Friday, May 3, 2024
Home Search

ఆర్ టిసి - search results

If you're not happy with the results, please do another search

విఎల్‌టితో… క్యాబ్‌లలో ప్రయాణానికి భరోసా

  హైదరాబాద్ : ఒంటిరిగా మహిళలు ప్రయాణించాలంటే ఇప్పటికీ ఎక్కడో సంశయం. ఏదో తెలియని భయం, మళ్ళీ గమ్యస్థానం చేరేవరకు మనసులో ఏదో తెలియని భయం. సంబంధిత కంపెనీలు పలు జాగ్రత్తలు తీసుకున్నా అడపాదడపా...
Garlic

పోషకాల వెల్లుల్లి

  ఘాటైన వాసన వెల్లుల్లి సహజ లక్షణం. అందుకే దాన్ని చూడగానే చాలామంది ముక్కు చిట్లీస్తారు. కానీ వెల్లుల్లి లేని వంటిల్లు సాధారణంగా ఉండదు. ఎందుకంటే  ఆ ఘాటే నోరూరించే రుచికి కారణం. ఆ...

పాత బస్సులకు స్వస్తి

  వాటి స్థానంలో అద్దె బస్సులు చేరిక హైదరాబాద్: ఆర్‌టిసిలో పాతబస్సులను తొలిగించేందుకు యాజమాన్యం సిద్ధమైంది. ప్రయాణానికి ఎటువంటి ఇబ్బందులు కలగని పూర్తి కండీషన్‌లో ఉన్న బస్సులు నడిపేందుకు ఈ నిర్ణయం తీసుకోంది. కొత్త బస్సులతో...

మెట్రో కారిడార్-2 రెడీ

  మెట్రో కారిడార్-2కు లైన్ క్లియర్ భద్రతా పత్రం జారీ జెబిఎస్ నుంచి ఎంజిబిఎస్ వరకు తనిఖీలు హైదరాబాద్ : హైదరాబాద్ మె ట్రో రైలు జెబిఎస్ నుంచి ఎంజిబిఎస్ కారిడార్‌కు భద్రతా ధృవీకరణ పత్రాన్ని మెట్రోరైలు...

మరోసారి ఆలోచించండి

సిఎఎ, ఎన్‌ఆర్‌సి, ఎన్‌పిఆర్‌ల్ని రద్దు చేయండి ప్రధాని మోడీకి మమతా బెనర్జీ విజ్ఞప్తి ప్రధానితో భేటీ తర్వాత ఆందోళనలో పాల్గొన్న మమత కోల్‌కతా: పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) పై పునరాలోచించాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీకి చెప్పానని పశ్చిమ...
sankranthi-festival

పల్లెలకు కదులుతున్న నగరం…

హైదరాబాద్: సంక్రాంతి అంటే పల్లె పండుగ.. దాంతో వివిధ చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాల నిమిత్తం పల్లెలను వీడి పట్టణాలకు రోజు అనేక వేల మంది పట్టణాలకు వలస వస్తుంటారు.. కాని ఒక్క పండుగల...
Medaram Jatara

మేడారం జాతరకు బస్సు ఛార్జీలు పెంపు

  హైదరాబాద్: మేడారం జాతర కోసం రాష్ట్రంలోని నలుమూలల నుంచి ఆర్‌టిసి బస్సు సౌకర్యాలు ఏర్పాటుచేసింది. ఫిబ్రవరి 5 నుంచి 8 వరకు మేడారం జాతరకు వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఆర్‌టిసి...
minister-harish-rao

మంత్రి జగదీశ్ రెడ్డిని పరామర్శించిన హరీష్‌రావు

హైదరాబాద్ : అస్వస్థతకు గురైన విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డిని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్‌రావు, రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిలు గురువారం మధ్యాహ్నాం పరామర్శించారు. బంజారాహిల్స్ లోని...

రెండు బస్సులు ఢీ: ఒకరి మృతి…. 36 మంది అయ్యప్ప భక్తులకు గాయాలు

road accident in chittoor district   అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా కాశిపెంట్ల వద్ద బుధవారం తెల్లవారుజామున రెండు బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆర్‌టిసి బస్సు డ్రైవర్ ఘటనా స్థలంలోనే మృతి చెందాడు....

నేడు దేశవ్యాప్త సమ్మె

  కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పిలుపు ఇచ్చిన కార్మిక సంఘాలు, టిఆర్‌టిసి దూరం హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ నేడు(8వ తేదీ) దేశ వ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చినట్టు కేంద్ర కార్మిక...

సంక్రాంతి స్పెషల్ బస్సులకు.. ట్రాఫిక్ సమస్యలు లేకుండా చూడండి

  హైదరాబాద్ : సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఈ సంవత్సరం హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు 4779 అదనపు బస్సులు నడపుతున్నామని వీటికి ట్రాఫిక్ సమస్యలు లేకుండా చూడాలని రంగారెడ్డి రిజినల్ మేనేజర్ బి.వర...

ఎపిలో రోడ్డు ప్రమాదాలు… 30 మందికి గాయాలు

  అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో ఆదివారం తెల్లవారుజామున రెండు వేర్వేరు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. కడప జిల్లా ఎద్దడుగు కనుమ దగ్గర రెండు బస్సులు ఢీకొన్నాయి. ఆర్‌టిసి బస్సును గుజరాత్ టూరిస్ట్ బస్సు ఢీకొట్టింది. ఈ...

ఇసుక లారీకి విద్యార్థి బలి

  స్టూడెంట్స్‌ను తీసుకెళుతున్న ఆటోను ఢీకొట్టడంతో మూడు సార్లు పల్టీ లారీ టైరు కింద తల నుజ్జయి అక్కడికక్కడే మరణించిన అవంత్‌కుమార్ ఆటోను లారీ ఢీకొని విద్యార్థి మృతి ఆరుగురు విద్యార్థులకు గాయాలు బోడుప్పల్ : రోడ్డు ప్రమాదంలో ఓ...

ఉత్తమ్‌కు సిగ్గు లేదు

  కాంగ్రెసోళ్లు రిజర్వేషన్ల గురించి మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంది: తలసాని మేడ్చల్: కాంగ్రెస్ ఎంపి ఉత్తమ్ కుమార్‌రెడ్డి సిగ్గులేకుండా రిజర్వేషన్ల గురించి మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ...

Latest News

భానుడి భగభగ