Home Search
తెలంగాణ - search results
If you're not happy with the results, please do another search
మేడారం జాతరలో విషాదం.. ఇద్దరు భక్తులు మృతి
మేడారం జాతరలో విషాదం చోటుచేసుకుంది. సమ్మక్క సారక్కలను దర్శించుకునేందుకు వచ్చిన ఇద్దరు వ్యక్తలు నీటిలోకి దిగి ప్రాణాలు కోల్పోయారు. మృతి చెందిన వారిని సికింద్రాబాద్ కు చెందిన వినయ్, దుమ్ముగూడెంలోని సుబ్బారవు్ పేటకు...
మేడారం జాతరను జాతీయ పండుగగా ప్రకటించాలి: బండా ప్రకాష్
ఢిల్లీ: ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మేడారం జాతర అని ఎంపి బండా ప్రకాష్ తెలిపారు. రాజ్యసభలో జీరో అవర్ లో బండా ప్రకాశ్ మాట్లాడారు. మేడారం జాతరను తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోందన్నారు. మేడారంలో...
నోటిఫికేషన్ ఇవ్వండి
‘గ్రామ న్యాయాలయాల’పై రాష్ట్రాలకు సుప్రీం ఆదేశం
న్యూఢిల్లీ: ‘గ్రామ న్యాయాలయాల’ ఏర్పాటుకు నోటిఫికేషన్లు ఇవ్వాల్సి ఉన్న రాష్ట్రాలు నాలుగు వారాల్లోగా ఆపని చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదించి ఈ ప్రక్రియ వేగంగా...
దిగి వచ్చిన కేంద్రం
జిఎస్టి బకాయిలపై ఫలించిన రాష్ట్రం ఒత్తిడి
రెండు విడతల్లో చెల్లిస్తామని పార్లమెంట్లో ప్రకటన
రావాల్సిన బకాయిలు ఐజిఎస్టి : రూ. 2వేల కోట్లు, జిఎస్టి : రూ. 1137కోట్లు
హైదరాబాద్: జిఎస్టి, ఐజిఎస్టికి సంబంధించి తెలంగాణ, ఒడిశా...
గాంధీలో కరోనా
ప్రారంభించిన ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్
తెలుగు రాష్ట్రాలు రెండింటికీ ఇక్కడే
గంటల వ్యవధిలో రానున్న ఫలితాలు
పది రోజులుగా పుణెకు వెళుతున్న శాంపిల్స్
రాష్ట్రంలో చేరిన 20 మంది అనుమానితుల్లో 19 మందికి కరోనా లేదని నిర్ధారణ
కేంద్రం...
రేపే సారలమ్మ ఆగమనం
దండకారణ్యం నుంచి కదిలిన ఆదివాసీలు, మేడారంలో
భారీ ఏర్పాట్లు
మనతెలంగాణ/వరంగల్ బ్యూరో : మేడారం మహాజాతర మొదటి ఘట్టానికి సమయం ఆసన్నమైంది. రేపు సాయంత్రం 7 గంటలకు సమ్మక్క కూతురు సారలమ్మ గద్దెపైకి చేరుకోనుంది....
‘దిశ’ ఎన్కౌంటర్పై త్రిసభ్య కమిషన్ విచారణ ప్రారంభం
మన తెలంగాణ/హైదరాబాద్: దిశ కేసు నిందితుల ఎన్కౌంటర్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు విచారణకు సంబంధించి సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిషన్ సోమవారం ఉదయం హైదరాబాద్కు చేరుకుంది. కమిషన్లో...
మైనర్ పై అత్యాచార కేసులో నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష
మన తెలంగాణ/హైదరాబాద్: మైనర్ బాలికపై అత్యాచారం చేసిన నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ ఉమ్మడి మెదక్ జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఆధారాలు సేకరించడం, నిందితులకు త్వరితగతిన...
కొత్త రెవెన్యూ డివిజన్లుగా వేములవాడ, జోగిపేట..
మనతెలంగాణ/హైదరాబాద్: సంగారెడ్డి జిల్లాలో జోగిపేట, సిరిసిల్ల జిల్లాలో వేములవాడను రెవెన్యూ డివిజన్లుగా ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రిలిమినరీ నోటిఫికేషన్ను సోమవారం విడుదల చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్...
కరోనా నిర్ధారణ పరీక్షలు గాంధీలోనే: ఈటెల
హైదరాబాద్: కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో విజృంభిస్తుందని ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. గాంధీ మెడికల్ కళాశాలలో లైబ్రరీ భవనాన్ని మంత్రి ఈటెల రాజేందర్ ప్రారంభించారు. గాంధీ మెడికల్...
ఆరు బడ్జెట్లలో అదనంగా ఒక్క పైసియ్యలేదు
కేంద్రం వైఖరిపై కెటిఆర్ ధ్వజం
ఫార్మా సిటీకి రూ. 3వేల కోట్లు అడిగితే 3 పైసలివ్వలేదు
సికింద్రాబాద్-వరంగల్ పారిశ్రామిక కారిడార్కు మొండిచేయి చూపించారు
హైదరాబాద్-నాగపూర్,
హైదరాబాద్-బెంగళూర్
కారిడార్పైనా స్పందించలేదు
నీతిఆయోగ్ చెప్పినా వినలేదు
డైలాగులు...
కనువిందు చేసిన జనమేడారం
హైదరాబాద్, వరంగల్ : వరంగల్ జిల్లాలోని మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు భక్త జనసందోహం పోటెత్తింది. ఆదివారం కావడంతో జాతరకు హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్ నుంచి భక్తులు మేడారానికి చేరుకొని జంపన్న...
విశ్వశాంతిని ఆకాంక్షించడమే భారతీయ సంస్కృతి
హైదరాబాద్ సమీపంలోని కన్హా శాంతివనం
ధ్యాన కేంద్రం నుంచి రామ్నాథ్కోవింద్
రామచంద్రమిషన్ 75వ వసంతోత్సవంలో వేలాది మంది అభ్యాసీలను ఉద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి
మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రపంచమంతా సుఖసంతోషాలతో ఉండాలని కోరు కోవడం మన...
కరోనా హై అలర్ట్
హైదరాబాద్ : కరోనా వైరస్పై రాష్ట్ర ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. ఈ విషయంపై ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆదివారం టెలికాన్ఫరెన్స్ ద్వారా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు....
భారీగా ఐఎఎస్ల బదిలీలు, పోస్టింగ్లు
జిల్లా కలెక్టర్లు సహా అన్ని స్థాయిల్లోని 65 మందికి స్థాన చలనం
సిసిఎల్ఎ డైరెక్టర్గా రజత్కుమార్ షైనీ
ఆర్థిక శాఖ కార్యదర్శిగా శ్రీదేవి
బిసి సంక్షేమ శాఖ కార్యదర్శి బి. వెంకటేశం
వ్యవసాయ కార్యదర్శి, కమిషనర్గా జనార్థన్ రెడ్డి
విద్యా...
విషవాయువు పీల్చి కార్మికుడు మృతి
మన తెలంగాణ/కుత్బుల్లాపూర్: రసాయానాలను ఓ డ్రమ్ములోంచి మరో డ్రమ్ములోకి మార్చుతుండగా వాటి నుంచి వెలువడిన విష వాయువులను పీల్చి ఆస్వస్థతకు గురైన ఓ కార్మికుడు ఆసుపత్రిలో చికిత్స పోందుతూ మృతి చెందిన సంఘటన...
రాష్ట్రపతికి ఘనంగా వీడ్కోలు
మనతెలంగాణ/హైదరాబాద్ః నగరానికి వచ్చిన రాష్ట్రపతి రామ్నాద్ కోవింద్ తన పర్యటన పూర్తిచేసుకుని ఆదివారం తిరిగి ఢిల్లీకి వెళ్లారు. బేగంపేట విమానాశ్రయంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి కెసిఆర్ రాష్ట్రపతికి ఘనంగా వీడ్కోలు పలికారు....
ఆశ్వత్థామరెడ్డికి ఆర్టిసి షోకాజ్ నోటీసు..
మన తెలంగాణ/హైదరాబాద్: ఆర్టిసి యూనియన్ల కన్వీనర్ ఇ.అశ్వత్థామరెడ్డికి ఆర్టిసి యాజమాన్యం షోకాజ్ నోటీసు జారీ చేసింది. దీర్ఘకాలంగా విధులకు హాజరుకాకపోవడంపై వారంలోగా వివరణ ఇవ్వాలని పేర్కొంటూ అశ్వత్థామరెడ్డికి మహాత్మాగాంధీ బస్స్టేషన్ కార్యాలయం నోటీసు...
మేడారం జాతర…
అటవీ ప్రాంతమైన మేడారంలో నాలుగు రోజుల పాటు గిరిజనులు జరుపుకొనే జాతర. రాష్ట్రంలోని భక్తులే కాక దేశంలో ఉన్న వివిధ రాష్ట్రాల నుండి లక్షల సంఖ్యలో భక్తులు జాతరలో పాల్గొంటారు. మేడారం అనే...
మేడారానికి హెలికాప్టర్ సేవలు…
వరంగల్ రూరల్: తెలంగాణలో రెండేండ్ల కోసారి 4రోజుల పాట జరిగే మేడారం గిరిజన జాతరకు లక్షలాది మంది భక్తులు వెళ్తుంటారు. ఈ క్రమంలోనే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా హైదరాబాద్ నుంచి మేడారానికి హెలికాప్టర్...