Thursday, May 9, 2024

హేమంత్ హత్యకేసులో 12మంది అరెస్ట్..

- Advertisement -
- Advertisement -

Yugandhar among 12 Arrested in hemanth murder case

హైదరాబాద్: నగరంలోని చందాన‌గ‌ర్‌కు చెందిన హేమంత్ పరువు హ‌త్య కేసులో భార్య అవంతిక మేన‌మామ‌ యుగంధ‌ర్‌తో పాటు మరో 12మందిని పోలీసులు అరెస్టు చేశారు. హేమంత్ ను హత్య చేసేందుకు చందాన‌గ‌ర్‌కు చెందిన ఇద్దరు కిరాయి హంతకులకు యుగంధర్ రూ.10 ల‌క్ష‌లు సుఫారి ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం వీరిద్దరూ నిందితులు పరారీలో ఉన్నారు. తన మేనమామ యుగంధర్ రెడ్డి తన భర్త హేమంత్‌ను బలవంతంగా కారులో తీసుకెళ్లి హత్య చేశాడని అవంతిక తెలిపింది.

Yugandhar among 12 Arrested in hemanth murder case

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News