Tuesday, April 30, 2024
Home Search

ఇండియా - search results

If you're not happy with the results, please do another search

భౌగోళిక సమాచార వ్యవస్థపై 11వ అంతర్జాతీయ కోర్సును ప్రారంభించిన జిఎస్‌ఐటిఐ

  హైదరాబాద్ : హైదరాబాద్ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ (జిఎస్‌ఐటిఐ) భౌగోళిక శాస్త్రవేత్తల కోసం భౌగోళిక సమాచార వ్యవస్థపై 11 వ అంతర్జాతీయ కోర్సును జిఎస్‌ఐటిఐ ప్రాంగణంలో శుక్రవారం ప్రారంభించింది....
CAA

కుట్రపూరిత చట్టం సిఎఎ!

  మన దేశంలో పౌరసత్వ చట్టం ఆర్టికల్ 11 ద్వారా పౌరసత్వాన్ని ఇచ్చే అధికారం, వెనక్కు తీసుకోనే అధికారం పార్లమెంటుకుంది. 1950 నుండి 1987 వరకు ఇక్కడ పుట్టిన వారందరూ భారత పౌరులే. 1987...
Do not give personal details or documents to anyone: RBI

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కు ఆర్‌బీఐ షాక్

హెచ్‌డీఎఫ్‌సీకి కోటి రూపాయల జరిమానా కేవైసీ నిబంధనలు పాటించలేదని ఆరోపణ ముంబై: ప్రయివేటు బ్యాంకింగ్ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) భారీ జరిమానా విధించింది. నో యువర్ కస్టమర్ (కెవైసీ)...

తెలంగాణ సమ్మిళిత, సుస్థిర అభివృద్ధి శిఖరం

  రాష్ట్రానికియుఎన్‌డిపి కితాబు హర్షాతిరేకంతో కెటిఆర్ రీట్వీట్ తెలంగాణ ప్రభుత్వం బాగా పనిచేస్తున్నదని యుఎన్‌డిపి ధ్రువీకరించడం ఆనందంగా ఉంది. ఇటీవల విడుదల చేసిన నీతి ఆయోగ్ 2019 ఇండెక్స్ నివేదికలో కూడా మంచి పనితీరు, ఆర్థిక వృద్ధిలో...

త్వరలో దుమ్ముగూడెం శంకుస్థాపన

  కొత్త బడ్జెట్‌లో నిధుల కేటాయింపు? కేంద్రం నుంచి అందని సాయం సొంత నిధులతోనే నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పం హైదరాబాద్: దుమ్ముగూడెం బహుళార్థక సాధకప్రాజెక్టు నిర్మాణ పనులకు రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శంఖు స్థాపన చేయనున్నారు....

27వ చిత్రం షురూ

  పవర్ స్టార్ పవన్‌కల్యాణ్ స్పీడ్ చూస్తుంటే ఎవరైనా షాక్ తినాల్సిందే. వెంట వెంటనే ఒకదాని వెంట ఒకటిగా సినిమాల ముహూర్తాలు చేసేస్తూ... షూటింగులతో క్షణం తీరిక లేనంత బిజీ అయిపోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది....

ప్రపంచమంతా కరోనా భయం

  106కు చేరిన మృతులు న్యూఢిల్లీ : చైనాలోని హేబీ ప్రాంతంలో కరోనా వైరస్ తీవ్రస్థాయిలో ఉండటంతో అక్కడి నుంచి భారతీయులను స్వదేశానికి తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. పాకిస్థాన్, అమెరికా...
Unidentified old man dies at ATM

అమెరికాలో భారతీయ సంతతి విద్యార్థిని మృతి

వాషింగ్టన్: అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలోని యూనివర్సిటీ ఆఫ్ నాట్రె డామెలో గ్రాడ్యుయేషన్ కోర్సు చదువుతున్న భారతీయ సంతతికి చెందిన ఒక 21 ఏళ్ల యువతి మృతదేహం యూనివర్సిటీ క్యాంపస్‌లోని చెరువులో లభించింది. ఆన్రోస్...
power-cuts

నేడు విద్యుత్ ఉండని ప్రాంతాలు

మాదాపూర్: ఇజ్ఞత్‌నగర్ 11కెవి సబ్ స్టేషన్ పరిధిలోని వివిధ ప్రాంతాలలో విద్యుత్ వైర్లకు చెట్ట కొమ్మలు తాకకుండా వాటిని కొట్టి వేయడం జరుగుతుందని, అందుకు మంగళవారం ఉదయం 9గంటల నుంచి మధ్యహ్నం 1...

ఏరోస్పేస్ వర్శిటీ

ప్రపంచ సంస్థల భాగస్వామ్యంతో హైదరాబాద్‌లో త్వరలో ఏర్పాటు, బోయింగ్ హబ్‌గా రాష్ట్ర రాజధాని నగరం - బోయింగ్ ప్రెసిడెంట్ మిచెల్‌ఆర్థర్ బృందం తనను కలుసుకున్న సందర్భంలో కెటిఆర్ వెల్లడి హైదరాబాద్ : రాష్ట్ర ఐటి, పరిశ్రమల...
Coronavirus Suspected Cases Found in Hyderabad

హైదరాబాద్ లో మూడు ‘కరోనా వైరస్’ అనుమానిత కేసులు..

  హైదరాబాద్: చైనాను వణికిస్తున్న ప్రాణాంతకరమైన కరోనా వైరస్, మరికొన్ని దేశాలల్లోనూ శరవేగంగా వ్యాపిస్తుండడంతో హై అలర్ట్ ప్రకటించాయి. ఇండియాలోనూ పలువురు ఈ వైరస్ బారిన పడ్డారు. ఇప్పడు హైదరాబాద్ కు కూడా కరోనా...
CM KCR Press Meet

తెలంగాణ ప్రజలకు సదా కృతజ్ఞులమై ఉంటాం: సిఎం కెసిఆర్

  తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు అద్భుతమైన తీర్పు ఇచ్చారని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. టిఆర్ఎస్ గెలుపుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు అని సిఎం అన్నారు. ప్రత్యేకించి పార్టీ వర్కింగ్...
Indian woman to have Contracted Coronavirus in China

కరోనా వైరస్ సోకి భారతీయురాలి పరిస్థితి విషమం.. వైద్యానికి రూ.కోటీ కావాలి..

  బీజింగ్: ప్రాణాంతకమైన నోవల్ కరోనా వైరస్ చైనాని వణికిస్తోంది. ఇప్పటికే ఈ వైరస్ సోకి 25 మంది చనిపోగా.. మరో 830 మంది ఈ వైరస్ కు గురైనట్టు ధ్రువీకరించారు. తాజాగా చైనాలోని...
SBI ATM Theft

నిజామాబాద్ ఎస్ బిఐ ఎటిఎంలో చోరీ..

  నిజామాబాద్: జిల్లాలో ఓ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్ బిఐ) ఎటిఎం నుంచి కొందరు దుండగలు నగదును దొంగలించారు. ఈ ఘటన జిల్లాలోని కోటగిరి మండలంలోని పోతంగల్ గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన...
Nursery-Mela

ఆకట్టుకున్న హర్టీకల్చర్, నర్సరీ మేళా

హైదరాబాద్: నెక్లస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో గురువారం ఉదయం ప్రారంభమైన 8వ ఆల్ ఇండియా హర్టీకల్చర్, అగ్రికల్చర్, నర్సరీ మేళా పలువురుని అక్టుకుంది. ఈ ఐదు రోజులు పాటు జరిగే ఈ కార్యక్రమం...
Congress

ఆ పిల్లాడి పేరు కాంగ్రెస్

  జైపూర్: కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న అభిమానంతో తన కుమారుడికి ఓ తండ్రి 'కాంగ్రెస్' అనే నామకరణం చేశాడు. పెళ్లై 22 సంవత్సరాల తరువాత వినోద్ జైన్, వందనా అనే దంపతులకు వారుసుడు...
KTR meet with Google CEO Sundar Pichai

టాప్ సిఇఒలతో కెటిఆర్ భేటీ

  హైదరాబాద్‌లో గూగుల్ విస్తరణపై చర్చించిన సుందర్‌పిచాయ్ బే సిస్టమ్స్ చైర్మన్ సర్ రోజర్‌కార్, రాక్‌వెల్ ప్రెసిడెంట్ బ్లేక్ డి మారెట్, జపాన్ ఫార్మా దిగ్గజం రాజీవ్‌వెంకయ్య, మహీంద్రా & మహీంద్రా ఎండి పవన్ కె...

పృథ్వీషాకు చోటు

  కివీస్ సిరీస్‌కు వన్డే జట్టు ఎంపిక ముంబై: న్యూజిలాండ్‌తో జరిగే వన్డే సిరీస్ కోసం టీమిండియాను బుధవారం ఎంపిక చేశారు. గాయపడిన సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ స్థానంలో యువ ఆటగాడు పృథ్వీషాను ఎంపిక...

బడ్జెట్‌లో గ్రామీణానికే ప్రాధాన్యం

  ఆర్థిక వ్యవస్థ బలోపేతం.. గ్రామాలను డిజిటల్ ఇండియాకు అనుసంధానం, రైతుల ఆదాయం రెట్టింపు లక్షం న్యూఢిల్లీ : గ్రామీణ భారత పరివర్తన ప్రధాన కేంద్ర బిందువుగా 2020-21 కేంద్ర బడ్జెట్ ఉంటుందని భావిస్తున్నారు. ఈ...

కేజ్రీవాల్‌కు తీవ్రమైన పోటీ

  న్యూఢిల్లీ సీటుకు బరిలో 93 మంది సిఎంకు పోటీగా క్యాబ్ డ్రైవర్లు, ఛక్ దే స్టార్ డిటిసి మాజీ కాంట్రాక్ట్ ఉద్యోగుల పంతం కేజ్రీవాల్‌ను ఓడించాలనే కుట్ర : ఆప్ న్యూఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో న్యూఢిల్లీ...

Latest News