Sunday, April 28, 2024

గురువుల బాటలో సాగడం విద్యార్థుల కర్తవ్యం: ఉపరాష్ట్రపతి

- Advertisement -
- Advertisement -

Venkaiah naidu comments on Teachers day

 

హైదరాబాద్: గురువులకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవ సందర్భంగా వెంకయ్యనాయుడు మీడియాతో మాట్లాడారు. గురువుల బాటలో సాగడం విద్యార్థుల కర్తవ్యం కావాలన్నారు. కరోనా సమయంలో ఉపాధ్యాయుల కృషి మరువలేనిదని, విద్యార్థుల భవితను తీర్చిదిద్దేది ఉపాధ్యాయులేనని ప్రశంసించారు. దేశంలో నాణ్యమైన వైద్య విద్య అందాల్సిన అవసరం ఉందని, దేశంలో వైద్య వృత్తి ద్వారా ప్రజలకు ఉన్నతమైన సేవలు అందించారు. వైద్య విద్యార్థులు నైతిక విలువలు పాటించాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News