహాయింపు వర్తిస్తుందని ఎపి రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి వి.ఉషారాణి ఒక ప్రకటనలో తెలిపారు. కరోనా వైరస్...
Owaisi

మసీదులకు వెళ్లకండి… ఇంట్లోనే నమాజు చేయండి: ఒవైసి

  హైదరాబాద్: తెలంగాణలో ముస్లింలంతా కచ్చితంగా లాక్‌డౌన్ పాటించాలని ఎంపి అసదుద్దీన్ ఒవైసి తెలిపారు. కరోనా వేగంగా వ్యాపిస్తుండడంతో ఒవైసి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజలందరి సురక్ష కోసమే లాక్‌డౌన్ ప్రకటించిందన్నారు. మరొక్కసారి...
sanitizers

శానిటైజర్లు అతిగా వాడినా ముప్పే..

సాధారణ సబ్బులు, నీటితో చేతులు కడుక్కోవడమే ఉత్తమం... నిపుణుల హెచ్చరిక   మన తెలంగాణ/హైదరాబాద్: శానిటైజర్లు అతిగా వాడినా ముప్పేనని, సాధారణ సబ్బులు, నీటితో చేతులు కడుక్కోవడమే ఉత్తమోత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి...
Civil Commissioner

లాక్ డౌన్‌కు ముందున్న ధరల ప్రకారం విక్రయించాలి

  మన తెలంగాణ/హైదరాబాద్: లాక్‌డౌన్‌కు ముందున్న ధరల ప్రకారమే నిత్యవసర వస్తువులను విక్రయించాలని పౌరసరఫరాల శాఖ కమిష ర్ సత్యనారాయణరెడ్డి ఆదేశించారు. గురువారం సోమాజీగూడలోని పౌరసరఫరాల భవన్‌లో నిత్యావసర సరుకుల హెూల్ సేల్ వ్యాపారులతో...

గడప దాటొద్దు.. గండం తేవొద్దు

  ఎవరూ.. రోడ్డుపైకి.. రావొద్దు కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు ఈ అర్ధరాత్రి నుంచే 3 వారాల పాటు దేశమంతా లాక్‌డౌన్ విధిస్తున్నాం. చేతులు జోడించి వేడుకుంటున్నా బయటకు వెళ్లే ఆలోచన మానుకోవాలి. జనతా కర్ఫూకి...
harish rao

నిరంతరం పరిశుభ్రతను పాటించండి

కరోనాను ఖతం చేద్దాం.. ఆరోగ్యంగా జీవిద్దాం జనతా కర్ఫూ తరహాలో లాక్‌డౌన్‌ను విజయవంతం చేద్దాం కరోనా వైరస్ సోకకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలి కరోనా నివారణలో మనమే ముందువరుసలో నిలుద్దాం ఎలాంటి నిర్లక్షం...
double bed room

క్వారంటైన్ ఏర్పాటుకు డబుల్ బెడ్‌రూంల ఎంపిక

త్వరితగతిన అన్ని వసతులు సిద్ధం చేయాలి అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి   మన తెలంగాణ/మెదక్ ప్రతినిధి : కరోనా మహమ్మారిని పారద్రోలేందుకు జిల్లా యంత్రాం గం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని, ఇ ందుకు ప్రజలు...
Modi

21 రోజుల పాటు ఆల్ ఇండియా లాక్ డౌన్: ప్రధాని

  ఢిల్లీ: 21 రోజుల పాటు ఆల్ ఇండియా లాక్ డౌన్ పాటించాలని దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ సూచించారు. భారత్ లో కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తుండడడంతో ఈ వైరస్ ను...
Vegetable

టమాట 100, మిర్చి 120

  కూరగాయల ధరలకు అమాంతం రెక్కలు లాక్‌డౌన్ ముసుగులో దోచుకుంటున్న వ్యాపారులు నిత్యావసరాలకు ఇబ్బందిపడ్డ జనం, పలుచోట్ల క్రమశిక్షణ పాటించిన వ్యాపారులు, ప్రజలు అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు : తలసాని మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రపంచవ్యాప్తంగా కరోనా...

Latest News