Home Search
పోస్టుమార్టం - search results
If you're not happy with the results, please do another search
సూరత్ లో రోడ్డుప్రమాదం: 15మంది కూలీలు మృతి
ముంబై: గుజరాత్ లోని సూరత్ లో ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. కోసాంబ అనే ప్రాతంలో రోడ్డు పక్కన ఉన్న ఫుట్ పాత్ పై నిద్రిస్తున్న కూలీలపైకి ట్రక్కు దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో 15...
కిమ్స్ ఆస్పత్రిలో కరోనా రోగి ఆత్మహత్య..
మనతెలంగాణ/హైదరాబాద్: కరోనా రావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వృద్ధుడు బిల్డింగ్పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన నగరంలోని కొండాపూర్లోని కిమ్స్ ఆస్పత్రి వద్ద ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. సిరిసిల్లా...
ఆత్మహత్య చేసుకున్న కరోనా రోగి
మనతెలంగాణ, హైదరాబాద్ : కరోనా రావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వృద్ధుడు బిల్డింగ్పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన నగరంలోని కొండాపూర్లోని కిమ్స్ ఆస్పత్రి వద్ద ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం...
ఉరివేసుకుని మహిళ ఆత్మహత్య
మనతెలంగాణ, హైదరాబాద్ : ఉరివేసుకుని మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన నగరంలోని అంబర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. స్థానికంగా టైలర్గా పనిచేస్తున్న వ్యక్తి భార్య అనిత(45) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది....
ప్రాణం తీసిన గాలిపటం
మన తెలంగాణ/యాచారం: రంగారెడ్డి జిల్లా యాచారం మండల పరిధిలోని నల్లవెల్లి గ్రామంలో సంక్రాంతి పండగ సందర్భంగా ఇంటి మేడపై బాలుడు గాలిటాన్ని ఎగురవేస్తూ ప్రమాదవశాత్తు విద్యుదాఘాతంతో మృతి చెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకొంది....
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
వేంసూరు: ఖమ్మం జిల్లా వేంసూరు మండల పరిధిలోని శంభునిగూడెంలో మూలమలుపు వద్ద భైకు అదుపుతప్పి ఫెన్సింగ్పోల్కు ఢీకొన్న సంఘటనలో యువకుడు మృతి చెందాడు. మరొకరికి స్వల్పగాయాలయ్యాయి. కృష్ణా జిల్లా ఏ కొండూరుకు చెందిన...
మహబూబ్ నగర్ లో వివాహిత ఆత్మహత్య
హన్వాడ: మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలం వేపూర్ లో పండగపూట విషాదం చోటుచేసుకుంది. ఓ వివాహిత ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలిని అనూష(22)గా గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి...
ఏడాది బాబుతో సహా దంపతుల ఆత్మహత్య
అమరావతి: పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు మండలం కుముదవల్లి మంగళవారం విషాదం చోటుచేసుకుంది. అప్పుతీసుకున్న మహిళ పరారైందని దంపతులు ఏడాది కుమారుడితో సహా పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. మృతులను భీమవరం మండలం...
ప్రాణాలు తీసిన ఫుట్ బోర్డు ప్రయాణం
చెన్నై: తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. ఫుట్ బోర్టు ప్రయాణం ప్రాణాలు తీసింది. ప్రైవేట్ బస్సుకు విద్యుత్ తీగలు తగిలి ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. బస్సులో ప్రయాణిస్తున్న మరో 10 మంది ప్రయాణికులకు...
వేధింపులు తట్టుకోలేక వివాహిత ఆత్మహత్య
హైదరాబాద్: పిల్లలు కలగడంలేదని వేధింపులకు గురిచేయడంతో ఓ యువతి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన నగరంలోని సరూర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... నగరంలోని ఎల్బి నగర్కు...
విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న బాలుడు.. అక్కడికక్కడే మృతి
హైదరాబాద్: మేడ్చల్ జిల్లాలోని శామీర్ పేట్ మండలం బొమ్రాసిపేటలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. ఇప్పుడిప్పుడే బైక్ నేర్చుకుంటున్న బాలుడు బైక్ తో విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టాడు. ఈ దుర్ఘటనలో అతను అక్కడికక్కడే ప్రాణాలు...
రోడ్డు ప్రమాదంలో తల్లీకొడుకు మృతి
డోర్నకల్: మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ దగ్గర శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బొలెరో వాహనం బైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో తల్లీకొడుకులు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు....
కూకట్పల్లిలో దారుణ హత్య
కెపిహెచ్బి: కట్టుకున్న భర్తే కాలయముడయ్యాడు. భార్యను తలపై కొట్టి, చున్నీతో ఉరిబిగించి చనిపోయిన తరువాత మూటగట్టి పెట్టి పరారైన ఘటన కేపీహెచ్బి పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కేపీహెచ్బి పరిధిలోని ఎస్ఎస్ కాలనీలో...
బస్సు- ద్విచక్ర వాహనం ఢీ: యువకుడు మృతి
మోమిన్పేట్ : బస్సు ద్విచక్ర వాహనం ఢీకొన్న ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని బూర్గుపల్లి గేటు సమీపంలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలిలా...
రోడ్డుప్రమాదంలో ఇద్దరు మృతి
హయత్ నగర్: రంగారెడ్డి జిల్లాలోని హయత్ నగర్ లో మంగళవారం మధ్యాహ్నం రోడ్డుప్రమాదం సంభవించింది. వర్డ్ అండ్ డీడ్ పాఠశాల వద్ద రోడ్డు దాటుతున్న ఇద్దరు కూలీలను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో...
మైనర్ కొడుకును చంపించిన తల్లి
వికారాబాద్: సుపారీ ఇచ్చి కొడుకునే ఓ తల్లి చంపించిన దారుణ సంఘటన వికారాబాద్ జిల్లా పులుమద్ది గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... పులుమద్ది గ్రామంలో నివాసం ఉంటున్న శివప్రసాద్ (17)ను సంగారెడ్డి...
ఘోర రోడ్డుప్రమాదం.. అక్కడికక్కడే ముగ్గురి మృతి
అమరావతి: తూర్పుగోదావరి జిల్లాలోని రావులపాలెం మండలం గోపాలపురంలో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. ఓ బైక్ ను వ్యాన్ ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి...
ఉప్పల్లో లారీ బీభత్సం
డిసిఎంను ఢీకొట్టిన లారీ
ఒకరి మృతి, నలుగురికి గాయాలు
హనుమాన్ ఆలయం వద్ద సంఘటన
హైదరాబాద్: లారీ బీభత్సం సృష్టించిన సంఘటన ఉప్పల్లోని ఎన్జిఆర్ఐ వద్ద ఉన్న అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద శుక్ర వారం చోటుచేసుకుంది....
ఇద్దరు కూతుళ్లతో కలిసి చెరువులో దూకి తల్లి ఆత్మహత్య
జవహర్నగర్ : కుటుంబ కలహాలతో ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం మేడ్చల్ జిల్లా జవహర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని చెన్నాపురంలో చోటుచేసుకుంది. సబ్...
బైక్-లారీ ఢీ: ఇద్దరు సజీవదహనం
అమరావతి: అనంతపురం జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు సజీవదహనం అయ్యారు. గుత్తి మండలం ఎంగిలి బండ వద్ద వేగంగా వచ్చి అదుపుతప్పి బైక్-లారీ ఢీకొన్నాయి. ఈ...