Monday, April 29, 2024

టిఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థులుగా కెకె, సురేష్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాలకు టిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు, సిఎం కెసిఆర్ ప్రకటించారు. టిఆర్‌ఎస్ పార్టీ నుంచి రాజ్యసభ అభ్యర్థులుగా కె.కేశవరావు, కెఆర్ సురేష్ రెడ్డిని ప్రకటించారు. కెకె, కెఆర్ సురేష్ రెడ్డి శుక్రవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. రాజ్య సభ అభ్యర్థులుగా నిర్ణయించినందుకు కెసిఆర్‌కు కెకె, సురేష్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఇద్దరు అభ్యర్థులను సిఎం కెసిఆర్ అభినందించారు.

 

Rajya Sabha candidates are keshavarao, Suresh Reddy
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News