Monday, April 29, 2024

దేశంలో కొత్తగా 46,148 కరోనా కేసులు….

- Advertisement -
- Advertisement -

46148 corona positive cases

ఢిల్లీ: దేశంలో రోజు రోజుకు కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖంపడుతోంది. గత 24 గంటల్లో 46,148 కరోనా కేసులు నమోదుకాగా 979 మంది చనిపోయారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా కేసుల సంవయ 3.02 కోట్లకు చేరుకోగా 3.96 లక్షల మంది మృత్యువాతపడ్డారు. కరోనా నుంచి 2.93 కోట్ల మంది కోలుకోగా ప్రస్తుతం 5.72 లక్షల మంది చికిత్స పొందుతున్నారు. ఆదివారం ఒక్క రోజే 58,578 మంది కరోనా వ్యాధి నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు దేశంలో 32.4 కోట్ల వ్యాక్సిన్ డోసులు ఇచ్చారు. 40.6 కోట్ల మందికి కరోనా టెస్టులు చేశామని ఐసిఎంఆర్ ప్రకటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News