Sunday, May 26, 2024

లాలూ ప్రసాద్ యాదవ్‌కు అస్వస్థత!

- Advertisement -
- Advertisement -

Lalu prasad Yadav
పాట్నా: బీహార్ మాజీ ముఖ్యమంత్రి, మాజీ కేంద్ర మంత్రి, రాష్ట్రీయ జనతా దళ్ పార్టీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ బుధవారం అస్వస్థతకు గురయ్యారు. ఆయన బీహార్ నుంచి ఢిల్లీకి చికిత్స నిమిత్తం బయలుదేరారు. పాట్నా విమానాశ్రయంలో ఆయనను విలేకరి ప్రశ్నించినప్పుడు “నేనే అనారోగ్యంగా ఉన్నాను. చికిత్స కోసం ఢిల్లీ వెళుతున్నాను” అని మాత్రమే తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News