Sunday, April 28, 2024

రాష్ట్రంలో మరో 151 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

161 new covid-19 cases reported in telangana

హైదరాబాద్: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24గంటల్లో మరో 151 మందికి కరోనా వైరస్ సోకింది. అదేే సమయంలో మరో 185 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,96,428కి చేరింది. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటివరకు 1,614 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్-19 నుంచి 2,93,033 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. తెలంగాణలో ప్రస్తుతం 1,781 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ప్రస్తుతం హోంఐసోలేషన్ లో 789 మంది చికిత్స పొందుతున్నారు. జిహెచ్ఎంసి పరిధిలో మరో 31 మందికి కరోనా వైరస్ సోకినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు.

151 new covid-19 cases reported in telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News