Friday, May 3, 2024
Home Search

హత్య - search results

If you're not happy with the results, please do another search
death

యువకుడి వేధింపులకు ఇంటర్ విద్యార్థిని బలి

దామరచర్ల : ప్రేమ పేరుతో ఓ యవకుడు వేధింపులకు గురి చేస్తుండటంతో మనస్తాపానికి గురైన ఇంటర్ విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపినా వివరాల ప్రకారం... దామరచర్ల మండల కేంద్రానికి చేందిన...
Murdered

ఫోన్‌లో చాటింగ్ చేస్తోందని భార్యను చంపిన భర్త

  లక్నో: భార్య ఎప్పుడు ఫోన్‌లో చాటింగ్ చేస్తోందని ఆమెను భర్త హత్య చేసిన సంఘటన ఉత్తర ప్రదేశ్‌లోని ఫిరోజాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... రామగఢ్‌లోని నూర్‌నగర్‌లో అసిఫ్ అనే...

ఆదివాసీల ఆత్మగౌరవ జాతర

  మేడారం సమ్మక్క-సారలమ్మ వన దేవతల జన జాతర. ఆదివాసీలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే అడవి పండుగ. వాళ్ళ ఆత్మగౌరవ పండుగ. అడవి తల్లుల పండుగ. కాలక్రమేణా సకల జనుల పండుగగా మారింది....
Murder

ప్రియురాలిని చంపబోయాడు… కానీ అతడే చచ్చాడు

  ముంబయి: ఓ వ్యక్తి తన ప్రియురాలిని గొంతు నులిమి చంపాలనుకున్నాడు... కానీ తనని రైలు ఢీకొట్టడంతో ఘటనా స్థలంలోనే దుర్మరణం చెందిన సంఘటన ముంబయిలో మతౌంగ రోడ్డులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల...
Nirbhaya convicts

నిర్భయ దోషులకు త్వరితంగా ఉరికి రాజ్యసభ డిమాండ్

  న్యూఢిల్లీ:  నిర్భయ దోషులు నలుగురికి త్వరితంగా ఉరిశిక్ష అమలు జరగాలని ఆమ్ ఆదీ పార్టీ ఎంపి సంజయ్ సింగ్ ఇచ్చిన పిలుపునకు రాజ్యసభ చైర్మన్ ఎం వెంకయ్య నాయుడు మంగళవారం మద్దతు తెలిపారు....
man brutal murder in Falaknuma police station limits

దృశ్యం స్ఫూర్తితో చంపి ఉప్పు పాతరేశారు

నాగపూర్: హీరో వెంకటేష్ నటించిన దృశ్యం సినిమా స్ఫూర్తితో కొందరు వ్యక్తులు ఒక వ్యక్తిని హత్య చేసి శవాన్ని పూడ్చిపెట్టిన సంఘటన మహారాష్ట్రలోని నాగపూర్‌లో చోటుచేసుకుంది. ఈ సినిమాను హిందీలో అజయ్ దేవగణ్...
Murder

సైనైడ్ ఇచ్చి భార్యను చంపిన బ్యాంక్ మేనేజర్

  అమరావతి: బ్యాంక్ మేనేజర్ తన భార్యకు సైనైడ్ ఇచ్చి చంపేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... రవి చైతన్య అనే యువకుడు ఆమని అనే అమ్మాయిని...
Head in PS

భార్య తలతో పోలీస్ స్టేషన్ కు….. జనగణమన అంటూ…

  లక్నో: ఓ వ్యక్తి తన భార్యను చంపి అనంతరం ఆమె తలతో పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న సంఘటన ఉత్తర ప్రదేశ్‌లోని బారాబంకీ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... బహదూర్‌పూర్ గ్రామానికి...
Nirbhaya convicts

నిర్భయ దోషుల ఉరిపై ఉత్కంఠ

   తీర్పు రిజర్వ్ చేసిన ఢిల్లీ హైకోర్టు  దిశ హత్యాచారం నిందితుల ఎన్‌కౌంటర్‌ను ప్రస్తావించిన కేంద్రం  ఆలస్యం చేస్తే న్యాయ వ్యవస్థపై నమ్మకం పోతుందని వాదన  దోషులు ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తున్నారన్న సొలిసిటర్ జనరల్  తోసిపుచ్చిన దోషుల తరఫు...

హైకోర్టును ఆశ్రయించనున్న సమత కేసు దోషులు?

  హైదరాబాద్ : సమత కేసులో ప్రత్యేక కోర్టు విధించిన మరణశిక్షను సవాల్ చేస్తూ ముగ్గురు దోషులు హైకోర్టును ఆశ్రయించనున్నారు. ఈ మేరకు న్యాయవాదులతో దోషుల కుటుంబ సభ్యులు ఆదివారం నాడు సంప్రదింపులు జరుపుతున్నారు....
medaram-jatara

మేడారం జాతర…

అటవీ ప్రాంతమైన మేడారంలో నాలుగు రోజుల పాటు గిరిజనులు జరుపుకొనే జాతర. రాష్ట్రంలోని భక్తులే కాక దేశంలో ఉన్న వివిధ రాష్ట్రాల నుండి లక్షల సంఖ్యలో భక్తులు జాతరలో పాల్గొంటారు. మేడారం అనే...

మధ్యప్రాచ్యంలో మరో చిచ్చు

  అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్, పాలస్తీనాల మధ్య కొత్త శాంతిపథకంతో ముందుకు వచ్చారు. దశాబ్దాలుగా కొనసాగుతున్న వివాదానికి ఇది శాంతియుత పరిష్కారం కానే కాదని పలువురు విశ్లేషించారు. నిజానికి ఇది శాంతిపథకం...

సమత కుటుంబానికి మూడెకరాల భూమి

  ఆసిఫాబాద్: ఆసిఫాబాదు జిల్లా ఎల్లపటార్‌ ఆటవీ ప్రాంతంలో సమతపై అత్యాచారం, హత్య చేసిన ముగ్గురు నిందితులను దోషులుగా తేల్చిన ఫాస్ట్ ట్రాక్ కోర్టు వారికి ఉరిశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ...
Murder

ప్రియుడిని చంపిన దంపతులు

  ఢిల్లీ: భర్తతో కలిసి భార్య తన ప్రియుడిని చంపడంతో ఆ దంపతులను పోలీసులు అరెస్టు చేసిన సంఘటన ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... రోహిణి ప్రాంతంలో మృతదేహం...

ఫరూఖాబాద్ కిడ్నాపర్ హతం

  బాలలు క్షేమం, విడుదల చేసిన పోలీసులు ఫరూకాబాద్ కిడ్నాపర్ హతం, బాలలు సురక్షితం ఫరూకాబాద్ (యుపి) : ఒక దుర్మార్గుడి చేతిలో బందీలుగా చిక్కిన 23 మంది బాలల కథ చివరికి సుఖాంతమైంది. ఎనిమిది గంటలపాటు...
Vinay

నిర్భయ కేసులో కీలక మలుపు… వినయ్ కు నో ఉరి

  హైదరాబాద్: నిర్భయ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. నలుగురు దోషుల్లో శనివారం ముగ్గురికి ఉరి తీయనున్నారు. వినయ్ క్షమాభిక్ష పిటిషన్ పెండింగ్‌లో ఉండడంతో వినయ్ ఉరిని ఆపాలని ప్రభుత్వం కోర్టును కోరింది. మిగిలిన...
CAA

కుట్రపూరిత చట్టం సిఎఎ!

  మన దేశంలో పౌరసత్వ చట్టం ఆర్టికల్ 11 ద్వారా పౌరసత్వాన్ని ఇచ్చే అధికారం, వెనక్కు తీసుకోనే అధికారం పార్లమెంటుకుంది. 1950 నుండి 1987 వరకు ఇక్కడ పుట్టిన వారందరూ భారత పౌరులే. 1987...
Nirbhaya

అక్షయ్ క్యురేటివ్ పిటిషన్ డిస్మిస్

స్టే పిటిషన్‌కు సుప్రీం నో ఉరి అమలుపై స్టే కోరిన నిర్భయ దోషులు ఢిల్లీ కోర్టులో లాయర్ పిటిషన్ దాఖలు   న్యూఢిల్లీ: నిర్భయ కేసులో ఉరిశిక్ష పడిన నలుగురు నేరస్థుల్లో ఒకడైన అక్షయ్ కుమార్ సింగ్ దాఖలు...
Samatha Case

సమత కేసులో ముగ్గురికీ ఉరిశిక్ష

రూ.26వేలు జరిమానా 66 రోజుల్లో వెలువడిన ఆదిలాబాద్ ప్రత్యేక న్యాయస్థానం తీర్పు   మన తెలంగాణ/అసిఫాబాద్ ప్రతినిధి(హైదరాబాద్): రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సమత హత్యాచారం కేసులో ముగ్గురు నిందితులు షేక్‌బాబు, షేక్ షాబుద్దీన్, షే క్ ముఖ్దూంలు...

ఉరిపై స్టే కోరుతూ మళ్లీ నిర్భయ దోషుల పిటిషన్

న్యూఢిల్లీ: వచ్చేనెల 1న(ఫిబ్రవరి) తమకు అమలు చేయనున్న ఉరిశిక్షను నిలుపుదల చేయాలని కోరుతూ నిర్భయ సామూహిక అత్యాచార, హత్య కేసు దోషులు గురువారం ఇక్కడి పాటియాలా హౌస్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు....

Latest News