Monday, April 29, 2024

వాళ్లలో ప్రతి విద్యార్థికి రూ.20 లక్షల ఆర్థిక సాయం: కొప్పుల

- Advertisement -
- Advertisement -

Koppula-Eshwar

 

హైదరాబాద్: దేశంలో ఎక్కడా లేని విధంగా మైనార్టీ, ఎస్‌సి, ఎస్‌టి విద్యార్థులకు సిఎం కెసిఆర్ నాణ్యమైన విద్య అందిస్తున్నారని మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. బడ్జెట్ పై చర్చ సందర్భంగా కొప్పుల మాట్లాడారు. మైనార్టీ, ఎస్‌సి, ఎస్‌టి విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించడానికి రూ.20 లక్షల ఆర్థిక సాయాన్ని అందిస్తున్నామన్నారు. పది దేశాల్లో ఉన్నత చదువులకు అవకాశం కల్పిస్తున్నామని, ఇప్పటి వరకు 1685 మంది విద్యార్థులకు లబ్ధి పొందారని, రూ.230 కోట్లు ఖర్చు చేశామని వెల్లడించారు.

 

20 Lakhs to SC, ST, Muslims for Higher Education
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News