Home Search
కెసిఆర్ - search results
If you're not happy with the results, please do another search
మహిళా సాధికారతకు కృషి : సత్యవతి రాథోడ్
మనతెలంగాణ/ హైదరాబాద్ : మహిళా సాధికారత, సమగ్ర అభివృద్ధికి మహిళా నేతలంతా కలిసికట్టుగా ముందుకెళ్తామని రాష్ట్ర గిరిజన, స్త్రీ -శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. శుక్రవారం రాష్ట్ర మహిళా సహకార...
అడుక్కోవడానికి మేము బిచ్చగాళ్ళం కాదు
ఢిల్లీకి ఎవరు రమ్మనారని కేంద్ర మంత్రి మాట్లాడటం
తెలంగాణను అవమానపర్చడమే
ధాన్యం సేకరణ బాధ్యత పూర్తిగా కేంద్రానిదే
రైతులను తొక్కాలని చూస్తే తెలంగాణ ఆగ్రహానికి గురికాక తప్పదు
రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు.. ఎద్దు ఏడ్చిన వ్యవసాయం...
క్రిస్మస్ కానుకల అందజేత……
మనతెలంగాణ/మాదాపూర్: తెలంగాణ రాష్ట్రంలోని అన్ని కులాలు, మతాలను సమదృష్టితో ముఖ్యమంత్రి కెసిఆర్ చూస్తున్నారని మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ జగదీశ్వర్గౌడ్ అన్నారు. శుక్రవారం హఫీజ్పేట్ డివిజన్ పరిధిలోని హుడా కాలనీలో క్రిస్టమస్ పండుగను పురస్కరించుకొని...
సిద్దిపేట దశ, దిశ మారింది: హరీష్ రావు
సిద్దిపేట: తెలంగాణ ప్రాంతం స్వరాష్ట్రంగా ఏర్పడడం, రాష్ట్ర ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బాధ్యతలు స్వీకరించడంతో సిద్దిపేట దశ, దిశ మారిందని ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు....
గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన సాయి చంద్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ గా సాయి చంద్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్బంగా మంత్రి హరీశ్ రావు సాయి చంద్ కి శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి కె...
రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది: కెటిఆర్
హైదరాబాద్ : జాతీయ రైతుల దినోత్సవ సందర్భంగా అన్నదాతలకు మంత్రి కెటిఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో వ్యవసాయ రంగంలో తెలంగాణ అద్వితీయ ప్రగతి సాధించిందని తెలిపారు. ఆహార ధాన్యాల ఉత్పత్తిలో...
పీవీ వల్లే నేను రాజకీయాల్లో ఇంతగా ఎదిగాను: ఎర్రబెల్లి
న్యూఢిల్లీ: భారత మాజీ ప్రధానమంత్రి పీవీ వర్ధంతి సందర్భంగా ఢిల్లీలోని అంబేద్కర్ హాలులో జరిగిన ఓ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, ఎంపీలతో కలిసి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పీవీ చిత్ర పటానికి...
బొగ్గు గనుల ప్రైవేటీకరణకు టిఆర్ఎస్ వ్యతిరేకం: కవిత
హైదరాబాద్: స్వరాష్ట్రంలో సిఎం కెసిఆర్ నాయకత్వంలో సింగరేణి ప్రగతి పథంలో పయనిస్తూ, దక్షిణ భారతానికి వెలుగులు పంచుతోందని ఎంఎల్ సి కవిత ప్రశంసించారు. తెలంగాణ మకుటం, సిరులవేణి సింగరేణి శత వసంతాలు పూర్తి...
‘రైతుల ఓట్లు కావాలి’.. వడ్లు అక్కర్లేదా?
మంత్రుల బృందంపై పీయూష్ వ్యాఖ్యలు అభ్యంతరకరం, 70 లక్షల రైతు కుటుంబాలను అవమానించడమే, తక్షణమే క్షమాపణ చెప్పాలి
కేంద్రమంత్రిలా కాకుండా రాజకీయ
నాయకుడిగా మాట్లాడారు మా
ప్రాధాన్యత రైతులు, మీ ప్రాధాన్యత
రాజకీయం...
సిఎంకు యానువల్ రిపోర్టు అందజేసిన నగర సిపి
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ కలిశారు. ప్రగతిభవన్లో బుధవారం ముఖ్యమంత్రి కెసిఆర్ను కలిసిన నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ హైదరాబాద్ పోలీసుల యానువల్ రిపోర్టును...
సచివాలయ సంఘం అధ్యక్షుడిగా నరేందర్రావు
తెలంగాణ రాష్ట్ర సచివాలయ సంఘం నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక
మనతెలంగాణ/ హైదరాబాద్ : సచివాలయ ఉద్యోగుల పదోన్నతులలో ఏర్పడిన అడ్డంకులను తొలగించి, 200 మందికి పదోన్నతులను సాధించుకున్నామని రాష్ట్ర సచివాలయ సంఘo అధ్యక్షుడు...
పీయూష్ గోయల్ రైతులను గందరగోళానికి గురిచేస్తున్నారు: వినోద్ కుమార్
హైదరాబాద్: కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ రైతులను గందరగోళం పరిచే ప్రయత్నం చేస్తున్నారని ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయిన్ పల్లి వినోద్ కుమార్ అన్నారు. వడ్ల కొనుగోలు విషయంపై స్పష్టత కోరేందుకు...
నిజామాబాద్లో క్రిస్టియన్లకు దుస్తుల పంపిణీ
అర్బన్ ఎంఎల్ఎ క్యాంపు కార్యాలయంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు
మన తెలంగాణ/ నిజామాబాద్ : నిజామాబాద్ అ ర్బన్ ఎంఎల్ఎ బిగాల గణేష్గుప్తా క్యాంపు కార్యాలయంలో క్రిస్మస్ వేడుకలు మంగళవారం ఘనంగా జ రిపారు....
ఎదుటివాళ్లను ప్రేమించడమే అత్యుత్తమ మతం
ఇతర మతస్థులపై దాడులు గొప్ప విషయం కాదు ఎవరైనా దాడులకు
పాల్పడితే సహించేదిలేదు టిఆర్ఎస్ అధికారంలో ఉన్నంతవరకు
అన్నివర్గాలకు స్వేచ్ఛ ఎవరు కోరకున్నా అన్నిమతాల పండుగలను
అధికారికంగా నిర్వహిస్తున్నాం : సిఎం కెసిఆర్
ఎల్బి...
4 మండలాలకు దళితబంధు నిధులు
రూ.250కోట్లు విడుదల
మాట నిలబెట్టుకున్న సిఎం కెసిఆర్
మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రంలో దళితబంధు పథకం ప్రయోగాత్మకంగా అమలు చేయనున్న నాలుగు మండలాలకు ఎస్సి కార్పొరేషన్ నిధులను విడుదల చేసింది. దళితబంధు పథకానికి ముందుగానే...
అంగన్ వాడీలకు అత్యధిక వేతనాలు తెలంగాణలోనే: సత్యవతి
మహబూబాబాద్: అంగన్వాడీ టీచర్ల వేతనాల్లో తెలంగాణ ప్రభుత్వం 75 శాతం ఇస్తే, కేంద్రం 25 శాతం ఇస్తుందని స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. తెలంగాణ ఏర్పడిన తరువాత అంగన్వాడీ...
మోగిన ‘చావు’ డప్పులు
కేంద్రంపై కదంతొక్కిన కర్షకలోకం
ధాన్యం నిరసనలతో దద్దరిల్లిన పల్లె, పట్నం
దిష్టిబొమ్మల దహనాలతో హోరెత్తిన కూడళ్లు
పండిన ప్రతి గింజను కొనాలని కేంద్రానికి
టిఆర్ఎస్, రైతుల హెచ్చరిక న్యాయం
జరిగేవరకూ ఎంత దూరమైనా వెళ్లి పోరాడుతాం.....
మాట కాదు.. రాసివ్వాలి
రాజకీయాల కోసం రాలేదు, రైతు ప్రయోజనాల కోసం ఢిల్లీ వచ్చాం
ఏవో సాకులు చెబుతూ కేంద్ర
మంత్రి పీయూష్ గోయల్
అపాయింట్మెంట్
ఇవ్వడంలేదు మమ్మల్ని
నిరీక్షించేలా చేయడం అంటే
తెలంగాణ రైతులను
అవమానించడమే...
వెనకబడిన వర్గాలకు తీపి కబురు
కేంద్ర ఉపకార వేతనాల
వార్షిక ఆదాయ పరిమితి
రూ.2.50లక్షలకు పెంపు
లక్షలాది
మంది
విద్యార్థులకు
లబ్ధి
ముఖ్యమంత్రి
కెసిఆర్కు
బిసి కమిషన్
కృతజ్ఞతలు
మనతెలంగాణ/హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం అమలు చేసే ఉపకార వేతనాల లబ్ధికి...
నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు
ఎల్బి స్టేడియంలో సిఎం కెసిఆర్ క్రిస్మస్ విందు
హైదరాబాద్: ఎల్బి స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ నగర అదనపు పోలీస్ కమిషనర్ ట్రాఫిక్ విజయ్కుమార్ ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి...