Wednesday, May 1, 2024
Home Search

అమెరికా - search results

If you're not happy with the results, please do another search
Owaisi

మసీదులకు వెళ్లకండి… ఇంట్లోనే నమాజు చేయండి: ఒవైసి

  హైదరాబాద్: తెలంగాణలో ముస్లింలంతా కచ్చితంగా లాక్‌డౌన్ పాటించాలని ఎంపి అసదుద్దీన్ ఒవైసి తెలిపారు. కరోనా వేగంగా వ్యాపిస్తుండడంతో ఒవైసి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజలందరి సురక్ష కోసమే లాక్‌డౌన్ ప్రకటించిందన్నారు. మరొక్కసారి...
Corona virus

దోమలగూడలో వైద్య దంపతులకు కరోనా

  హైదరాబాద్: తెలంగాణలో దంపతులైన ఇద్దరు వైద్యులకు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు 44కు చేరుకున్నాయి. దోమలగూడలో ఉండే దంపతులైనా డాక్టర్లకు కరోనా సోకిందని రాష్ట్ర వైద్య శాఖ...

కరోనా త్వరలోనే తగ్గుముఖం!

  లండన్: యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి త్వరలోనే దశలవారీగా తగ్గుముఖం పడుతుందని 2013లో రసాయనిక శాస్త్రంలో నోబెల్ బహుమతి గ్రహీత, ప్రముఖ జీవ భౌతిక శాస్త్రవేత్త మైఖేల్ లెవిట్ అంచనా వేశారు....

సంపాదకీయం: కరోనా – ఆర్థిక వ్యవస్థలు

 కరోనా ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న విషయం ప్రత్యేకించి చెప్పుకోవలసిన పని లేదు. ప్రపంచ జనాభాకు ఇది అనుక్షణ చేదు అనుభవంగా మారింది. ముఖ్యంగా ఆసియా, యూరప్ దేశాలపై దీని ప్రభావం తీవ్రంగా ఉంది. ఈ...

వినకపోతే ఖబడ్దార్

  మీ బిడ్డగా రెండు చేతులు జోడించి దండం పెడుతున్నా... ఎవరి కోసమో కాదు.. మన కోసం మన పిల్లల కోసం బతుకు కోసం స్వీయ నియంత్రణ పాటించాలి. లాక్‌డౌన్, కర్ఫూని అంతా కచ్చితంగా...

గడప దాటొద్దు.. గండం తేవొద్దు

  ఎవరూ.. రోడ్డుపైకి.. రావొద్దు కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు ఈ అర్ధరాత్రి నుంచే 3 వారాల పాటు దేశమంతా లాక్‌డౌన్ విధిస్తున్నాం. చేతులు జోడించి వేడుకుంటున్నా బయటకు వెళ్లే ఆలోచన మానుకోవాలి. జనతా కర్ఫూకి...
KCR

షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ పరిస్థితి మనం తెచ్చుకోవద్దు

  హైదరాబాద్ : రాష్ట్రంలో ఇప్పటి వరకు 36 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని సిఎం కెసిఆర్ తెలిపారు. ఎవరికీ సీరియస్ లేదు అందరూ కోలుకుంటున్నారన్నారు. ఒకరు కోలుకున్నారు కాబట్టి 35 కరోనా పాజిటివ్...
Coronavirus

భారత్ @ 511

    వాషింగ్టన్: ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా వైరస్  3,92,336 మందికి సోకగా 17,147 మంది మృత్యువాతపడ్డారు. భారత్‌లో 511 మందికి కోవిద్19 సోకగా 10 మంది చనిపోయారు. ఇండియాలో 37 మంది...

సంపాదకీయం: కరోనా – ప్రజారోగ్యం

ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు అందుకుని ఆదివారం నాడు దేశ ప్రజలంతా స్వచ్ఛంద కర్ఫూ పాటించిన తీరు అపూర్వం, అమోఘం అనిపించింది. ప్రత్యేకించి మన ముఖ్యమంత్రి కెసిఆర్ రెండు చేతులు జోడించి చేసిన...
Tokyo Olympic 2020

రద్దు చేసే ప్రసక్తే లేదు

  ఎథెన్స్: కరోనా సమస్య తీవ్రంగా ఉన్నా ఒలింపిక్స్‌ను వాయిదా వేయడం మాత్రం జరగదని అంతర్జాతీయ ఒలింపిక్ సమాఖ్య తేల్చి చెప్పింది. కరోనా నేపథ్యంలో ఒక వేళ క్రీడలను తాత్కాలికంగా వాయిదా వేస్తామని, అంతేతప్ప...
Telangana Lock down

లాక్‌డౌన్ సక్సెస్ చేద్దాం

తెలంగాణ చరిత్రలో ఆదివారం అద్భుతమైన, అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. తెలంగాణ రాష్ట్రంలో కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలు జనతా కర్ఫూను విజయవంతం చేశారు. హైదరాబాద్ మొదలుకొని మారుమూల గ్రామాల వరకు ప్రధాన రహదారులతో...
Tokyo Olympics 2020

ఒలింపిక్స్‌కు ఆస్ట్రేలియా దూరం

సిడ్నీ: కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో త్వరలో జపాన్ వేదికగా జరిగే ఒలింపిక్స్ క్రీడల నుంచి తప్పుకోవాలని ఆస్ట్రేలియా నిర్ణయించుకుంది. ఇప్పటికే టోక్యో ఒలింపిక్స్ నుంచి తప్పుకుంటున్నట్టు కెనడా ప్రకటించిన విషయం తెలిసిందే....

ఒలింపిక్స్‌పై తొలగని అనిశ్చితి

  టోక్యో: కరోనా వ్యాధి రోజురోజుకు తీవ్ర రూపం దాల్చుతున్న నేపథ్యంలో ప్రపంచంలోనే అత్యంత పెద్ద క్రీడా సంగ్రామంగా పేరున్న ఒలింపిక్ క్రీడలు జరుగుతాయా లేదా అనే దానిపై నెలకొన్న ఉత్కంఠతకు తెరపడడం లేదు....
Staff member in US Vice President

శ్వేత సౌధంలో కరోనా మొదటి కేసు..

వాషింగ్టన్: అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ బృందంలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ సంక్రమించినట్టు బయటపడింది. దీంతో అమెరికా శ్వేత సౌధంలో తొలి కరోనా కేసు నమోదైంది. ఉపాధ్యక్షుని బృందంలో ఒకరికి కరోనా...

ఎంఎల్‌ఎ కోనప్పకు క్వారంటైన్ నోటీసు

  మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా(కొవిడ్ 19) ప్రభావంతో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్‌నగర్ ఎంఎల్‌ఎ కోనేరు కోనప్పను హోం క్వారంటైన్ కావాల్సిందిగా ఆ జిల్లా వైద్యాధికారులు సూచించారు. ఎట్టి పరిస్థితుల్లో...
Corona

కరోనా @ 8971

  హైదరాబాద్: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌తో ఇప్పటి వరకు 8971 మంది మరణించారు. ప్రపంచ వ్యాప్తంగా 2 లక్షల 19 వేల 548 మందికి కరోనా సోకినట్టు సమాచారం. కరోనాతో చైనాలో 3245,...

రాష్ట్రంలో 13 కరోనా కేసులు

  ఇండోనేషియా బృందంలో ఏడుగురితో పాటు స్కాట్లాండ్ నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా, 12 మందికి ఐసొలేషన్‌లో చికిత్స 40 బస్సులతో ప్రయాణికులను క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తాం వైద్యారోగ్యశాఖ సిబ్బందికి సెలవులు రద్దు కోఠి కమాండ్ సెంటర్...

క్రీడలపై కరోనా పిడుగు

  క్రీడా విభాగం: ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా (కోవిడ్19) ప్రభావంతో క్రీడా రంగం కుదేలవుతోంది. కరోనా భయం నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా పలు పెద్ద క్రీడలు రద్దు కావడం కానీ, వాయిదా పడడం కానీ...
India

విజృంభిస్తోంది..

  న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా మంగళవారం మరో కరోనా వైరస్ మరణం సంభవించింది. మహారాష్ట్రలో వైరస్ సోకిన 64 ఏళ్ల వృద్ధుడు మంగళవారం మృతి...

రోజంతా హెచ్చుతగ్గుల్లో..

  లాభాలతో మొదలు ఆఖరికి నష్టాల్తో ముగింపు... సెన్సెక్స్ 810 పాయింట్లు పతనం 230 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ 60 శాతం పెరిగిన యస్ బ్యాంక్ షేరు ముంబై: బుల్స్‌కు ఇప్పట్లో ఉపశమనం సూచనలు కనిపించడం లేదు....

Latest News