Friday, May 3, 2024
Home Search

ఇండియా - search results

If you're not happy with the results, please do another search

ప్రపంచమంతా కరోనా భయం

  106కు చేరిన మృతులు న్యూఢిల్లీ : చైనాలోని హేబీ ప్రాంతంలో కరోనా వైరస్ తీవ్రస్థాయిలో ఉండటంతో అక్కడి నుంచి భారతీయులను స్వదేశానికి తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. పాకిస్థాన్, అమెరికా...
Unidentified old man dies at ATM

అమెరికాలో భారతీయ సంతతి విద్యార్థిని మృతి

వాషింగ్టన్: అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలోని యూనివర్సిటీ ఆఫ్ నాట్రె డామెలో గ్రాడ్యుయేషన్ కోర్సు చదువుతున్న భారతీయ సంతతికి చెందిన ఒక 21 ఏళ్ల యువతి మృతదేహం యూనివర్సిటీ క్యాంపస్‌లోని చెరువులో లభించింది. ఆన్రోస్...
power-cuts

నేడు విద్యుత్ ఉండని ప్రాంతాలు

మాదాపూర్: ఇజ్ఞత్‌నగర్ 11కెవి సబ్ స్టేషన్ పరిధిలోని వివిధ ప్రాంతాలలో విద్యుత్ వైర్లకు చెట్ట కొమ్మలు తాకకుండా వాటిని కొట్టి వేయడం జరుగుతుందని, అందుకు మంగళవారం ఉదయం 9గంటల నుంచి మధ్యహ్నం 1...

ఏరోస్పేస్ వర్శిటీ

ప్రపంచ సంస్థల భాగస్వామ్యంతో హైదరాబాద్‌లో త్వరలో ఏర్పాటు, బోయింగ్ హబ్‌గా రాష్ట్ర రాజధాని నగరం - బోయింగ్ ప్రెసిడెంట్ మిచెల్‌ఆర్థర్ బృందం తనను కలుసుకున్న సందర్భంలో కెటిఆర్ వెల్లడి హైదరాబాద్ : రాష్ట్ర ఐటి, పరిశ్రమల...
Coronavirus Suspected Cases Found in Hyderabad

హైదరాబాద్ లో మూడు ‘కరోనా వైరస్’ అనుమానిత కేసులు..

  హైదరాబాద్: చైనాను వణికిస్తున్న ప్రాణాంతకరమైన కరోనా వైరస్, మరికొన్ని దేశాలల్లోనూ శరవేగంగా వ్యాపిస్తుండడంతో హై అలర్ట్ ప్రకటించాయి. ఇండియాలోనూ పలువురు ఈ వైరస్ బారిన పడ్డారు. ఇప్పడు హైదరాబాద్ కు కూడా కరోనా...
CM KCR Press Meet

తెలంగాణ ప్రజలకు సదా కృతజ్ఞులమై ఉంటాం: సిఎం కెసిఆర్

  తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు అద్భుతమైన తీర్పు ఇచ్చారని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. టిఆర్ఎస్ గెలుపుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు అని సిఎం అన్నారు. ప్రత్యేకించి పార్టీ వర్కింగ్...
Indian woman to have Contracted Coronavirus in China

కరోనా వైరస్ సోకి భారతీయురాలి పరిస్థితి విషమం.. వైద్యానికి రూ.కోటీ కావాలి..

  బీజింగ్: ప్రాణాంతకమైన నోవల్ కరోనా వైరస్ చైనాని వణికిస్తోంది. ఇప్పటికే ఈ వైరస్ సోకి 25 మంది చనిపోగా.. మరో 830 మంది ఈ వైరస్ కు గురైనట్టు ధ్రువీకరించారు. తాజాగా చైనాలోని...
SBI ATM Theft

నిజామాబాద్ ఎస్ బిఐ ఎటిఎంలో చోరీ..

  నిజామాబాద్: జిల్లాలో ఓ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్ బిఐ) ఎటిఎం నుంచి కొందరు దుండగలు నగదును దొంగలించారు. ఈ ఘటన జిల్లాలోని కోటగిరి మండలంలోని పోతంగల్ గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన...
Nursery-Mela

ఆకట్టుకున్న హర్టీకల్చర్, నర్సరీ మేళా

హైదరాబాద్: నెక్లస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో గురువారం ఉదయం ప్రారంభమైన 8వ ఆల్ ఇండియా హర్టీకల్చర్, అగ్రికల్చర్, నర్సరీ మేళా పలువురుని అక్టుకుంది. ఈ ఐదు రోజులు పాటు జరిగే ఈ కార్యక్రమం...
Congress

ఆ పిల్లాడి పేరు కాంగ్రెస్

  జైపూర్: కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న అభిమానంతో తన కుమారుడికి ఓ తండ్రి 'కాంగ్రెస్' అనే నామకరణం చేశాడు. పెళ్లై 22 సంవత్సరాల తరువాత వినోద్ జైన్, వందనా అనే దంపతులకు వారుసుడు...
KTR meet with Google CEO Sundar Pichai

టాప్ సిఇఒలతో కెటిఆర్ భేటీ

  హైదరాబాద్‌లో గూగుల్ విస్తరణపై చర్చించిన సుందర్‌పిచాయ్ బే సిస్టమ్స్ చైర్మన్ సర్ రోజర్‌కార్, రాక్‌వెల్ ప్రెసిడెంట్ బ్లేక్ డి మారెట్, జపాన్ ఫార్మా దిగ్గజం రాజీవ్‌వెంకయ్య, మహీంద్రా & మహీంద్రా ఎండి పవన్ కె...

పృథ్వీషాకు చోటు

  కివీస్ సిరీస్‌కు వన్డే జట్టు ఎంపిక ముంబై: న్యూజిలాండ్‌తో జరిగే వన్డే సిరీస్ కోసం టీమిండియాను బుధవారం ఎంపిక చేశారు. గాయపడిన సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ స్థానంలో యువ ఆటగాడు పృథ్వీషాను ఎంపిక...

బడ్జెట్‌లో గ్రామీణానికే ప్రాధాన్యం

  ఆర్థిక వ్యవస్థ బలోపేతం.. గ్రామాలను డిజిటల్ ఇండియాకు అనుసంధానం, రైతుల ఆదాయం రెట్టింపు లక్షం న్యూఢిల్లీ : గ్రామీణ భారత పరివర్తన ప్రధాన కేంద్ర బిందువుగా 2020-21 కేంద్ర బడ్జెట్ ఉంటుందని భావిస్తున్నారు. ఈ...

కేజ్రీవాల్‌కు తీవ్రమైన పోటీ

  న్యూఢిల్లీ సీటుకు బరిలో 93 మంది సిఎంకు పోటీగా క్యాబ్ డ్రైవర్లు, ఛక్ దే స్టార్ డిటిసి మాజీ కాంట్రాక్ట్ ఉద్యోగుల పంతం కేజ్రీవాల్‌ను ఓడించాలనే కుట్ర : ఆప్ న్యూఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో న్యూఢిల్లీ...
KTR meet with Google CEO Sundar Pichai

కెటిఆర్ దావోస్ పర్యటన.. ప్రపంచ ప్రఖ్యాత కంపెనీల ప్రతినిధులతో సమావేశం

  మన తెలంగాణ/హైదరాబాద్: దావోస్ పర్యటనలో భాగంగా రెండవ రోజు మంత్రి కెటిఆర్‌తో పలు ప్రపంచ ప్రఖ్యాత కంపెనీల సీనియర్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. తెలంగాణ పెవిలియన్ లో జరిగిన ఈ సమావేశాల్లో పలు కంపెనీల...

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కింగ్ హైదరాబాద్

  హైదరాబాద్ యువతే భారత్‌కు బలం ఐదు దిగ్గజ కంపెనీల భాగ్యనగరం హైదరాబాద్ : వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు స్విట్జర్లాండ్‌లోని దావోస్ కు చేరుకున్న తెలంగాణ ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ మంగళవారం పలువురు...

జొమాటో చేతికి ఉబెర్ ఈట్స్

రూ.2500 కోట్లకు కొనుగోలు జోమాటో ప్లాట్‌ఫామ్‌కు ఉబెర్ కస్టమర్ల మార్పు న్యూఢిల్లీ : ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో తమ వ్యాపారాన్ని పెంచుకుంటోంది. వాటా ఒప్పందం ద్వారా ఫుడ్ డెలివరీ సంస్థ ఉబెర్ ఈట్స్ ఇండియాను...

క్లౌడ్ స్టోరేజ్ సర్వీసు ప్రారంభించిన యుసి బ్రౌజర్

  హైదరాబాద్ : నగరంలో మొబైల్ బ్రౌజర్ మార్కెట్‌పై తన నిబద్దతను పునరుద్ఘాటిస్తూ యుసి బ్రౌజర్, 1.1 బిలియన్ డౌన్‌లోడ్‌లతో ప్రపంచంలో నంబర్ 1 స్దానంలో థర్డ్‌పార్టీ మొబైల బ్రౌజర్ ఇండియా మార్కెట్ కోసం...

ఎన్‌ఆర్‌ఐ విధానం రూపకల్పనపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు

  హైదరాబాద్ : తెలంగాణలో ఎన్‌ఆర్‌ఐ (నాన్ రెసిడెంట్ ఆఫ్ ఇండియా) విధానం రూపకల్పనకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తును మరింత ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు సీనియర్ అధికారుల...

ప్రతిఘటనోద్యమ అక్షరాయుధాలు

  ఈ సహస్రాబ్ది మొదటి రెండు దశాబ్దాలలో ప్రపంచవ్యాప్తంగా ప్రతిఘటనోద్యమాలు వెల్లివిరిసాయి. ప్రధాన రాజకీయ స్రవంతిలోని రాజకీయ పక్షాలకు ప్రజలకు విశ్వాసం సడలిపోతున్నందువల్ల ఏ పార్టీ, ఏ నాయకుడిడు పిలుపు ఇవ్వకపోయినా, జన సమీకరణ...

Latest News