Home Search
వర్షాలు - search results
If you're not happy with the results, please do another search
ఒరిస్సా తీరంలో ఉపరితల ఆవర్తనం
చురుగ్గా కదులుతున్న రుతుపవనాలు
అప్రమత్తంగా ఉండాలి: వాతావరణ శాఖ
మనతెలంగాణ/హైదరాబాద్ : ఒరిస్సా తీరంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా మరో మూడురోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ...
హైతీలో భూకంపం మృతులు 1297
వేలాది మందికి గాయాలు..కిక్కిరిసిన ఆస్పత్రులు
ములెస్ కేయస్(హైతీ): హైతీలో శనివారం సంభవించిన తీవ్ర భూకంపంలో మరణించిన వారి సంఖ్య ఆదివారం 1,297కు పెరిగింది. రిక్టర్ స్కేలుపై 7.2గా నమోదైన భూకంపం తీవ్రతకు వేలాది ఇళ్లు...
గ్రేటర్పై సీజనల్ వ్యాధుల ముప్పు…
దోమకాటుతో రోగాల బారినపడుతున్న జనం
గత ఐదారు రోజుల నుంచి ఆసుపత్రులకు బారులు
డెంగీ, మలేరియా, చికెన్గున్యా కేసులు వస్తున్నాయని వైద్యులు వెల్లడి
జీహెచ్ఎంసీ ఫాగింగ్ చేసి,మురికినీరు, చెత్త లేకుండా చేయాలంటున్న స్థానికులు
మన తెలంగాణ,సిటీబ్యూరో: గ్రేటర్ నగరంపై...
గాంధీకి పెరుగుతున్న సాధారణ రోగులు
ఓపి ద్వారా రోజుకు 300మందికి సేవలు
కొవిడ్ రోగుల కోసం 250 పడకలు కేటాయింపు
గాంధీ ప్రారంభం కావడంతో ఉస్మానియాకు తగ్గిన రోగులు
వాయిదా వేసి శస్త్రచికిత్సలు త్వరలో చేస్తామంటున్న వైద్యులు
హైదరాబాద్: నగరంలో పేదల వైద్యానికి పేరుగాంచిన...
మధ్యప్రదేశ్లో 1200 ఊళ్లు జలమయం
భోపాల్: మధ్యప్రదేశ్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. 1200కు పైగా గ్రామాలు జలవిలయంతో దెబ్బతిన్నాయి. పలు చోట్ల అత్యంత వేగంగా దూసుకువచ్చిన వరదలతో గేట్లు ఇళ్లు దూర ప్రాంతాల వరకూ కొట్టుకుపొయ్యాయి. దాదాపు...
బెంగాల్లో జలవిలయం
డివిసి తీరుపై మమత ఫిర్యాదు
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో భారీ వర్షాలతో జనం నానా బాధలకు గురయ్యారు. మహానగరం కోల్కతాలో పలు ప్రాంతాలు నీటమునిగాయి. గత కొద్దిరోజులుగా రాష్ట్రంలో పలు ప్రాంతాలలో కుండపోత...
దేశంలో సాధారణం కంటే 7 శాతం తక్కువ…
రాష్ట్ర వ్యాప్తంగా అధిక వర్షపాతం నమోదు
జూన్, జూలై, ఆగష్టు కలిపి 548.1 మిల్లీమీటర్ల వర్షపాతం
గత సంవత్సరం కన్నా ఇది అధికం
9 జిల్లాలో 60 శాతానికి పైగా....
18 జిల్లాలో 20 శాతం అధిక వర్షపాతం...
నాగార్జున సాగర్ నుంచి నీరు విడుదల….
నల్గొండ: నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీ వరద కొనసాగుతోంది. ఎగువన భారీ వర్షాలు కురుస్తుండడంతో శ్రీశైలం, జూరాల ప్రాజెక్టు నుంచి భారీగా నీటిని సాగర్ కు విడుదల చేశారు. సాగర్ కు ఇన్...
ఆగస్టులో రూ.50,000 రుణ మాఫీ
హైదరాబాద్: వర్షాలు, పంటలు, సాగునీటి లభ్యత, ఎరువులు, ఇతర వ్యవసాయ అంశాల పై మంత్రివర్గ సమావేశంలో చర్చించారు. ప్రగతి భవన్ లో సిఎం కెసిఆర్ అధ్యక్షతన ఆదివారం మధ్యాహ్నం తెలంగాణ మంత్రివర్గ సమావేశం...
నేడు కేబినెట్ భేటీ
ప్రగతిభవన్లో మధ్యాహ్నం 2గం.కు
పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకు ప్రగతి భవన్లో ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు అధ్యక్షతన జరిగే...
రేపు రాష్ట్ర కేబినెట్ భేటీ
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర మంత్రివర్గం సమావేశం ఆగస్టు 1వ తేదీన జరగనుంది. ముఖ్యమంత్రి కెసిఆర్ అధ్యక్షతన ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకు ఈ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో వివిధ అంశాలపై...
నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద
నల్లగొండ: కర్నాటక రాష్ట్రంలో భారీ వర్షాలు కురవడంతో శ్రీశైలం, జూరాల ప్రాజెక్టులు నిండుకున్నాయి. దీంతో ఆ ప్రాజెక్టుల నుంచి నీరు విడుదల చేయడంతో నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. ఈ ప్రాజెక్టులో ఇన్...
మిడ్ మానేరు నుంచి నీరు విడుదల…
రాజన్న సిరిసిల్ల: మిడ్ మానేరు రిజర్వాయర్ కు వరద నీరు వచ్చి చేరుతోంది. ఎగువన వర్షాలు కురుస్తుండడంతో వరద నీరు వచ్చి చేరుతుండడంతో మిడ్ మానేరు నిండుకుండలా కనిపిస్తోంది. ప్రస్తుతం ఇన్ ఫ్లో...
తీవ్రంగా మారిన అల్పపీడనం
రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఓ మోస్తరు వర్షాలు
హైదరాబాద్: బంగాళాఖాతంలో రెండు రోజుల క్రితం ఏర్పడిన అల్పపీడనం మరింత తీవ్రంగా మారింది. ప్రస్తుతం ఇది పశ్చిమ బెంగాల్పై ఆవరించి ఉందని వాతావరణ శాఖ...
జమ్మూ, హిమాచల్లో వరద బీభత్సం.. 16మంది మృతి
జమ్మూ , హిమాచల్లో వాన వరద బీభత్సం
16 మంది దుర్మరణం...జాడతెలియకుండా ఏడుగురు
కార్గిల్ ప్రాంతంలో దెబ్బతిన్న విద్యుత్ కేంద్రం
మరో రెండు మూడు రోజులు వర్షాలు?
ఉత్తరంలో విపరీతం
ఉత్తరభారతం ఉన్నట్లుండి అసాధారణ...
మిడ్ మానేరు నుంచి నీరు విడుదల….
రాజన్న సిరిసిల్ల: మిడ్ మానేరు రిజర్వాయర్ కు వరద నీరు వచ్చి చేరుతోంది. ఎగువన వర్షాలు కురుస్తుండడంతో వరద నీరు వచ్చి చేరుతుండడంతో మిడ్ మానేరు నిండుకుండలా కనిపిస్తోంది. ప్రస్తుతం ఇన్ ఫ్లో...
నిండుతున్న శ్రీశైలం
కృష్ణకు తోడైన తుంగభద్ర వరద
జలాశయంలోకి భారీగా నీరు
శ్రీశైలం నీటిమట్టం 885అడుగులు
మంగళవారం సాయంత్రానికి 877 అడుగులు
కృష్ణానది ఎగువ ప్రాంతంలో భారీగా వర్షాలు కురుస్తుండడంతో కృష్ణమ్మకు వదర తాకిడి యధావిధిగా కొనసాగుతుంది. శ్రీశైలం ప్రాజెక్టులోకి జూరాల...
ప్రజలకు కష్టం రాకుండా చూసుకుంటా: స్వర్ణలత
హైదరాబాద్: భక్తులకు సంతోషాన్ని ఆశీర్వాదంగా ఇస్తున్నానని భవిష్యవాణి స్వర్ణలత తెలిపింది. లష్కర్ బోనాల్లో రంగం వేడుక సందర్భంగా స్వర్ణలత భవిష్యవాణి వినిపిస్తోంది. కరోనా అనే మహమ్మారి ఇబ్బంది పెట్టినా జనం తనని నమ్మినందుకు...
కృష్ణలో వరద ఉధృతి
మన తెలంగాణ/హైదరాబాద్: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కష్ణానది ఉపనదులు ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. కృష్ణానదిలో వరద ఉధృతి మరింతగా పెరిగింది. ఆల్మట్టి జలాశయంలోకి ఎగువనుంచి 3లక్షల క్యూసెక్కుల వరదనీరు...
మహారాష్ట్రలో వర్షాలకు 113మంది మృతి
ముంబై: మహారాష్ట్రలో వర్షాకాల ఆరంభం జనజీవితాన్ని దెబ్బతీసింది. కుండపోత వానలు, సంబంధిత ప్రమాదాలతో ఇప్పటివరకూ మృతుల సంఖ్య 113కు చేరింది. ప్రత్యేకించి మహానగరం ముంబై జనం నానా కష్టాలకు గురయ్యారు. ఆదివారం ఉదయం...