Home Search
మోసం - search results
If you're not happy with the results, please do another search
నకిలీ ఇన్స్టాగ్రాంతో చీటింగ్
హైదరాబాద్: ఇన్స్టాగ్రాంలో నకిలీ ఖాతా ఓపెన్ చేసి పలువురు యు వతులను మోసం చేస్తున్న వ్యక్తిని హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. రంగారెడ్డిజిల్లా, అబ్దుల్లాపూర్మెట్కు చెందిన చిలువైరి సంతోష్కుమార్ అమాయకులైన...
సైలెంట్గా సైబర్ క్రైం
ఎస్ఎంఎస్ టూ ఫోన్ యాప్ను ఉపయోగిస్తూ మోసాలు
ఎత్తుగడలు వేస్తూ యూజర్ ఐడిని సంపాదిస్తున్న నేరస్తులు
పోగొట్టుకున్న సొమ్ము కోసం పోలీసులను ఆశ్రయిస్తున్న బాధితులు
పంజాగుట్ట: ఆర్థిక నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉన్నప్పటికీ సైబర్ కేటుగాళ్లు...
నకిలీ యాప్లతో బురిడీ
పేటిఎం, గూగుల్ పేతో మోసం చేస్తున్న యువకులు
ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
వివరాలు వెల్లడించిన నగర సిపి అంజనీకుమార్
హైదరాబాద్: నకిలీ పేయాప్లతో డబ్బులు చెల్లింపులు చేసి మోసం చేస్తున్న ఎనిమిది మంది యువకులను...
అనాథాశ్రమం పేరుతో డబ్బులు వసూలు చేస్తున్న మహిళల అరెస్ట్
పేట్బషీరాబాద్: ఫిలిప్ అనాథ ఆశ్రమం పేరుతో డబ్బుల వసూళ్ళకు పాల్పడుతున్న ఇద్దరు మహిళలు అరెస్ట్ అయిన సంఘటన పేట్బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నెల్లూరులోని నవాబుపేటకు...
క్యూఆర్ కోడ్తో కొట్టేస్తున్నారు
ఓఎల్ఎక్స్ వేదికగా నేరాలు
ఇద్దరు బాధితులను మోసం చేసిన రాజస్థాన్ సైబర్ ముఠా
రూ.1,56,500కొట్టేసిన నిందితులు
దర్యాప్తు చేస్తున్న సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు
హైదరాబాద్: సైబర్ నేరస్థులు తమకు చిక్కిన వారిని అన్ని విధాలా దోచుకుంటున్నారు. పోలీసులు...
కొత్త సాగు చట్టాలు ప్రజల సమస్య
గత సంవత్సరం కేంద్రం మూడు కొత్త రైతుల చట్టాలను తీసుకు వచ్చింది. వాటిని రైతులు రద్దు చేయాలని కోరుతున్నారు. ఢిల్లీ పరిసరాల్లో పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రైతులు 62 రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు....
ఎంపి అర్వింద్పై రైతుల కన్నెర్ర
చేతకాకపోతే ఎంపి పదవికి రాజీనామా చేయి
నీవ్వు తప్పకుంటే కేంద్రంతో తామే తాడోపేడో తేల్చుకుంటాం
ఎంపి అరవింద్పై నిజామాబాద్ పసుపు రైతుల ఫైర్
మన తెలంగాణ/హైదరాబాద్/నిజామాబాద్ : పసుపు బోర్డు తేలేకపోయిన ఎంపి అరవింద్ వెంటనే తన...
సిమ్ కార్డ్స్ స్వైపింగ్ ముఠా అరెస్ట్
హైదరాబాద్: సిమ్ కార్డ్స్ స్వైపింగ్ చేసి ఆన్ లైన్ లో మోసాలకు పాల్పడుతు డబ్బులు కాజేస్తున్న గ్యాంగ్ ఆఫ్ మిరా రోడ్ ముఠాను సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. ఏడుగురు...
ఇడి అదుపులో ఎస్బిఐ చీటర్
ఆరేళ్లుగా తప్పించుకు తిరుగుతున్న నరేంద్రకుమార్ పటేల్
ఎస్బిఐకి రూ. 65కోట్ల టోపీ
అహ్మదాబాద్ విమానాశ్రయంలో గుర్తించి అరెస్టు చేసిన ఇడి అధికారులు
ఇంతకాలం విదేశాల్లో ఉన్న పటేల్
మనతెలంగాణ/హైదరాబాద్: ఎస్బిఐ బ్యాంక్ను రూ.65 కోట్లు మోసం చేసి...
ప్రియుడిని చంపిన కేసులో ప్రియురాలు అరెస్టు….
అమరావతి: ప్రియుడిని చంపిన కేసులో ప్రియురాలును అరెస్టు చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గత రెండు సంవత్సరాల నుంచి...
ఫేక్ లక్కీడ్రా రాకెట్ అరెస్ట్
హైదరాబాద్: నకిలీ లక్కీడ్రా పేరుతో మోసం చేస్తున్న ఐదుగురు నిందితులను సౌత్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. నిందితుల వద్ద రూ.19,900, 50 లాటరీ కాయిన్స్, ఐదు మొబైల్ ఫోన్లు, ఐడి...
దమ్ముంటే వరంగల్ కార్పొరేషన్కు రండి: మంత్రి ఎర్రబెల్లి
బిజెపి నేతలకు మంత్రి ఎర్రబెల్లి సవాల్..
వరంగల్: : బండి పోతే బండి ఇస్తానన్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. బండి ఇచ్చాడా.. ప్రతి పౌరుడి ఖాతాలో రూ.15 లక్షలు...
టిఆర్ఎస్ పార్టీది అభివృద్ధి నినాదం.. బిజెపిది రెచ్చగొట్టే విధానం
హైదరాబాద్: టిఆర్ఎస్ పార్టీది అభివృద్ధి నినాదం, బిజెపిది ప్రజలను రెచ్చగొట్టే విధానమని, రాష్ట్రానికి రావాల్సిన నిధులను విడుదల చేయకుండా రాష్ట్ర అభివృద్దిని అడ్డుకుంటున్నది బిజెపేనని మంత్రి ఎర్రబెల్లి దయకర్రావు అన్నారు. ఆదివారం మీర్పేట్...
నకిలీ వెహికిల్ ఇన్సూరెన్స్ గ్యాంగ్ అరెస్టు: సిపి
హైదరాబాద్: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో నకిలీ ఇన్యూరెన్స్ గ్యాంగ్ను అరెస్టు చేశామని సిపి సజ్జనార్ తెలిపారు. నకిలీ వెహికిల్ ఇన్సూరెన్స్ గ్యాంగ్లో 11 మందిని అరెస్టు చేశామన్నారు. వివిధ కంపెనీలకు సంబంధించిన నకిలీ...
క్రిప్టోకరెన్సీ కుంభకోణంలో కీలక సూత్రధారి అరెస్టు
దుబాయ్ నుంచి వచ్చిన ఉమేశ్ వర్మకు సంకెళ్లు
న్యూఢిల్లీ: క్రిప్టోకరెన్సీ కుంభకోణంలో కనీసం 45 మందిని రూ. 2.5 కోట్ల వరకు మోసం చేశారన్న ఆరోపణలపై దుబాయ్ నుంచి ఇక్కడి ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి...
హెచ్ఆర్సీలో యువతిపై ప్రియుడు దాడి..
హైదరాబాద్: న్యాయం చేయాలని మానవ హక్కుల కమిషన్కు వచ్చిన బాధితురాలిపై ప్రియుడు దాడిచేసిన సంఘటన గురువారం నాంపల్లిలోని హెచ్ఆర్సిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... నగరానికి చెందిన యువతి కమిరెడ్డి కవిత తన...
ఓఎల్ఎక్స్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి
హైదరాబాద్: ఓఎల్ఎక్స్లో జరుగుతున్న మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ అన్నారు. ఓఎల్ఎక్స్లో జరుగుతున్న మోసాల పట్ల ఉండాల్సిన అప్రమత్తతపై రూపొందించిన షార్ట్ ఫిల్మ్ను శుక్రవారం సైబరాబాద్...
సెంట్రల్ విస్తా వాస్తవాలు!
హిట్లర్ బెర్లిన్ కొత్త రాజధాని జర్మేనియాలో ఫోక్షల్లె (ప్రజా/కీర్తి మందిరం) ప్రతిపాదించారు. దాని వాస్తుశిల్పి అల్బర్ట్ స్పీర్. ఈ పథకం పారలే. మోడీ కొత్త సెంట్రల్ విస్తా పథకం వేశారు. బిమన్ పటేల్...
నకిలీ వీసాల కేసులో ఇద్దరి అరెస్ట్
హైదరాబాద్: విదేశాల్లో పనిచేసేందుకు జాబ్ వీసా ఇస్తామని చెప్పి నకిలీ వీసాలు ఇస్తూ నిరుద్యోగులను మోసం చేస్తున్న ఇద్దరు నిందితులను సెంట్రల్ జోన్ పోలీసులు అరెస్టు చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు....
దిగ్బంద్ దిగ్విజయం
రాజీలేని పోరు.. రాష్ట్రంలో ప్రశాంతంగా విజయవంతంగా జరిగిన భారత్ రైతుబంద్
కేంద్రం వ్యవసాయ నల్ల చట్టాలు రద్దు చేసే వరకు ఉవ్వెత్తున ఉద్యమం కొనసాగిస్తాం
ఢిల్లీలో పోరాడుతున్న రైతులు ఒంటరి వారు కాదు
నిరసన ప్రజల ప్రజాస్వామిక...