Home Search
తెలంగాణ - search results
If you're not happy with the results, please do another search
విషవాయువు పీల్చి కార్మికుడు మృతి
మన తెలంగాణ/కుత్బుల్లాపూర్: రసాయానాలను ఓ డ్రమ్ములోంచి మరో డ్రమ్ములోకి మార్చుతుండగా వాటి నుంచి వెలువడిన విష వాయువులను పీల్చి ఆస్వస్థతకు గురైన ఓ కార్మికుడు ఆసుపత్రిలో చికిత్స పోందుతూ మృతి చెందిన సంఘటన...
రాష్ట్రపతికి ఘనంగా వీడ్కోలు
మనతెలంగాణ/హైదరాబాద్ః నగరానికి వచ్చిన రాష్ట్రపతి రామ్నాద్ కోవింద్ తన పర్యటన పూర్తిచేసుకుని ఆదివారం తిరిగి ఢిల్లీకి వెళ్లారు. బేగంపేట విమానాశ్రయంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి కెసిఆర్ రాష్ట్రపతికి ఘనంగా వీడ్కోలు పలికారు....
ఆశ్వత్థామరెడ్డికి ఆర్టిసి షోకాజ్ నోటీసు..
మన తెలంగాణ/హైదరాబాద్: ఆర్టిసి యూనియన్ల కన్వీనర్ ఇ.అశ్వత్థామరెడ్డికి ఆర్టిసి యాజమాన్యం షోకాజ్ నోటీసు జారీ చేసింది. దీర్ఘకాలంగా విధులకు హాజరుకాకపోవడంపై వారంలోగా వివరణ ఇవ్వాలని పేర్కొంటూ అశ్వత్థామరెడ్డికి మహాత్మాగాంధీ బస్స్టేషన్ కార్యాలయం నోటీసు...
మేడారం జాతర…
అటవీ ప్రాంతమైన మేడారంలో నాలుగు రోజుల పాటు గిరిజనులు జరుపుకొనే జాతర. రాష్ట్రంలోని భక్తులే కాక దేశంలో ఉన్న వివిధ రాష్ట్రాల నుండి లక్షల సంఖ్యలో భక్తులు జాతరలో పాల్గొంటారు. మేడారం అనే...
మేడారానికి హెలికాప్టర్ సేవలు…
వరంగల్ రూరల్: తెలంగాణలో రెండేండ్ల కోసారి 4రోజుల పాట జరిగే మేడారం గిరిజన జాతరకు లక్షలాది మంది భక్తులు వెళ్తుంటారు. ఈ క్రమంలోనే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా హైదరాబాద్ నుంచి మేడారానికి హెలికాప్టర్...
రాష్ట్ర పథకాలకు మొండిచేయి : కెటిఆర్
మనతెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ కార్యరూపంలోకి తీసుకువచ్చి అమలు పరుస్తున్న మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి పథకాలకు కేంద్రం ప్రవేశపెట్టిన 2020 వార్షిక బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడం...
నిరాశాజనకం
చిలకరింపుల మాదిరి కొద్దిపాటి రాయితీలు తప్పిస్తే దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకోడానికిగాని, నిరుద్యోగం తగ్గడానికిగాని, మొత్తంగా ప్రజల కొనుగోలు శక్తి పెరగడానికిగాని ఉపయోగపడే చెప్పుకోదగిన నిర్ణయమేదీ లేని అత్యంత నిరాశాజనకమైన బడ్జెట్ను కేంద్ర...
రాష్ట్ర ప్రగతికి విఘాతం
నిధుల వాటాలో భారీ కోత విధించారు
2019-20 సంవత్సరానికి రూ. 3,731కోట్లు కోత పెట్టారు
ఆర్థిక ప్రణాళిక తారుమారైంది
తెలంగాణపై కేంద్రం వివక్ష చూపింది
కేంద్ర బడ్జెట్పై సిఎం కెసిఆర్
హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం శనివారం పార్లమెంటులో ప్రవేశ...
రాష్ట్రంలో.. 24,700 స్మార్టు మీటర్లు
హైదరాబాద్ : విద్యుత్ శాఖ నష్టాలు తగ్గించడంలో స్మార్ట్ మీటర్లు కీలక పాత్ర పోషించనున్నాయి. ఇటు వినియోగదారుడికి, అటు సంస్థలకు ఇవి ఆర్థిక భారాన్ని తగ్గించనున్నాయి. స్మార్ట్ మీటర్లు రావడంతో విద్యుత్ వినియోగంలో...
మేడారం, తిరుమల భక్తులకు ‘కరోనా’ భయం
హైదరాబాద్ : ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ఇప్పుడు మేడారం, తిరుమలకు వెళ్లే భక్తులను భయబ్రాంతులకు గురిచేస్తోంది. ఇప్పటికే చైనాలో ఈ మహమ్మారి బారినపడి 170 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే....
అందరికీ ఆమోదయోగ్యంగా కేంద్ర బడ్జెట్…
హైదరాబాద్ : కేంద్రం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉందని కరీంనగర్ ఎంపి బండి సంజయ్కుమార్ అన్నారు. గ్రామీణ అభివృద్ధి, వ్యవసాయం, సాగునీరు అనుబంధ రంగాలకు అధిక...
కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి నిరాశే
హైదరాబాద్: కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సితారామన్ 2020-21 బడ్జెట్ తెలంగాణ రాష్ట్రానికి నిరాశ కల్గించిందని టిపిసిసి అధ్యక్షులు, ఎంపి. ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఈ మేరుకు శనివారం విడుదల...
అటవీ ఉద్యోగులకు క్రీడల ద్వారా శారీరక, మానసిక వికాసం
హైదరాబాద్: అటవీ ఉద్యోగులు క్రీడల ద్వారా శారీరక, మానసిక వికాసం పొందుతారని రాష్ట్ర న్యాయ, అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం దుండిగల్ ఫారెస్టు అకాడమీ మైదానంలో అటవీ ఉద్యోగుల...
పాడి రైతులకు ప్రభుత్వం అండగా ఉంది: తలసాని
మన తెలంగాణ/యాదాద్రిభువనగిరి: రాష్ట్రంలోని పాడి రైతులకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉందని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. పాడి రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని రూ.4 ఇన్సెంటివ్ ఇచ్చిన దయగల...
అరణ్య భవన్ లో రాష్ట్ర వన్యప్రాణి మండలి సమావేశం
హైదరాబాద్ : పర్యావరణం, అడవులకు ఎలాంటి నష్టం కలగకుండా ప్రాజెక్టులు, ప్రజా అవసరాలైన అభివృద్ది పనులకు అటవీ అనుమతులు ఇస్తున్నామని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్ర...
రైతుబంధుపై కేంద్రం ప్రశంసలు
హైదరాబాద్: అన్నదాతకు ఆర్థిక వెన్నుదున్నగా నిలుస్తున్న రైతుబంధు ఓ వినూత్న ఆలోచన అని తెలంగాణ రైతుబంధు పథకాన్ని కేంద్రం మరోసారి ప్రశంసించింది. 2019-20లో ఆర్థిక సర్వే నివేదికలో రైతుబంధు వినూత్నమంటూ కితాబిచ్చారు. కేంద్రంతో...
త్వరలో రెవెన్యూ ప్రక్షాళన!
నివేదికల ఆధారంగా ‘కొత్త రెవెన్యూ చట్టం’
తుది దశకు చేరుకున్న ముసాయిదా
ప్రజలకు పారదర్శక సేవలందించేందుకు త్వరలో ‘ధరణి’ పోర్టల్ ప్రారంభం
మన తెలంగాణ/హైదరాబాద్ : విస్తృతమైన పారదర్శకమైన సేవలందించేందుకు ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థను సంస్కరించబోతుంది. కొత్త...
భవన నిర్మాణాలకు టిఎస్ బిపాస్
మరి 20 ఏళ్లు ఇదే వేగంతో హైదరాబాద్ అభివృద్ధి
రూపాయి లంచం లేకుండా సులభంగా అనుమతులు
దేశానికే ఆదర్శం కానున్న కొత్త విధానం త్వరలో...
130 నగరాలను వెనక్కి నెట్టి అగ్రస్థానంలో హైదరాబాద్
రాష్ట్రంలో...
శానిటేషన్ హబ్
ఆరోగ్యవంతమైన తెలంగాణ కోసం మూల నిధిగా రూ. 25 కోట్లు
మొదటి రెండేళ్ళు ‘ఆస్కి’ వద్ద కేంద్రం
‘ఇంక్ వాష్’ సమ్మిట్లో మంత్రి కెటిఆర్ ప్రకటన
మనతెలంగాణ/హైదరాబాద్ : నగరాలు, పట్టణాలు నివాసయోగ్యంగా, ఆరోగ్యవంతంగా ఉండేందుకు శానిటేషన్...
భవిష్యత్ అవసరాలకు సోలార్ కొత్త పాలసీ?
సోలార్ విద్యుత్ వినియోగం 4 వేల మెగావాట్లు
అవసరమయ్యే విద్యుత్ 5 వేల మెగావాట్లు
చేరుకున్న అత్యధిక డిమాండ్ 11,800 మెగావాట్లు
మనతెలంగాణ / హైదరాబాద్ : ప్రస్తుతం పెరుగుతున్న విద్యుత్ వినియోగ డిమాండ్, భవిష్యత్ అవసరాలను...