- Advertisement -
హైదరాబాద్: అన్నదాతకు ఆర్థిక వెన్నుదున్నగా నిలుస్తున్న రైతుబంధు ఓ వినూత్న ఆలోచన అని తెలంగాణ రైతుబంధు పథకాన్ని కేంద్రం మరోసారి ప్రశంసించింది. 2019-20లో ఆర్థిక సర్వే నివేదికలో రైతుబంధు వినూత్నమంటూ కితాబిచ్చారు. కేంద్రంతో పాటు ఇతర రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని ప్రశంసించారు. ఎకరాకు ఏటా పది వేల రూపాయల పెట్టుబడి 2018-19 సంవత్సరంలో 51.50 లక్షల మంది రైతులకు లబ్ది చేకూరింది.
Central Government appreciated to Rythu bandhu
- Advertisement -